Tag: telugureadscom
-
కిటుకు అంటే ఏమిటి?
కిటుకు అంటే ఏమిటి? “ఆ పనిని సులువుగా ఎలా చేసారు? అలా ఆ కష్టమైన పనిని సులభంగా చేయడంలో గల కిటుకు ఏమిటి చెప్పండి” అంటూ కొందరు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అంటే ‘కిటుకు’ అంటే టిప్ అని అంటారు. సులభంగా పనిని చేయడానికి, లేదా ఆలోచన చేయడానికి మనిషికి ఉపయోగపడే మర్మము (టిప్) ని కిటుకు అంటారు. జీవితంలో క్రమశిక్షణ అవసరం వ్యాసం వ్రాయండి? రవికాంత్ మార్నింగ్ వాక్ విత్ సోషల్ మీడియా యాప్స్ జంతుజాలము…
-
అంబుజం అంటే ఏమిటి?
అంబుజం అంటే ఏమిటి? దీనికి పర్యాయ పదాలు రాయండి. తెలుగు భాషలో అంబుజం అంటే మన మాట్లాడే అందరికి తెలిసిన భాషలో ఎక్కువగా తామర పువ్వు అంటారు. తామర కు పర్యాయ పదాలు కమలం, పంకజం, నలిని, అంబుజం, అరవిందము, ఇందీవరము, ఉదజము, కంజము అని పిలుస్తారు. బ్రహ్మను అంబుజగర్భుడు అంటారు. సముద్రమును అంభోది అంటారు. మేఘమును అంభోదము అంటారు. తామర తీగను అంభోజిని అంటారు. అంబుజం అంటే ఏమిటి?,తెలుగురీడ్స్,telugureadscom,తెలుగు పదాలు అర్ధాలు పర్యాయ పదాలు, జీవితంలో…
-
పునః పునః అంటే అర్ధం ఏమిటి?
పునః పునః అంటే అర్ధం ఏమిటి? మరల మరలా అని అర్ధం వస్తుంది. తిరిగి చెప్పడం, తిరిగి పదే పదే చెప్పడం లేదా చేయడం, ఒక మాటనే పలుమార్లు చెప్పడం చేసిన పనిని మరలా చేయడం ఇలా రీపీట్ చేయడాన్ని చెబుతూ పునః పునః అంటారు. ఒక్కసారి పునః అంటే మరలా చేయమని లేదా మరలా ప్రారంభించడం, మరల చేసే క్రియను చెప్పడానికి పునః అంటారు. అంకణము అంటే అర్ధం ఏమిటి?
-
అంకణము అంటే అర్ధం ఏమిటి?
అంకణము అంటే అర్ధం ఏమిటి? అంకణము అంటే స్క్వేర్ లో రెండు బుజముల మధ్య దూరం. ఒక చదరపు చోటు అంటే నాలుగు వైపులా ఉన్న చోటులో రెండు దూలముల మధ్య దూరం. అంకనము అంటే చిహ్నము అంటారు. అంటే గుర్తు వేయుటను అంకనము అంటారు. అంకనము మరియు అంకణము రెండు పలకడానికి ఒకే విధంగా ఉన్నా అర్ధాలు వేరు వస్తాయి. Time brings the best opportunities 10వ తరగతిలో లక్ష్యం లేకుండా?
-
Makara Sankranti Subhakankshalu 2025
-
Time brings the best opportunities
Time brings the best opportunities for a life, when you find it, you will have a successful career. జీవితంలో కాలం మంచి అవకాశాలను అందిస్తుంది. ఎవరైతే ఆ అవకాశాలను కొనుగొంటారో? వారు జీవితంలో విజయవంతం అవుతారు. మన ఉన్న స్థితి నుండి ఇంకా మంచి స్థితికి ఎదగాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ కొందరే ఆలోచనను ఆచరించి విజయవంతం అవుతారు. కానీ కాలం అందరికీ అవకాశాలను ఏదో ఒక రూపంలో…
-
10వ తరగతిలో లక్ష్యం లేకుండా?
10వ తరగతిలో లక్ష్యం లేకుండా ఉంటే, వారి చదువు ఎలా ఉండవచ్చు. చెప్పలేం. లక్ష్యం లేకపోతే, విద్యార్థి ఏదో ఒక పనిని చేయడం వరకే పరిమితం అవుతాడు. కానీ దానికి సరైన ఫలితాలు రాకపోవచ్చును. మంచి ఫలితం వచ్చినా, లక్ష్యంతో పనిచేసి సాధించిన ఫలితమే సంతృప్తినిస్తుంది. ఉదాహరణ:ఎక్కడికి వెళ్లాలో తెలియకుండా వ్యక్తి బస్సు ఎక్కితే ఎలా ఉంటుందో, ఊహించండి. ఖర్చులు వృధా అవుతాయి. అలాగే లక్ష్యం లేకుండా చదివితే, కాలం వృధా అయ్యే అవకాశం కూడా ఉంటుంది.…
-
అందం అద్దంలో మాత్రమే, గుణం మనసులోకి
అందం అద్దంలో మాత్రమే, గుణం మనసులోకి చేరి, స్థిరపడుతుంది. అందం బయటికి అద్దంలో చూసినప్పుడే కనపడుతుంది, అంటే అది తాత్కాలికం. శరీర సౌందర్యం, రూపం కాలక్రమేణా మారిపోయే ప్రకృతి లక్షణాలు. కానీ గుణం మన ఆచరణలో, మన మాటల్లో, మన పనుల్లోకనిపించే శాశ్వత ముద్ర. అది మన వ్యక్తిత్వం, ధైర్యం, నిజాయితీ, దయ వంటి అంశాల ద్వారా ప్రజల మనసుల్లో చిరకాలం నిలుస్తుంది. అందుకే గుణం అస్తమించదు, మరుపుకురాదు. మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు స్వాతంత్ర్య పోరాటం క్లాసులో…
-
జీవితంలో క్రమశిక్షణ అవసరం వ్యాసం వ్రాయండి?
జీవితంలో క్రమశిక్షణ అవసరం వ్యాసం వ్రాయండి? జీవితంలో విజయం సాధించాలని, ప్రతివారూ కోరుకుంటారు. కానీ, అందుకు కేవలం ఆలోచనలు మాత్రమే ఉండటం సరిపోదు. లక్ష్యం సాధించడానికి కృషి చేయడానికి, ఆ కృషిలో పట్టుదల ఉండేలా ఉండటానికి అవసరమైనది క్రమశిక్షణ. క్రమశిక్షణ అనేది మన లక్ష్యాలను, మన వ్యక్తిగత అభివృద్ధిని సాధించడానికి ప్రధాన ఆధారంగా నిలుస్తుంది. క్రమశిక్షణ అంటే ఏమిటి? క్రమశిక్షణ అనేది మన ఆలోచనలు, కార్యాలను నిర్దేశిత పద్ధతిలో చేయడం, అడ్డంకులను అధిగమించడం. ఒక నిర్దిష్ట విధానంలో…
-
రవికాంత్ మార్నింగ్ వాక్ విత్ సోషల్ మీడియా యాప్స్
హైదరాబాద్లోని కృష్ణకాంత్ పార్క్లో ప్రశాంతమైన వాతావరణం ఇంకా ఉదయం కాలేదు. తేలికపాటి గాలి ఆకులను ఊపుతూ, కిలకిలారావాలు చేసే పక్షుల రాగంతో గాలి నిండిపోయింది. ఈ పార్కులో మార్నింగ్ వాక్ చేయడానికి ఇష్టపడేవారిలో ఒక వ్యక్తి ఇప్పుడు వాక్ చేస్తున్నారు. ఆయన పేరు రవికాంత్, ప్రతి రోజూ ఆయన ఈ పార్కులోనే వాకింగ్ చేస్తారు. అయితే ఈ రోజు ఆరు విచిత్రమైన వ్యక్తులు అతనితో పాటు షికారు చేశారు, వారి ఉనికిని మిగిలిన వారు గమనించలేరు. రవికాంత్…
-
ఐకమత్యమే మహాబలం కలసిగట్టుగా ఉంటే
శీర్షిక: సంఘంలో ఐకమత్యమే మహాబలం కలసిగట్టుగా ఉంటే బలం, విడి విడిగా ఉంటే, సంఘం బలహీనతగా మారుతుంది. అలాగే ఒక ఊరు కూడా… పచ్చని పొలాలతో, నదీ ప్రవాహంలో ప్రక్కనే ఉన్న ఒక గ్రామం. ఆ గ్రామం పేరు మనపల్లెగూడెం. ఆ గ్రామంలో వివిధ వర్గాల ప్రజలు సామరస్యంగా జీవిస్తున్నారు. గ్రామస్తులు, వారి వారి ఆచారాలు, మతాలు మరియు భాషలలో విభిన్నమైనప్పటికీ, ఆ ఊరితో కలసిపోయారు. ఊరిలో కొత్తవారు / ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని…
-
స్వాతంత్ర్య పోరాటం క్లాసులో చర్చ
శీర్షిక: “స్వాతంత్ర్య పోరాటం: ఒక వర్గ చర్చ” స్వాతంత్ర్య పోరాటం క్లాసులో చర్చ ఒక పాఠశాలలో బుధవారం ఉదయం వేళలో, 8వ తరగతి విద్యార్థులు ఉత్సాహంతో సందడిగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు హిస్టరీ క్లాస్ ప్రత్యేకంగా ఉంటుంది. వారి ఉపాధ్యాయుడు, శ్రీ రామకృష్ణ శాస్త్రి చాలా చక్కగా చరిత్ర గురించి పిల్లలకు వివరించి చెబుతారు. అయితే ఈరోజు సబ్జెక్టు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంపై పాఠం, ప్రతి భారతీయుడి హృదయానికి దగ్గరగా ఉండే అంశం. మిస్టర్ రామకృష్ణ శాస్త్రి…
-
నిత్య నూతనోత్తేజం సాహాసానికి ఊపిరి
నిత్య నూతనోత్తేజం సాహాసానికి ఊపిరి పోస్తుంది. ఈ కధలో నిత్య కధానాయిక, ఆమె చేసిన సాహసం ఏమిటి? ఈ కధలో… ఒకానొక కాలంలో, పచ్చని కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో, నిత్య అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమె చాల దయగలది, ఆసక్తిగలది మరియు ఎల్లప్పుడూ ఉత్తేజకరమైన సాహసాలను కలిగి ఉండాలని కలలు కనేది. ఒకరోజు మధ్యాహ్మ వేళలో, ఊరి అంచున ఆడుకుంటూ ఉండగా, ఆమె ఇంతకు ముందెన్నడూ గమనించని దారి ఆమెకు కనిపించింది.…
-
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్.
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్. సరిపోదా శనివారం సినిమాలో హీరోకు కోపం వస్తుంది. ఆ హీరోకు కోపం వస్తే, ఆ సమస్య అతనిదే, బాదితులు అతనికి స్నేహితులు… రాజకీయాలలో పవన్ కు కోపం వస్తుంది. పవన్ కు కోపమొచ్చి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తే, అది ప్రజలలో చర్చనీయాంశంగా మారిపోతుంది. మీడియాలో సంచలనంగా మారుతుంది. జీరోతో ఎవరైనా ఒక పనిని ప్రారంభిస్తారా? అంటే డౌటే. కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి, ఆ పార్టీలో ఒక్క ఎంఎల్ఏ కూడా…
-
రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కొత్త దారెటు?
పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు కూటమిలో నెం-2 స్థానంలో ఉన్నారు. అయినా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కొత్త దారెటు? అనే ప్రశ్న ఎందుకంటే? ఆయన అధికారంలో ఉండి, తాజా తిరుపతి లడ్డూ కల్తీ వివాదంలో కీలక కామెంట్స్ చేయడంతో పాటు, ఈ వ్యవహారం ద్వారా సనాతన ధర్మ పరిరక్షణ అనే అంశం లేతనెత్తారు. హిందూ ధర్మం అనగానే అది రాష్ట్ర పరిధిని కూడా దాటి ఉంటుంది. ఇంకా ఆయన తెలుగుతో బాటు, హిందీ,…
-
పిల్లలు క్లాసులో కష్టంగా కాకుండా
స్కూలులో పిల్లలు క్లాసులో కష్టంగా కాకుండా, ఇష్టపడి సంతోషంతో క్లాసులో కూర్చుంటే, క్లాసులో చెప్పే సబ్జెక్టు విషయాలు తలకెక్కుతాయి. సబ్జెక్టు బుక్స్ ఒక్కొక్కటి 100 / 150 పేజీలకు పైగా ఉంటాయి. ఆ సబ్జెక్టు బుక్స్ చదివిన విద్యార్ధి ఇచ్చే పరీక్షా పత్రం రెండు లేదా మూడు పేజీలు ఉంటే, దానికి జవాబు పది నుండి ఇరవై పేజీల వరకు ఉండవచ్చును. అంటే ఒక సబ్జెక్టు బుక్ పేజీలలో కేవలం 10 నుండి పదిహేను శాతం మాత్రమే…
-
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక మలుపులు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక మలుపులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక పార్టీ వరుసగా రెండుమార్లు ఒకే పార్టీ పాలించింది అలాగే తెలంగాణలో కూడా కానీ విభజన తర్వాత ఏపిలో మాత్రం అందుకు విభిన్నం. ముందుగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో రాజకీయ మలుపులు గురించి క్లుప్తంగా… కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎక్కువ కాలం ఒకే ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం ఒకే విధంగా ఉండదు. ఇంకా అధికార పక్షం చేసే తప్పులు కూడా కలిసి ప్రజాతీర్పు మారుతుంది అంటారు. ఆ…
-
విద్యార్ధులకు విద్యా వినాయకుడు గణాధిపతి
విద్యార్ధులకు విద్యా వినాయకుడు గణాధిపతి. మనకు వినాయకుడు చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంటాడు, ముఖ్యంగా పిల్లల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తాడు. ఆ వినాయకుడిని ఆరాధిస్తూ జరుపుకునే ముఖ్యమైన పండుగ వినాయక చవితి. దీనినే ఇంకా గణేష్ చతుర్ది, వినాయక చతుర్ధి అని కూడా అంటారు. విద్యా బుద్దులు ప్రసాదించే దైవంగా భక్తులు నమ్ముతారు. ఎవరైనా ఏకాగ్రత సాధన చేయాలంటే, సులభంగా దృష్టిని కేంద్రికరించడానికి అనువైన ప్రతిమ వినాయకుడి ప్రతిమ. దేశమంతా జరుపుకునే పండుగలలో ప్రధానమైనది. మన పురాణల…
-
రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ప్రభావం
రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ప్రభావం, ఆయన వలన ప్రయోజనాలు ఏమిటి? ఏమిటీ ప్రశ్న? రాజకీయాలలో పవన్ పవర్ పుల్ పాలిటిక్స్ చూశాకా… రాజకీయాలలో పవన్ కళ్యాణ్ విజయం సాదించాకా కూడా ఈ ప్రశ్న ఎందుకు అంటారా? అయితే ఈ తెలుగురీడ్స్ పోస్టులో ఎందుకు అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఉండడం చేత సమాజానికి ఎంత ప్రయోజనం కలుగుతుందో చూద్దాం. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం, ఆయన పరాజయాలు తర్వాత పవన్ కళ్యాణ్ వలన కూటమి అద్భుతమైన విజయం…
-
స్వీయ సమీక్ష ఎందుకు అవసరం?
స్వీయ సమీక్ష ఎందుకు అవసరం? వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వృద్ధికి స్వీయ సమీక్ష అవసరం అంటారు. అది ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఇది ఎందుకు అవసరమో ఈ తెలుగురీడ్స్ పోస్టులో చూద్దాం. మనం మనగురించి ఆలోచించడం స్వీయ సమీక్ష అయితే, అది ఎందుకు అవసరం? స్వీయ సమీక్ష ఎలా ఉపయోగపడుతుంది? మనలో బలాలు ఉంటాయి. బలహీనతలు ఉంటాయి. బలాన్ని చూసుకుని, బలహీనతను పట్టించుకోకుండా ముందుకు కొనసాగినప్పుడు, భవిష్యత్తు భారంగా మారుతుంది. అదే మన బలం ఏమిటి? మన…
-
స్వాతంత్ర్య దినోత్సవం గురించి వ్యాసం
స్వాతంత్ర్య దినోత్సవం గురించి వ్యాసం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటింది. ఈ ఆగష్టు 15, 2024 వ తేదీన దేశమంతా సంతోషంగా 77వ స్వాతంత్ర్యం దినోత్సవం జరుపుకోబుతున్నాము. మనకు 1947 ఆగష్టు 15వ తేదీన మనకు స్వాతంత్ర్యం ప్రకటించారు. ఇది 1947లో బ్రిటిష్ వలస పాలనకు ముగింపు పలికిన ఒక ముఖ్యమైన రోజు. బ్రిటిష్ పాలనలో మగ్గిన భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఎందరో తమ ప్రాణాలను పణంగా పెట్టి, బ్రిటిష్ వారితో పోరాటం చేశారు.…
-
సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!
సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు! మనకు చాలా రకాల ఆలోచనలు వస్తాయి. చాలా అంశాలపై కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ వాటి అమలు చేయము. మనకు వచ్చిన ఆలోచనే ఇతరులు చేసి చూపించినప్పుడు మాత్రం, అయ్యో అది మనకొచ్చిన ఆలోచనే కదా! నేను చేయలేకపోయాను అనే భావన పొందుతాము. ఒక కొత్త ఆలోచన చేయడం మంచిదే, అది ఉపయోగపడేది అయితే, దానిని ఆచరించి చూడడం వలన ప్రయోజనం ఉంటుంది. కానీ కేవలం…
-
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి? సున్నితంగా వ్యవహరించవలసిన సమస్య అంటారు. ఎందుకంటే పిల్లలు చూసి నేర్చుకుంటూ ఉంటారు. తమ ముందు ఉన్నవారు చేస్తునది తాము చేయాలనుకుంటారు. కాబట్టి పిల్లలకు చెప్పడం కన్నా ఆదర్శంతంగా నడుచుకోవడమే చాలా చాలా ప్రధానం. అంతేకానీ మనం చేస్తున్న తప్పులు వారికి తెలుస్తుంటే, వారికి చెప్పడం అసాధ్యమే. అనుకరించడం అనేది పిల్లలలో ఉండే ప్రధాన గుణం. అలా అనుకరించే గుణం లేకపోతే పిల్లలు ఎలా ఎదుగుతారు? కావునా పిల్లలకు మనం ఏం…
-
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి? వ్యక్తి జీవితంలో పాఠశాల ఒక గుడి వంటిది. ఎందుకంటే వ్యక్తి జీవితంలో సాధించిన అభివృద్దికి పునాది పడేది, పాఠశాలలోనే. ఒక వ్యక్తి సమాజంలో గొప్ప పారిశ్రామికవేత్త అయితే, అందుకు అతనికి పునాదులు పడేది పాఠశాలలోనే. మరొక వ్యక్తి మంచి వైద్యుడిగా పేరు సంపాదిస్తే, అందుకు అతనికి పునాది పాఠశాలలోనే. ఇంకొకరు ఒక ఐఏఎస్ అధికారి అయితే, అందుకు పాఠశాల విద్య, అందులో క్రమశిక్షణ అతనికి పునాది… కావునా…
-
వేచి ఉండడాన్ని నిర్వచించండి
వేచి ఉండడాన్ని నిర్వచించండి అంటే ఇంగ్లీషులో అర్ధం వెయిట్ చేయండి అంటారు. ఏదైనా భావోద్వేగం ప్రదర్శించే సమయంలో కానీ, ఏదైనా వింటున్నప్పుడు భావావేశం పొందుతున్నప్పుడు కానీ ఓపిక పట్టండి అనే భావం వచ్చే విధంగా వేచి ఉండండి అంటారు. ఇంకా మరొకరి కోసం వేరు ప్రదేశానికి వెళ్లినప్పుడు కూడా వెయిట్ చేయండి అని చెప్పడానికి వేచి ఉండండి అంటారు. ఇంకా బంధాలలో కూడా ఈ మాటను ఎక్కువగా వాడుతారు. మా పిల్లవాడు మార్పులేదు లేక మా బంధువులో…
-
పవన్ కళ్యాణ్ కామెంట్స్ పుష్పపైనా?
పవన్ కళ్యాణ్ కామెంట్స్ పుష్పపైనా? ఈరోజు పవన్ కళ్యాణ్ కర్నాటక ముఖ్యమంత్రితో భేటీ అయ్యాకా, ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ అడవుల గురించిన మాటలు చర్చానీయంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న మంత్రి శాఖల్లో అటవీ శాఖ కూడా ఒక్కటి. అయితే మీడియాతో మాట్లాడుతూ ఆయన ”40 సంవత్సరాల క్రిందట సినిమాలలో హీరో అడవులను రక్షించే పాత్రలను పోషిస్తూ ఉంటే, ప్రస్తుతం సినిమా హీరో అడవులను నరికి,…
-
సన్మాన పత్రం ఇన్ తెలుగు
సన్మాన పత్రం ఇన్ తెలుగు. పదవీ విరమణ సమయంలో లభించే సన్మాన పత్రం వ్యక్తి జీవితంలో అత్యంత గౌరవమైన పత్రం. ఒక రంగంలో ఒక వ్యక్తి తన కర్తవ్య నిర్వహణలో అంకిత భావంతో చేసిన పనికి, అభించే గౌరవ పత్రం. ఈ పత్రంలో అతని పనితీరు, అతను సాధించని విజయాలు, పాటించిన ప్రమాణాలకు గుర్తింపు లభిస్తుంది. ఒక వ్యక్తికి సన్మాన పత్రం వ్రాయడానికి… ప్రభుత్వ / ప్రవేటు ఆఫీసులో పనిచేసే ఉద్యోగి పదవీ విరమణ చేస్తున్న నేపధ్యంలో…
-
దానం గురించి దానం గొప్పతనం
దానం గురించి దానం గొప్పతనం. శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, కర్ణుడు… తదితరుల గురించి చెబుతూ దానగుణం గురించి పుస్తకాలలో గొప్పగా చెప్పబడుతుంది. ఎందుకు దానగుణం గురించి తెలుసుకోవాలి. సమాజంలో ఉన్నవారు, లేనివారు రెండురకాల ప్రజలు ఉంటారు. లేనివారికి, ఉన్నవారు చేసే దానం వలన లేనివారి ఆనందానికి ఉన్నవారు కారణం అవుతారు. అయితే ఇది దానం చేయాలని ఎక్కడా రూల్ ఉండదు. అది వ్యక్తి యొక్క బుద్దిని బట్టి ఉంటుంది. కనుక విద్యార్ధి దశలోనే దానం గొప్పతనం…
-
వ్యక్తి జీవితంలో సాధించవలసినది ఏమిటి?
వ్యక్తి జీవితంలో సాధించవలసినది ఏమిటి? కొందరు పెట్టి పుట్టారు అంటారు. అటువంటివారు అనుభవించడమే జీవితం అన్నట్టుగా, వారి జీవితం సాగిపోతుంది. కానీ కొందరు తప్పించి, అందరం బ్రతకడం కోసం, ఏదో ఒక పని చేస్తూ ఉంటాము. మన సమాజంలో మనకు ఒక గుర్తింపు వస్తుంది. చదువును బట్టి కొలువు, కొలువును బట్టి సంఘంలో హోదా…. ఇంకా ఆస్తిపాస్తులు, కుటుంబ ప్రస్థానం బట్టి సమాజంలో గుర్తింపు ఉంటుంది. పుట్టుకతోనో, అధికారంతోనో, ధనంతోనో వచ్చే గుర్తింపు, సమాజంలో లభించే గౌరవ,…
-
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు? బహుశా కర్తవ్యం గురించి తెలుసుకోవడం అంటే, జీవిత లక్ష్యం గురిపెట్టినట్టేనని అంటారు. అలాంటి జీవితంలో కర్తవ్యం గురించి బోధించేవారు ఎవరు ఉంటారు? తల్లిదండ్రులు తమ కర్తవ్యం తాము నిర్వర్తించడం ద్వారా, వారు పిల్లలకు కర్తవ్యపూర్వకమైన ప్రవర్తన తల్లిదండ్రులలో కనబడుతుంది. కులవృత్తి గల కుటుంబం అయితే, తండ్రి కర్తవ్యం కుమారుడు కూడా నిర్వర్తిస్తాడు. విద్యను అభ్యసించడంలో గురవు దగ్గర విద్యార్ధి కర్తవ్యతా నిష్టను తెలుసుకుంటాడు. గురువు వద్ద శిక్షణలో ప్రధానంగా శిష్యునికి కర్తవ్యం…
-
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం? మహాభారతంలో ద్రోణాచార్యుని వద్ద విద్యను అభ్యసించేవారిలో అర్జునుడు కూడా ఒకడు. అలా అందరిలో ఒక్కడిగా కాకుండా, అందరి దృష్టిని దాటి గురువు దృష్టిలో పడ్డాడు. కేవలం సాధన చేయడం, నేర్చుకోవాలనే తపన కనబరచడం, గురువు అంటే వినయంతో ఉండడం… శ్రద్దతో వినడం, ఏకాగ్రతతో సాధన చేయడం…. అర్జునుడిని మంచి విద్యార్ధిగా నిలబెట్టాయి. అందుకే విద్యను అభ్యసించడంలో అర్జునుడు ఆదర్శం అంటారు. ద్రోణాచార్యులు ఒక చెట్టుపై ఉన్న పక్షిని చూడమని కౌరవ,…
-
మహా భారతంలో ధర్మరాజు గురించి
మహా భారతంలో ధర్మరాజు గురించి, మన భారతంలో ధర్మరాజు పాండవులలో జ్యేష్ఠుడు. ధర్మమార్గం విడవకుండా ప్రవర్తించిన మహనీయుడు. అందరికీ ఆయుధాలు ఉంటే, ధర్మరాజుకు ధర్మమే ప్రధాన ఆయుధం. ముల్లోకాల్లోనూ ఎదురులేని అర్జునుడు కూడా ధర్మరాజు మాట జవదాటడు. మన మహా భారతంలో ధర్మరాజుని గురించి తెలుసుకుంటే, ధర్మం గొప్పతనం తెలుస్తుంది. ఎందుకు ధర్మరాజు గొప్పవాడు? ఎందుకంటే, ధర్మరాజు అసలు పేరు యుధిష్ఠిరుడు అంటారు. కానీ ధర్మముని ఆచరించి ధర్మరాజుగా ప్రసిద్దికెక్కాడు. అతను అజాత శత్రువు. ప్రజల మనసెరిగి…
-
సినిమాల్లో అశ్లీలం సమాజంపై ప్రభావం
సినిమాల్లో అశ్లీలం సమాజంపై ప్రభావం ఏవిధంగా ఉంటుంది? ఇది ముఖ్యంగా యువతపై ప్రభావం చూపుతుంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువగా ఉండడం వలన పిల్లలపై కూడా ప్రభావం చూపగలదు. కావునా సినిమాల్లో అశ్లీలతను తొలగించాలి. ఎందుకంటే, సినిమాలు ప్రత్యేకంగా చూడరు. అందరూ కలిసి చూస్తారు. ఇంకా కుటుంబసమేతంగా సినిమాలు చూస్తారు. కనుక సినిమాలు నిర్మించేవారు తమ సినిమాల్లో అశ్లీలత లేకుండా చూడాలి. ఆకట్టుకోవడానికి అర్ధరహితంగా హీరోయిన్ అంగాంగములను శృంగారంగా చూపించడం వలన సినిమాకు కలెక్షన్లు రావచ్చును…
-
రాజకీయాలలో ఎటువంటి మార్పు కావాలి?
రాజకీయాలలో ఎటువంటి మార్పు కావాలి? రాజకీయాలలో మార్పులు అనివార్యం. ఎందుకంటే సమాజంలో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయని అంటున్నారు. కానీ ఏళ్లతరబడి పరిష్కారం కాని విషయాలు అలాగే కొనసాగుతున్నాయని అంటారు. సమాజంలో మార్పును తీసుకురాగల రంగం రాజకీయ రంగం కనుక రాజకీయాలలో మార్పులు అవసరం అంటారు. ఎటువంటి మార్పు రాజకీయాలలో అవసరం అని నీవు భావిస్తావు? రాజకీయాలలో మార్పు మంచి పరిణామంగా భావించాలి. అలా భావించలేని భావజాలం రాజకీయాలలో పాతుకుపోయినప్పుడు, నేను ఖచ్చితంగా రాజకీయాలలో మార్పును…
-
రాజకీయాల్లో విద్యార్థుల పాత్ర వ్యాసం
పరిచయం – రాజకీయాల్లో విద్యార్థుల పాత్ర వ్యాసం రాజకీయాల్లో విద్యార్థుల భాగస్వామ్యం ఎల్లప్పుడూ సమాజానికి నూతనోత్తేజాన్ని అందిస్తుంది. యువశక్తి రాజకీయాలలో చురుకుగా పాల్గొనగలుగుతారు. ఇది చైతన్యవంతమైన మరియు ప్రగతిశీల సమాజాలకు మూలస్తంభంగా ఉంది. అనేక ఉద్యమాల నుండి నేటి వాతావరణ సమ్మెల వరకు, విద్యార్థులు సమస్యలపై పోరాటపటిమను చూపుతూ, సమాజంపై చైతన్యవంతమైన ప్రభావం కనబరుస్తున్నారు. ఇంకా సామాజిక సమస్యలపై అవగాహనతో, అవసరమైనప్పుడు తమ యువగళం వినిపిస్తున్నారు. వ్యాసం రాజకీయాలలో విద్యార్థుల ప్రమేయం యొక్క ప్రాముఖ్యతను, వారు ఎదుర్కొనే…
-
దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది భవిష్యత్ లక్ష్యాలు
దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది భవిష్యత్ లక్ష్యాలు మరియు లక్ష్యాలను సాధించడానికి ఒక సంస్థ లేదా వ్యక్తికి మార్గనిర్దేశం చేసే వ్యూహాత్మక రూపకల్పన. దీర్ఘకాలిక ప్రణాళికలు వలన ఉపయోగాలు ఉంటాయి. స్పష్టమైన లక్ష్యాలను నిర్ధేశించుకుని, వాటిని సాధించడానికి తగిన సమయం లభిస్తుంది. ఆర్ధిక వనరులు, మానవ వనరులు మరియు బౌతిక వనరులు వినియోగించుకుని వ్యూహాత్మక లక్ష్యాలను సాధించడానికి దిశను నిర్ధేశిస్తాయి. భవిష్యత్తులో ఎదురయ్యే అనిశ్చిత పరిస్థితులు గుర్తించడంలో, ఆయా పరిస్థితులకు అనుగుణంగా విధి విధానాలు రూపొందించడంలో సాయపడతాయి. దీర్ఘకాలిక…
-
కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి?
కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి? మహా భారతం ఇతిహాసం అంటే గతంలో జరిగినది… దానిని గ్రంధస్తం చేశారు. కాబట్టి జరిగిపోయినది. కానీ పంచమవేదంగా మహాభారతాన్ని చెబుతారు. అందులో నుండి ధర్మ సూక్ష్మములు తెలుసుకోవచ్చును అని పెద్దలు చెబుతారు. మహాభారతం గొప్పగ్రంధం అందులోని కొందరి జీవితాలను పరిశీలిస్తే, జీవితంలో ఎలా ఉండకూడదో? ఎలా ఉండాలి? వంటి కొన్న ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని అంటారు. అలా కర్ణుడి గురించి పరిశీలిస్తే…. పాండవులకు తల్లి అయిన కుంతీదేవి, వివాహమునకు ముందే…
-
నేరస్థులు పాలకులైతే పాలనా స్థితి ఎలా ఉంటుంది?
నేరస్థులు పాలకులైతే పాలనా స్థితి ఎలా ఉంటుంది? నేరస్థులు పాలకులైతే పాలనా యంత్రాంగం భ్రష్టు పట్టిపోతుంది. వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయి. ప్రధానంగా కార్యాచరణ ముందుకు సాగదు. అడ్డగోలు నిర్ణయాలు అమలవుతాయి. నిబంధనలు పాటించకపోవడం పరిపాటిగా మారుతుంది. ముఖ్యంగా మంచి – చెడుల గుర్తింపు మారిపోతుంది. చెడు మంచిగానూ, మంచి చెడుగానూ ప్రభావితం చేయబడుతూ ఉంటుంది. అందరూ తాత్కాలిక సౌఖ్యం కోసమే వెంపర్లాడడం మొదలవుతుంది. మంచి మాటను పెడచెవిన పెట్టేవారు ఎక్కువగా ఉంటారు. అందువలన ఆ ప్రాంతపు పరిస్థితులలో…
-
ఏపీకి ఏం కావాలి? అంటే
ఏపీకి ఏం కావాలి? అంటే, అభివృద్ది కావాలి. పేదలకు సంక్షేమం అందాలి. పరిశ్రమలు పెరగాలి. వ్యాపార, వాణిజ్య రంగాలు అభివృద్ది చెందాలి. గ్రామాలలో సౌకర్యాలు కావాలి. రోడ్లు బాగుపడాలి. వ్యవసాయానికి సమృద్దిగా నీరు కావాలి. వ్యవసాయదారులకు గిట్టుబాటు ధరలు కావాలి. అందరికీ శుభ్రమైన త్రాగు నీరు కావాలి…… ఏపీకి ఏం కావాలి? అంటే…. అవసరం అయిన అన్ని ఏపీకి కావాలి. 2014 విభజనలో రాష్ట్రం లోటు బడ్జెట్ తో స్తార్ట్ అయ్యింది. 2019 చివరకు ఏపీకి అప్పులు…
-
పెద్దలు నీతి కథలు పిల్లలకు చెప్పడం
పెద్దలు నీతి కథలు పిల్లలకు చెప్పడం, అవి విని పిల్లలు విలువలపై ఆసక్తిని పెంపొందించుకోగలరు. ముఖ్యంగా తల్లి చెప్పే నీతి కథలు పిల్లలపై మంచి ప్రభావం చూపుతాయి అంటారు. నీతి కథలు సామాజిక బాధ్యతను, సామాజిక భావనలు అర్ధం చేసుకోవడంలో పిల్లలకు సాయపడతాయి. సమాజంలో బ్రతకడానికి, సామాజిక అవగాహన అవసరమే కదా! పిల్లలపై నీతి కథల ప్రభావం? పిల్లలు నిద్రపోవడానికి మారాం చేస్తే, అమ్మ పాట పాడి నిద్రపుచ్చుతుంది. ఇంకా వయస్సు పెరిగే కొద్ది పిల్లలకు అమ్మ…
-
మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ
మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ నాకు ఇష్టమైన ప్రకృతి దృశ్యాలలో ఒకటి దట్టమైన అడవిలో పొగమంచుతో కూడిన ఉదయం యొక్క నిర్మలమైన అందం. మహోన్నతమైన చెట్ల మందపాటి పందిరి గుండా తెల్లవారుజాము యొక్క మొదటి కాంతి, అది తాకిన ప్రతిదానిపై మృదువైన, అత్యద్భుతమైన మెరుపును ప్రసరింపజేయడాన్ని ఊహించండి. గాలి చల్లగా మరియు తాజాగా ఉంటుంది, నాచు మరియు తడి ఆకుల మట్టి సువాసనతో నిండి ఉంటుంది. ఒక మృదువైన పొగమంచు భూమికి దిగువకు వేలాడుతూ, దాదాపు…
-
కొన్ని తెలుగు పదాలు అర్ధములు
పురోహితుడు – పురమునకు హితుడు పురోహితుడు… పురము యొక్క హితము కొరకు పూజలు చేయువారు… కలిమి: అంటే కలిగి ఉండుట… ఆస్థిపరులు, ధనవంతులుగా చెప్పబడుతుంది. శోధన: వెతుకుట అను అర్ధము వస్తుంది. సెర్చ్ చేయడం లేదా శోదించడం తనిఖీ: శోదించడం… చెకింగ్ చేయడానికి తనిఖీ అంటారు. వెంబడించడం: అంటే వెంటపడడం… వెంటాడుట తతంగం: తంతువు తారతమ్యం: తేడాలు లేదా బేధాలు తనువు: శరీరము… కాయము… మనువు: వివాహము, పెండ్లి
-
అక్షరజ్ఞానం ఉంటే రామాయణ భారతాలు చదవాలా?
అక్షరజ్ఞానం ఉంటే రామాయణ భారతాలు చదవాలా? ఎందుకు రామాయణ భారత భాగవతం వంటి పుస్తకాలు చదవాలి అంటారు. చదివే అవకాశం ఉన్నవారు తప్పక చదవాలా? అంటే మన భారతీయ సాంప్రదాయంలో పూర్వకాలపు రోజులలో ఎవరి పని వారికి ఉంటే, చదువుకున్నవారు జ్ఞానం గురించి చెప్పేవారని అంటారు. ఇక ఆ కాలంలో పనుల చేసి అలసిన ప్రజలు రామాయణ భారతాలు వింటూ ఉండడం ఒక అలవాటుగా ఉండేది అంటుంటారు.. ఆకాలంలో అలా ఉంటే, ఆనాడు అక్షరజ్ఞానం ఉన్నవారు తక్కువగా…
-
తపించి తపించి పట్టుదలతో కృషి చేస్తే, సాధించలేనిది ఏముంటుంది?
సాహిత్యం గురించి చదువుతూ చదువుతూ అది అలవాటుగా మారి చదివి చదివి అది ఒక తపస్సు అయితే, అలా చదివినవారు మరొక పుస్తకం సృష్టించే స్థాయికి చేరగలరు… లేదా ఒక విషయాన్ని విపులంగా అర్ధవంతంగా పదిమందికి వివరించి ప్రసంగించగలరు. చదవడం ఒక తపస్సు అయితే, అలా తపస్సు చేసినవారు గురువుగా మారగలరు. ఒక విషయంలో తపించి తపించి పట్టుదలతో కృషి చేస్తే, ఆ విషయం ఆ వ్యక్తి చేత సాధించబడుతుంది. సమాజంపై ప్రభావం చూపించే అనేక వస్తువుల…
-
సమస్యల మయమైన సమాజంలో పరిష్కార దృష్టిని
సమస్యల మయమైన సమాజంలో పరిష్కార దృష్టిని కలిగి ఉంటే, అలా సమస్యకు పరిష్కారం ఆలోచించేవారి చుట్టూ లోకం తిరుగుతుంది. సమస్య కలిగిన వారు పరిష్కారం సూచించగలిగేవారి మధ్య ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సమాజంలో సమస్యలకు కొదువ ఉండదు. సమస్య లేని జీవితం ఉండదు. కాబట్టి పరిష్కారం చుట్టూ సమస్య ఉన్నవారి ఆలోచన ఉంటుంది. డాక్టర్ చుట్టూ రోగి తిరిగినట్టుగా, పరిష్కారం చుట్టూ సమస్య తిరుగుతూ ఉంటుంది. సానుకూలంగా ఆలోచించగలిగే తత్వంలోనే పరిష్కారపు ఆలోచనలు తడతాయని అంటారు. ఒక విద్యార్ధి సానుకూల దృక్పధంతో వైద్యశాస్త్రమును సావధానంగా పరిశీలించి, పరిశోధించి సాధన చేస్తే, మంచి డాక్టర్ కాగాలగినట్టుగా సమస్యలను సానుకూల దృక్పదంతో అలోచించి వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలని అంటారు. చదువులలో సారం గ్రహించి, సమాజంపై పరిశీలన చేసి, గ్రూప్ పరిక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించినవారు గొప్ప అధికారిగా మారినట్టు, సమాజంలో సమస్యలపై అవగాహన ఏర్పరచుకుని, ఆ సామజిక సమస్యలపై తన చుట్టూ ఉన్నవారికి అగవగాహన కల్పిస్తూ, ప్రజలకు మంచి భవష్యత్తు కోసం, ప్రజలను తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడే విధంగా ప్రోత్సహించగలిగేవారు నాయకులుగా ఎదగగలరు. ఏదైనా పరిష్కార ధోరణితో ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ఉండేవారి చుట్టూ లోకం తిరుగుతుంది. చాణక్య నీతి ఇప్పటికీ ప్రసిద్ది… వాటిని అనుసరించి ఆలోచన చేయడం ద్వారా పరిష్కార ధోరణి అలవాటు అవుతుంది అంటారు. ఆలోచన ఊహగా ఉంటే, ఆచరణ ఫలితం ఇస్తూ ఉంటుంది. ప్రతి ఆలోచన ఆచరణ సాద్యం కాకపోవచ్చు.…
-
నేటి సమాజంలో ఉపాధ్యాయుని ప్రభావం
నేటి సమాజంలో ఉపాధ్యాయుని ప్రభావం! విద్యాలయంలో విద్యను బోధించే ఉపాధ్యాయుడి ప్రభావం ప్రతి వ్యక్తిపై బాల్యంలోనే పడుతుంది. ఉపాధ్యాయుడు ఏమి విద్యార్ధులకు బోధిస్తాడో, విద్యార్ధులు దానిని మనసులో పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. అంతకన్న ముందు ప్రతి వ్యక్తికి అప్యాయతను, అమృతమైన ప్రేమను పంచే అమ్మ తొలి గురువుగా ఉంటుంది. తర్వాత తండ్రి ఆదర్శవంతంగా గురువుగా ఉంటాడు. ఇది ఇప్పటి నుండి ఉంది కాదు. పురాణాలలో కూడా మనకు ఋషుల సంప్రదాయం గమనిస్తే కనబడుతుంది. వ్యాసుడు, పరాశరుడు, శక్తి,…
-
పిల్లలకు వారసత్వంగా ఇవ్వవలసినది ఏమిటి?
పిల్లలకు వారసత్వంగా ఇవ్వవలసినది ఏమిటి? ఆస్తులు కాదు విలువలు అని ఉపరాష్ఠ్రపతి వెంకయ్యనాయుడుగారు అంటారు. నెల్లూరు వెంకటాచలంలో జరిగిన మీటింగులో వెంకయ్యనాయుడు గారు కేవలం ఆస్తులే కాదు సేవాదృక్పధం పిల్లలకు వారసత్వంగా అందించాలని అన్నారు.
-
దేనినీ గుడ్డిగా నమ్మకు కానీ నమ్మకమే ప్రధానం
దేనినీ గుడ్డిగా నమ్మకు కానీ నమ్మకమే ప్రధానం. ఒకేసారి రెండు భావనలు అంటే అద వ్యతిరేక భావనగా భావింపడుతుంది. అయితే కొన్ని కొన్ని విషయాలలో మాత్రం ఆలోచన వివిధ కోణాలలో ఉండాలని అంటారు. నిజాన్ని అబద్దం అల్లుకుని ఉంటే, అబద్దమునకు ఆర్భాటం ఎక్కువ కాబట్టి కళ్ళకు ముందుగా అబద్దమే కనిపించవచ్చును. చెవులకు ముందుగా అబద్దమే వినబడవచ్చును. పదే పదే అబద్దమే చూడడం లేదా వినడం వలన మననోటి నుండి కూడా అబద్దమే బహిర్గతం అవుతుంది. సహజంగా నిజమంటే…
-
మన మహనీయుడు పొట్టి శ్రీరాములు
మన మహనీయుడు పొట్టి శ్రీరాములు. కనిగిరి ప్రాంతానికి చెందిన శ్రీరాములు కుటుంబం వ్యాపారరీత్యా మద్రాసులో స్థిరపడింది. ఆయన బొంబాయిలో ఉద్యోగం చేస్తూ ప్రజా సేవ చేసేవారు. గాంధీజీ బోధనలకు ఆకర్షితులై స్వాతంత్ర్యోద్యమంలో అడుగు పెట్టారు. ఆరునెలలు జైలు శిక్ష అనుభవించారు. అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఆమరణ నిరాహారదీక్ష చేశారు. రోజులు గడిచినా ప్రభుత్వం స్పందించలేదు. ఆయన మరణించడంతో ఆంధ్రదేశం ఆందోళనలతో అట్టుడికింది. అప్పుడు కేంద్రం ఆంధ్రరాష్ట్రం ఇస్తున్నామని ప్రకటించింది. కర్నూలు…