అక్షరజ్ఞానం ఉంటే రామాయణ భారతాలు చదవాలా? ఎందుకు రామాయణ భారత భాగవతం వంటి పుస్తకాలు చదవాలి అంటారు. చదివే అవకాశం ఉన్నవారు తప్పక చదవాలా?
అంటే మన భారతీయ సాంప్రదాయంలో పూర్వకాలపు రోజులలో ఎవరి పని వారికి ఉంటే, చదువుకున్నవారు జ్ఞానం గురించి చెప్పేవారని అంటారు. ఇక ఆ కాలంలో పనుల చేసి అలసిన ప్రజలు రామాయణ భారతాలు వింటూ ఉండడం ఒక అలవాటుగా ఉండేది అంటుంటారు..
ఆకాలంలో అలా ఉంటే, ఆనాడు అక్షరజ్ఞానం ఉన్నవారు తక్కువగా ఉంటే, అక్షరజ్ఞానం ఉన్నవారికి కూడా పని ఉండేది… జ్ఞానం గురించి చెప్పడమే అంటారు… అంటే జ్ఞానం అంటే జీవన పరమార్ధిక జ్ఞానం అంటారు. జ్ఞానం ప్రభోదించే వారిలో నియమ నిబంధనలు ఎక్కువ అని అంటారు.
అయితే జ్ఞానం ఇప్పుడు అందరికీ అందుతుంది… ఐతే అది ఎటువంటి జ్ఞానం అనేది… ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తి ఇష్టాయిష్టాలను బట్టి ఆధారపడి ఉంటుంది.
మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
0 responses to “అక్షరజ్ఞానం ఉంటే రామాయణ భారతాలు చదవాలా?”