రాజకీయాల్లో విద్యార్థుల పాత్ర వ్యాసం

పరిచయం – రాజకీయాల్లో విద్యార్థుల పాత్ర వ్యాసం రాజకీయాల్లో విద్యార్థుల భాగస్వామ్యం ఎల్లప్పుడూ సమాజానికి నూతనోత్తేజాన్ని అందిస్తుంది. యువశక్తి రాజకీయాలలో చురుకుగా పాల్గొనగలుగుతారు. ఇది చైతన్యవంతమైన మరియు ప్రగతిశీల సమాజాలకు మూలస్తంభంగా ఉంది. అనేక ఉద్యమాల నుండి నేటి వాతావరణ సమ్మెల వరకు, విద్యార్థులు సమస్యలపై పోరాటపటిమను చూపుతూ, సమాజంపై చైతన్యవంతమైన ప్రభావం కనబరుస్తున్నారు. ఇంకా సామాజిక సమస్యలపై అవగాహనతో, అవసరమైనప్పుడు తమ యువగళం వినిపిస్తున్నారు. వ్యాసం రాజకీయాలలో విద్యార్థుల ప్రమేయం యొక్క ప్రాముఖ్యతను, వారు ఎదుర్కొనే … Read more

Telugu Basic Words English Meaning

Telugu Basic Words English Meaning కొన్ని తెలుగు ప్రాధమిక పదాలు… నేను (Nēnu) – I నాకు (Naku) – For me నువ్వు (Nuvvu) – You (informal) మీరు (Mīru) – You (formal) అతను (Atanu) – He ఆమె (Āme) – She అది (Adi) – It వాళ్లు (Vāḷḷu) – They ఇది (Idi) – This అది (Adi) – That ఎవరు (Evaru) – … Read more

నేటి నీ కృషి రేపటికి నీకు

నేటి నీ కృషి రేపటికి నీకు అక్కరకు వస్తుంది. ఈ రోజు పని ఈరోజే చేసేస్తే, రేపు ఇంకొక పనిని పూర్తి చేయవచ్చును. అలా కాకుండా నేటి పనిని రేపటికి వాయిదా వేస్తే, నేటి పనిని రేపు పూర్తి చేయలేకపోతే, నేడు, రేపు కూడా కాలం వృధా అవుతుంది. కాబట్టి నేటి నీ కృషి రేపటికి భరోసా అవుతుంది. అలాగే నేటి నీ పరిశీలన రేపటికి అవకాశంగా మారవచ్చును. నేడు వస్తున్న వార్తలపై నీ పరిశీలన ఉంటే, … Read more

మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ

మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ నాకు ఇష్టమైన ప్రకృతి దృశ్యాలలో ఒకటి దట్టమైన అడవిలో పొగమంచుతో కూడిన ఉదయం యొక్క నిర్మలమైన అందం. మహోన్నతమైన చెట్ల మందపాటి పందిరి గుండా తెల్లవారుజాము యొక్క మొదటి కాంతి, అది తాకిన ప్రతిదానిపై మృదువైన, అత్యద్భుతమైన మెరుపును ప్రసరింపజేయడాన్ని ఊహించండి. గాలి చల్లగా మరియు తాజాగా ఉంటుంది, నాచు మరియు తడి ఆకుల మట్టి సువాసనతో నిండి ఉంటుంది. ఒక మృదువైన పొగమంచు భూమికి దిగువకు వేలాడుతూ, దాదాపు … Read more

చెట్టునే పండిన మామిడి పండు

మంచి ఒక చెట్టునే పండిన మామిడి పండు ఐతే, చెట్టున ముగ్గిన మామిడిపండు రుచియే… రుచి! మంచి మనసు ఉన్నవారే… ఉన్నవారు! చెట్టునే పండిన మామిడి పండు ఆత్మీయులకే అందిస్తే, మంచివ్యక్తికి మేలు జరగాలని మనసారా ప్రార్దిస్తాం…! మేలు కోసమో? మంచి అనిపించుకోవడం కోసమో? మంచితనం కలిగి ఉండడం కాదు వారికి  సహజంగానే మంచి మనసు ఉంటుంది. మామిడిపండు రుచులలో చెట్టునపండిన పండు రుచి, దానిని ఆరగించినవారికే తెలియును… అలాగే మంచి వారితో స్నేహం చేసినప్పుడే మంచివలన  కలిగే విలువ తెలియబడుతుంది. ఏ మామిడికాయకు ఉండదు చెట్టునే ముగ్గాలని, కానీ గాలికో, రాయికొ రాలిపోతాయి లేక చిక్కానికి చిక్కుతాయ్! ఎవరికి ఉండదు మంచి అనిపించుకోవాలని, కానీ కష్టానికో, అవసరానికో పరిస్థితులు పరాభవించవచ్చు కానీ మనిషిలో మంచి మరుగున పడదు…. అవకాశం వస్తే ఆకాశమంతా మంచితనం పంచె హృదయం మనిషిలోనే ఉంటది. కానీ కష్టంలో ఇష్టంగా మంచివైపు మక్కువతో ఉంటూ, చెట్టున ముగ్గిన పండువలె అందరిచేత మన్నన పొందే కొందరు చాలామందికి ఆదర్శం అయితే, అటువంటి వారిని లోకం ఆదరిస్తుంది. రసాలు వేరైనా చిన్నరసం రుచి మేలు, చెట్టునే పండిన ఆ పండు రుచియే రుచి… గుణాలు ఏవైనా మంచి మనసు చెడు గుణాలకు దూరంగా ఉంటుంది… మరొకరికి ఆదర్శంగా ఉంటుంది… ఆచరించమని చెప్పే ఆదర్శం మామిడికాయ అయితే ఆచరిస్తూ ఆదర్శంగా నిలవడం అంటే చెట్టునే పండిన మామిడి పండు వంటిది… భలే మామిడి పండు భాగు భాగు మా మంచి మనిషి… మేలైన మనిషి!

ఈ రోజు కొన్ని తెలుగు పదాలు అర్ధములు Daily Telugu Words #1

2. కలిమి: అంటే కలిగి ఉండుట… ఆస్థిపరులు, ధనవంతులుగా చెప్పబడుతుంది. 3. శోధన: వెతుకుట అను అర్ధము వస్తుంది. సెర్చ్ చేయడం లేదా శోదించడం 4. తనిఖీ: శోదించడం… చెకింగ్ చేయడానికి తనిఖీ అంటారు. 5. వెంబడించడం: అంటే వెంటపడడం… వెంటాడుట 6. తతంగం: తంతువు 7. తారతమ్యం: తేడాలు లేదా బేధాలు 8. తనువు: శరీరము… కాయము… 9. మనువు: వివాహము, పెండ్లి 10. మధురం : తీపి, తీయనిది. ఈ పదాలు ఉపయోగిస్తూ కొన్ని … Read more

నేటి సమాజంలో ఉపాధ్యాయుని ప్రభావం

నేటి సమాజంలో ఉపాధ్యాయుని ప్రభావం! విద్యాలయంలో విద్యను బోధించే ఉపాధ్యాయుడి ప్రభావం ప్రతి వ్యక్తిపై బాల్యంలోనే పడుతుంది. ఉపాధ్యాయుడు ఏమి విద్యార్ధులకు బోధిస్తాడో, విద్యార్ధులు దానిని మనసులో పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. అంతకన్న ముందు ప్రతి వ్యక్తికి అప్యాయతను, అమృతమైన ప్రేమను పంచే అమ్మ తొలి గురువుగా ఉంటుంది. తర్వాత తండ్రి ఆదర్శవంతంగా గురువుగా ఉంటాడు. ఇది ఇప్పటి నుండి ఉంది కాదు. పురాణాలలో కూడా మనకు ఋషుల సంప్రదాయం గమనిస్తే కనబడుతుంది. వ్యాసుడు, పరాశరుడు, శక్తి, … Read more

పిల్లలకు వారసత్వంగా ఇవ్వవలసినది ఏమిటి?

పిల్లలకు వారసత్వంగా ఇవ్వవలసినది ఏమిటి? ఆస్తులు కాదు విలువలు అని ఉపరాష్ఠ్రపతి వెంకయ్యనాయుడుగారు అంటారు. నెల్లూరు వెంకటాచలంలో జరిగిన మీటింగులో వెంకయ్యనాయుడు గారు కేవలం ఆస్తులే కాదు సేవాదృక్పధం పిల్లలకు వారసత్వంగా అందించాలని అన్నారు.