భాగవతము భక్తి మార్గమునకు మార్గదర్శిని, భాగవతము భగవంతునిపై అచంచల విశ్వాసము కలిగిన భక్తుల గురించి, భగవంతుడి గురించి తెలియజేస్తుంది.
telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.
రోజు మంచిమాటలు వింటూ నిద్రిస్తూ ఉంటే, మనసు భగవంతుడిపైకి మరలుతుందని దృతరాష్ట్రుడి నిష్క్రమణ తెలియజేస్తుంది.
సకలభోగాలు అనుభవించిన పాండవులు, కృష్ణనిర్యాణం కాగానే సర్వము త్వజించి ఉత్తరదిక్కుకు ప్రయాణం చేసే విధానం, భోగాలపై మనసులో వైరగ్యా అవసరాన్ని తెలియజేస్తుంది.
శివుని గురించి చెబుతుంది. లోకాలను రక్షించడం కోసం విషమును కంఠమునందే నిలుపుకున్న పరమేశ్వరుడి గురించి భాగవతం తెలియజేస్తుంది.
పశువులకు కూడా భక్తి ఉంటుందని… పశువులు కూడా భగవంతుడి అనుగ్రహం పొందగలవని గజేంద్రమోక్షం తెలియజేస్తుంది.
త్రాగు నీటిని పాడు చేస్తూ, అమాయకులైన ప్రజలను భక్షిస్తే, భగవంతుడు శిక్షిస్తాడని కాళీయమర్ధనం తెలియజేస్తూ ఉంటుంది.
భగవంతుడి లీలలను చూపుతూ భగవంతుడిపై ఆరాధన పెంచే క్రమంలో భాగవతం ఒక తీపి పదార్ధం వంటిది అంటారు.
మనసుకు బాగా నచ్చిన విషయంలో, అది బాగా స్పందిస్తుందని మనోవేత్తలు చెబుతారు. అలా మనసుకు బాగా నచ్చే విధంగా భగవంతుడు గురించి చెప్పడమే శాస్త్రం పని అయితే, అది భాగవతములో పుష్కలంగా ఉందని అంటారు.
కృష్ణుడి అల్లరిలో అద్బుతమైన లీలలు మనసుని కట్టిపాడేస్తాయి.
ఎంత నియమ నిష్ఠలతో ఉన్నా, మనసు చెడిపోవడానికి ఒక్క క్షణం చాలని అజామిలోపాఖ్యానం తెలియజేస్తుంది.
ప్రతిరోజూ భగవంతుడి కధలు వినాలనే సూచన పరీక్షత్తు కధ తెలియజేస్తుంది..
భాగవతము భక్తి మార్గమునకు మార్గదర్శిని….
త్రిమూర్తి తత్వం కలిగిన ముగ్గురిలో ఉన్నది.
తెల్లవారు జామున ప్రశాంత చిత్తంతో ప్రార్ధన
నవ విధ భక్తి భగవంతుడిపై భక్తికి మార్గాలు
దేవాలయ దర్శనంకు నియమ నిభందనలు చెబుతారు
భగవద్గీత తెలుగులో శ్లోకాలు రీడ్ చేయడం వలన భక్తీ భావం బలపడుతుంది.
భక్తి భావం బలమైనది మనసుకు శాంతిని అందిస్తుంది.
రామనామము రమ్యమైనది శ్రీరామనవమి శుభాకాంక్షలు
భక్తి భావన వృద్దికి భాగవతం వినడం సాధనం కాగలదు.