మంచి తెలుగు పుస్తకాలు చదివితే మంచి

మంచి తెలుగు పుస్తకాలు చదివితే మంచి ఆలోచనలు అయితే విజ్ఙానవంతమైన తెలుగు పుస్తకాలు చదివితే విజ్ఙానం గురించిన ఆలోచనలు అంటే, ఎటువంటి తెలుగు పుస్తకాలు చదివితే అటువంటి ఆలోచనలు అంటారు.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

తెలుగు పుస్తకాలు విజ్ఙానంతో కూడి, విషయ పరిజ్ఙానం అందిస్తాయని అంటారు. వివిధ రంగాలలో వివిధ వర్గాలలో ఉండే వివిధ తెలుగు పుస్తకాలు వివిధ రకాల విజ్ఙానంతో కూడి ఉంటాయి. సమాజం, చరిత్ర, సామాజిక అంశాలు తదితర అంశాలతో సోషల్ తెలుగు పుస్తకాలు ఉంటే, మూలకాలు, అణువులు, జీవులు, జీవ పరిణామం తదితర అంశాలతో సైన్సు ఇలా వివిధ విభాగాలుగా విజ్ఙానం పుస్తక రూపంలో ఉంటుంది.

పుస్తకాల పరిజ్ఙానం ఆయా విషయాలలో ఊహాత్మక శక్తి ని పెంపొందిస్తాయని అంటారు. పరమాణువు గురించి తెలిపే తెలుగు పుస్తకాలు పరమాణువు గురించిన విషయాలను విశిదీకరిస్తాయి. అణువు, పరమాణువు, పదార్ధం తదితర విషయాలలోని విజ్ఙానం తెలియజేస్తాయి. పరిసరాల విజ్ఙానంతో కూడిన తెలుగు పుస్తకాలు పరిసరాలపై పరిజ్ఙానం అందిస్తాయి. వాటిని చదివి, అవగాహన చేసుకున్నవారికి పరిసరాల గురించిన విజ్ఙానం తెలియవస్తుంది.

చరిత్రను తెలిపే తెలుగు పుస్తకాలు చదివితే, చరిత్రకారుల అభిప్రాయం తెలియవస్తుంది. గత చరిత్రలో జరిగిన విషయాలలో ఊహాశక్తి వస్తుందని అంటారు. ఏ ప్రాంత చరిత్రను ఏ తెలుగు పుస్తకాలు తెలియజేస్తున్నాయో, ఆయా ప్రాంతాలవారు ఆయా తెలుగు పుస్తకాలు చదవడం వలన వారి ప్రాంతపు గతకాలపు విషయాలపై అవగాహన ఏర్పడవచ్చును.

భారత దేశం భిన్న సంస్కృతులతో, భిన్న భాషలతో కూడి ఉంటుంది. వివిధ భాషలలో ఉండే విజ్ఙానం, మాతృభాషలో చదివితే బాగా అర్ధం అవుతుందని అంటారు. తెలుగు రాష్ట్రాలలో ఉండే వారు తెలుగులో వ్రాయబడిన సాహిత్యం, విజ్ఙానం, వ్యక్తిత్వ వికాసం, చరిత్ర, జీవిత చరిత్రలు తదితర తెలుగు పుస్తకాలు తెలుగువారికి బాగా అవగాహన తెస్తాయని అంటారు. తెలుగులోనే పుట్టి పెరిగిన వారికి అక్షరజ్ఙానం రాకముందే తెలుగు మాట్లాడడం వలన, విద్యాభ్యాసంలో మరింతగా తెలుగుపై పట్టు పెరుగుతుంది.

గతకాలపు తెలుగువారు రచించిన తెలుగు పుస్తకాలు తెలుగువారు చదవడం వలన తెలుగువారికి విషయావగాహన త్వరగా ఏర్పడుతుందంటారు. ఇంకా తెలిసిన తెలుగులోనే ఉండడం వలన వేగంగా విషయపరిజ్ఙానం పట్టుకోగలుగుతారని అంటారు. తెలుగు పుస్తకాలు విజ్ఙానమును తెలుగువారికి అందుబాటులో ఉండడం కోసం, గతకాలపు మహానుభావులు రచించి ఉంటారు. తెలుగులో అక్షరజ్ఙానం ఉన్నవారికి తెలుగు ప్రాంతాలలోనే పుట్టి పెరగడం వలన తెలుగులో అవగాహన సులభం. కాబట్టి తెలుగు పుస్తకాలలో విషయ విజ్ఙానం మనకు బాగా తెలియబడుతుంది. అయితే తెలుగు భాష గురించి తెలిసి ఉంటే, అది మరింత మేలు అంటారు.

ఏ ప్రాంతం వారికి ఆయా ప్రాంతాలలో ఉండే తెలుగు పుస్తకాలు ఆయా ప్రాంత చరిత్రను, ఆయా ప్రాంతపు గతకాలపు సంస్కృతిని తెలియపరుస్తూ ఉంటాయి. ఏ ప్రాంతంవారు ఆయా ప్రాంతీయ భాషలలో కూడా పట్టు కలిగి ఉండడం విజ్ఙానంతో బాటు సంస్కృతిపైకూడా అవగాహన ఉంటుందని అంటారు.

తెలుగుపుస్తకాలు స్ఫూర్తిని నింపితే

తెలుగు పుస్తకాలు స్ఫూర్తిని నింపితే, ఆ స్ఫూర్తి వ్యక్తిత్వ వికాసానికి కారణం కాగలదని అంటారు. వివిధ వ్యక్తుల రచనలు మనలో స్ఫూర్తిని రగిలిస్తాయని అంటారు. కొందరి ప్రసంగాలు స్ఫూర్తిని నింపితే, కొందరి రచనలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. కొందరి జీవితాలు స్ఫూర్తివంతంగా సాగుతాయి. అటువంటివారి జీవితాలు భవిష్యత్తులో జీవిత చరిత్ర తెలుగు పుస్తకాలు మారి ఉంటాయని అంటారు.

స్ఫూర్తిని కలిగించడంలో వ్యక్తిత్వ వికాసం, మనో విజ్ఙానం, గొప్ప గొప్ప నాయకుల జీవిత చరిత్రలు సహాపడతాయి. దేశంలో అనేక మంది గొప్పవారుగా కీర్తింపబడ్డారు. వారు గొప్పవారు కావడానికి వారికి స్ఫూర్తి ఏమిటి? అనే విషయం వారి జీవిత చరిత్రలు తెలుగు పుస్తకాలు చదివితే తెలియవస్తుంది. ఇతర ప్రాంతాల వారి జీవిత చరిత్రలు అయినా మన మాతృభాషలో వ్రాయబడి లేక తర్జుమా చేయబడి తెలుగు పుస్తకాలు మనకు లభిస్తాయి.

మహాత్మగాంధీ గుజరాత్ రాష్ట్రంలో పుట్టిన దేశనాయకుడు. ఉద్యమాలకు నాయకత్వం వహించిన జాతిపిత, అంటే ఆయన అందరికీ స్పూర్తిని కలిగిస్తారు. అయనకు స్ఫూర్తి ఎవరంటే, ఆయన జీవిత చరిత్రను తెలుసుకోవాలి. అలా గొప్పవారి జీవిత చరిత్రలు చదవడం వలన జీవితంలో కష్టంలో మనిషి ఎటువంటి స్ఫూర్తిని కలిగి ఉండాలో తెలియబడుతుందని అంటారు.

బాల్యదశ నుండే చదువుతున్న స్ఫూర్తివంతమైన తెలుగు పుస్తకాలు స్ఫూర్తిని నింపితే, ఆ వ్యక్తి వ్యక్తిత్వం వికసిస్తుందని అంటారు. సైన్స్ విజ్ఙానం అందిస్తే, సోషల్ సమాజం గురించి తెలియజేస్తే, తెలుగు తెలుగు సాహిత్యం గురించి తెలియజేస్తే, వీటికి తోడు వ్యక్తికి కావాలసిన స్ఫూర్తి, పట్టుదల, వినయం, విధేయత తదిరత మనోవిజ్ఙాన విషయాలు జీవిత చరిత్రలు, వ్యక్తిత్వ వికాసం తదతర తెలుగు పుస్తకాలు చదవాలని అంటారు. మంచి తెలుగు పుస్తకాలు చదివితే మంచి ఆలోచనలు.. విజ్ఙానం గురించి అయితే విజ్ఙానపరమై విషయాలు తెలుస్తాయి.

మైండును గురించిన తెలుగు పుస్తకాలు చదివితే, మైండు పవర్ గురించి ఒక అవగాహన ఏర్పడుతుంది. శరీరం గురించి, ఆరోగ్యం గురించి తెలుగు పుస్తకాలు చదివితే, వాటిపై శ్రద్ద పెరుగుతుంది. ఎటువంటి తెలుగు పుస్తకాలు చదివితే అటువంటి భావనలు బలపడతాయి. స్ఫూర్తిదాయకమైన తెలుగు పుస్తకాలు చదివితే స్ఫూర్తివంతమైన ఆలోచనలు స్ఫురిస్తాయని అంటారు.

మంచి తెలుగు పుస్తకాలు చదివితే మంచి భావనలు బలపడతాయి

మంచి తెలుగు పుస్తకాలు చదివితే మంచి భావనలు బలపడతాయి. అలా బలపడిన మంచి భావనలు మంచి ఆలోచనలు కలిగిస్తూ ఉంటాయని అంటారు. మంచి తెలుగు పుస్తకాలు అంటే, మనిషికి, సమాజానికి మేలు చేసేవిగా ఉండాలని అంటారు.

కష్టంలో కృంగిపోయే మనసుకు ఆలోచనను కలుగజేస్తే స్ఫూర్తిదాయకమైన మాటలు బలం అవుతాయని అంటారు. అటువంటి మంచి తెలుగు పుస్తకాలు చదివితే మంచి భావనలు పెరుగుతాయని అంటారు. మంచి భావన మంచి ఆలోచననే తీసుకువస్తుందని అంటారు. మంచి ఆలోచనల వలన మనసు శాంతితో ఉండగలదని అంటారు. వ్యక్తి శాంతితో ఉంటే, అతనితో బాటు, అతని కుటుంబానికి మేలు, తద్వారా సమాజానికి మేలు.

వ్యక్తి అశాంతితో ఉంటే, అతనికి ఆందోళన. అతని ద్వారా అతని కుటుంబానికి ఇబ్బంది… కాబట్టి మంచి ఆలోచనలకు మంచి పుస్తకాలు ఎంపిక చేసుకుని చదవడం మేలని అంటారు. ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం చాలా చాలా ప్రధానం. అటువంటి ఆత్మవిశ్వాసం దెబ్బతినే స్థితికి వ్యక్తి వెళితే, స్ఫూర్తిని నింపే తెలుగు పుస్తకాలు, మంచి ఆలోచనలు కలిగించే తెలుగు పుస్తకాలు పఠించడం మేలు అంటారు.

మహా పురుషుల జీవితములు తెలుగు పుస్తక రూపంలో ఉంటే, అవి మంచి భావనల బలపరుస్తూ ఉంటాయి. వారి జీవితములలో జరిగిన సంఘటనలు పరిస్థితుల ప్రభావం గురించి తెలియజేస్తాయి. పరిస్థితుల ప్రభావంతో వ్యక్తి జీవితం ముడిపడి ఉన్న విధానం తెలియవస్తుందని అంటారు. కష్టకాలంలో వ్యక్తి నిలబడవలసిన విలువల గురించి మహాపురుషుల జీవితములు తెలియజేస్తాయని అంటారు.

గతకాలపు తెలుగురీడ్స్.కామ్ తెలుగులోని తెలుగు పోస్టులు చదవడానికి ఈ క్రింది బటన్లను తాకండి లేక క్లిక్ చేయండి.