Telugu Bhāṣā Saurabhālu

Tag: విద్యార్ధులు గణతంత్ర దినోత్సవ వేడుకలలో

  • అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

    స్వాతంత్ర్యం వచ్చాక మనకు మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు గణతంత్ర దినోత్సవం. అది 1950వ సంవత్సరంలో జనవరి నెలలో 26 వ తేది. భారతదేశంలో గణతంత్ర దినోత్సవం గణంగా జరుపుకుంటాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వేడుకలను చక్కగా చేపడతాయి. రాజకీయాలకు వ్యక్తిగత అభిప్రాయాలకు అతీతంగా దేశభక్తితో జరపుకునే వేడుకలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్లు, ముఖ్యమంత్రులు మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాలలో, విద్యాలయాలలో, ప్రవేటు కార్యాలయాలలో అనేకమంది ప్రముఖులు భక్తిశ్రద్దలతో పాల్గొంటారు. అందరికీ గణతంత్ర దినోత్సవ…

    Read all

Go to top