విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్

విజ్ఙానం బుక్ రీడింగ్ గురించి! పుస్తకాలు చదవడం మంచి అలవాటు అంటారు. మరి పుస్తకాలు చదవడం అలవాటు లేనివారు పూర్వం ఉన్నారు. వారు సుఖవంతంగా జీవించారు. మరి పుస్తకాలు చదవడం ఎందుకు?

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

వృత్తి పనులు పెద్దల ద్వారా తరువాతి తరానికి తెలియపరచబడేవి. ఇంకా కుటుంబ సభ్యుల ద్వారా ఆయా ప్రాంతపు సంప్రదాయాలు కుటుంబ వ్యవస్థ ద్వారా తెలియపరచడం… ముఖ్యంగా మనో వైజ్ఙానిక కార్యములు కూడా ఉండేవని అంటారు.

మనకు పని విధానం తెలిసి ఉండడం వలన, మన పనులు మనలో మరో ఆలోచన ఉన్నా వేగంగా చేసుకుంటూ ఉంటాం. మరి అలా మనం వేగంగా పనులు చేసుకుంటున్నా మనకు బుక్ రీడింగ్ ఎందుకు?

అలా మనం వేగంగా మన పనులు మనం చేసుకుంటున్నామంటే, మనకు సదరు విషయ విజ్ఙానం మన పెద్దల ద్వారా, బంధుమిత్రుల ద్వారా తెలియబడి ఉంటుంది.

పుడుతూనే ఏది ఎలా చేయాలో? తెలియదు… నిత్యం ఎవరో ఒకరి ద్వారా విషయసంగ్రహం తెలుస్తుంటుంది. మనకు లాభం అనిపించిన విషయాలలో మనసు పట్టుకుంటుంది..

గతంలో చదువు లేకపోయినా విజ్ఙానం పెద్దలు ద్వారా తర్వాతి తరానికి తెలిసే వెసులుబాటుగానే ఆచారవ్యవహారాలు ఉండేవి అని అంటారు. అలా తెలియడానికి మన సంప్రదాయపు కుటుంబ వ్యవస్థే మూలం అంటారు.

విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్ – చదువుకోక ముందే మన పెద్దవారి దగ్గర నుండి అందుతుంది.

గతంలో ఈ విధానం చాలా బాగుంది… అంటే ఇప్పట్లో ఈ విధానంలో మార్పు వచ్చినట్టే… అలా తర తరానికి మార్పు పొందుతూ వచ్చిన విధానంలో చాలా విషయాలు మరుగున పడతాయి.

వాటలో కొన్ని మంచిని కలిగించే విషయాలు ఎప్పటికీ కొనసాగుతూ మనకు అందుతూనే ఉంటాయి. అయితే కొన్ని ముఖ్య విషయాలు కూడా మరుగున పడే అవకాశం ఉంటుంది.

ఇలా మనకు ఆచారపరంపరలో మనకు, గతంలోవారికి మద్యలో మిస్ అయిన మంచి విషయాల గురించి పుస్తకాలలో లభించే అవకాశం ఉంటుంది.

విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్

సామాజిక మార్పులలో అవగాహన ఏర్పరచుకోవడం కొరకు అంటారు. విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్ వలన వస్తుంది అంటారు.

సమజం గతంలో ఎలా ఉంది? ఈ విషయాలు కూడా పుస్తకాలలో ఉంటాయి.

అలా ఎందుకు విషయాలు పుస్తకాలు నిక్షిప్తం? విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్

ఎప్పుడూ సమాజంలో పరిశీలకులు ఉంటారు. వారు విభిన్నంగా ఆలోచన చేయగలుగుతూ ఉంటారు. సమాజం గురించిన అవగాహన కోసం తపిస్తూ ఉంటారు.

ఇంకా గతంలోని సామాజిక స్థితి, విధి విధానాల గురించి, వారు విషయాలు తమ తమ పెద్దవారి దగ్గర నుండి తెలుసుకుని ఉంటారు.

ప్రస్తుత సామాజిక స్థితిగతులను పరిశీలించిన పిదప కొందరు ప్రవచనం రూపంలో సమాజంలోకి వస్తారు. కొందరు ఆచరణ చేయడానికి ప్రయత్నిస్తారు…కొందరు పుస్తక రూపంలోకి విషయాలను పొందుపరుస్తారు.

ఈవిధంగా పుస్తకాలలో విషయవిజ్ఙానం రచన ద్వారా పుస్తకాలలోకి వెళ్ళవచ్చును. విషయ విజ్ఙానం ఎందుకు?

అలాగే వస్తువు గురించి తెలిసి ఉంటే, ఆ వస్తువును బాగా వినియోగించగలరు. – విజ్ఙానం బుక్ రీడింగ్ గురించి

విజ్ఙానం విషయముల యందు జ్ఙానం, అంటే విషయముల గురించి తెలిసి ఉండుట! అది ఒక వస్తువు వాడుక గురించి అయ్యి ఉండవచ్చును. ఒక వస్తువు తయారి చేయడం గురించి అయ్యి ఉండవచ్చును.

విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్

వర్తమానంలో జరుగుతున్న విషమయుల వలన భవిష్యత్తులో సంభవించే మార్పుల గురించి అయ్యి ఉండవచ్చును. ఏదైనా కానీ ఆయా విషయముల యందు పూర్తి అవగాహనతో కూడిన ఎరుక ఉండడం విజ్ఙానం అని అంటారు.

విజ్ఙానం, తెలిసి ఉండటం, ఎరుక కలిగి ఉండటం మూడు పదాలు ఒక్కటే కానీ అది లేకపోతే, జీవితం మరో జీవితంపై శక్తి కలిగి ఉన్నా ఆధారపడి ఉండాల్సి వస్తుంది. అంటే ఒక వ్యక్తి ఒక ఊరు నుండి మరొక ఊరుకు వెళ్లాలి…..

కానీ అతనికి బస్సుపై వ్రాసి ఉన్న అక్షరాలను కూడా చదవలేడు. కానీ అతను పూర్తి ఆరోగ్యవంతుడు. అప్పుడు అతను బస్సులో ఎన్ని గంటలు అయిన కూర్చుని ప్రయాణం చేయగలడు, కానీ అతను ఎక్కవలసిన బస్సు తెలుసుకోవాలంటే ఇంకొకరిపై లేక ఇంకొక వస్తువుపై ఆధారపడాలి.

ఇలా ఒక వ్యక్తి తన జీవితంలో నివసిస్తున్న మరియు తాను పని చేస్తున్న పరిస్థితులలో అవసరమైన పనిమూట్ల విషయంలోనూ, తన పరిచయస్తులో మన:వృత్తులపై ఒక అవగాహనతో కూడిన ఎరుక ఉంటే, అతని జీవితం సాఫీగా సాగుతుంది. లేకపోతే ఒక పనిమట్టు వాడాలంటే, ఇంకొకరిపై ఆధారపడాలి. ఇతరులతో మాట్లాడాలంటే మధ్యవర్తి అవసరం. ఇలా కొన్ని అవసరాలకు కొందరిపై ఆధారపడాల్సి వస్తుంది.

అందరికీ అన్ని తెలియవు కాబట్టి కానీ విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్ వలన కలుగుతుంది.

అయితే అందరికీ అన్ని తెలియవు కాబట్టి కొందరిపై ప్రతివ్యక్తి ఆధారపడాల్సిరావడం సమాజంలో సహజస్థితి. అయితే మనకు ఉన్న టాలెంటును బట్టి మనం నేర్చిన విద్యలో ఎరుక అంటే తెలిసి ఉండడం అనేది పరిపూర్ణంగా ఉండాలి.

అలా ఒక విషయం అంటే ఒక వస్తువు వాడుక, ఒక వస్తువు తయారి, ఒక సామాజిక అవగాహన ఏదో ఒక విషయంలో పరపూర్ణ జ్ఙానం ఉండడం అవసరం. విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్.

మనకు ఏదో ఒక విషయంలో పరిపూర్ణ జ్ఙానం ఉండడం చేత, దానిని బట్టి మనకు రాని విషయములలోకూడా మనం సామాజికంగా ప్రయోజనం పొందగలం. ఎందుకంటే మనకు తెలిసి ఉన్న మన చుట్టూ ఉన్నవారిలో మరొకరికి తెలియకుండా ఉంటుంది.

అలాగే అతనికి తెలియని విషయం మనకు తెలిసి ఉంటుంది. అలా ఇరువురు ఒకరిపై ఒకరు ఆధారపడి ఉండడం చేత సామాజిక స్నేహభావన ఉంటుంది. ఇలా మనకు సమాజంలో ఒక గుర్తింపు విజ్ఙానం వలన వస్తుంది, అంటారు.

ఇప్పటికే మనకు తెలిసి ఉన్న విషయాలతో మనం సమాజంలో ఒక గుర్తింపుతో జీవిస్తూ ఉంటాం, అయితే సామాజికంగా వచ్చే మార్పులలో భాగంగా మనకు కొత్త విషయాలు వస్తూ ఉంటాయి. అందుకే పుస్తకము చదవడం వలన లోతైన పరిశీలన కూడా అలవాటు అవుతుంది. అలాంటి అలవాటు ఇప్పుడున్న సాంకేతిక పరికరాల వాడుకలో కూడా ఉపయోగపడుతుంది. తెలుగుపుస్తకములు తెలుగులోరీడ్ చేసే విధంగా ఉండే అనేక పుస్తకములు

తెలియని విషయాలలో విజ్ఙానం పెంపొందించుకోవడానికి తెలుగువారికి తెలుగు బక్ రీడింగ్ ఉపయోగపడుతుంది. తెలిసిన విషయాలలో మరింత విజ్ఙానం పెంపొందించుకోండానికి తెలుగు బక్ రీడింగ్ ఉపయోగపడుతుంది. కొత్త విషయాల గురించి అవగాహన కొరకు కొత్త విషయాలలో ఉండే తెలుగు బక్ రీడింగ్ చేయడం ఉపయోగకరం అంటారు.

కుదురు ఉండని మనసును కాసేపు ఒకే విషయంలోకి తీసుకువెళ్ళడానికి పుస్తకం చదవడం ఉపయోగపడుతుందని అంటారు. అందుకే పుస్తకాలు చదవడం మంచి అలవాటు అంటారు.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్

తెలుగు స్టోరీస్

TeluguloVyasalu

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.