Tag: మను స్మృతి తెలుగు బుక్

  • మను స్మృతి తెలుగు బుక్

    మను స్మృతి తెలుగు బుక్, కృతయుగంలో మనుస్మృతి, త్రేతాయుగంలో గౌతమస్మృతి, ద్వాపరయుగంలో శంఖలిఖితస్మృతి, కలియుగంలో పరాశరస్మృతి ప్రామాణికంగా పరిగణించబడ్డాయని అంటారు. మనిషి జీవిత పరమార్ధమును సాధించడానికి, మనిషికి కాలస్వరూపుడు ఇచ్చినది ధర్మమే… ధర్మమునే శాస్త్రరూపంలో ఋషులు తెలియజేయడం జరిగింది. మన భారతీయ సనాతన ధర్మములో ధర్మమే మూలం. రాముడు రాశీభూతమైన ధర్మముగా చెప్పబడతాడు. అటువంటి ధర్మములో స్మృతులు మనకు ప్రమాణంగా చెబుతారు. ధర్మముగురించి తెలుసుకోవాలంటే, ఉన్న స్మృతులలో మనుస్మృతి ప్రాచీనమైనదిగా చెబుతారు. కానీ కాలక్రమంలో పరాశరస్మృతి ప్రస్తుతం…