Monthly Archives: November 2021

జీవనశైలి వ్యక్తి ఆరోగ్యం ఉంటుంది

జీవనశైలి వ్యక్తి ఆరోగ్యం ఉంటుంది. ఎందుకంటే సమయానికి శ్రద్దతో ఆహారం స్వీకరించేవారు శక్తివంతులుగా ఉంటారు. సమయానికి ఒత్తిడి కారణంగా ఆహారం స్వీకరించక ఉండేవారు బలహీనతను కొని తెచ్చుకుంటారు.

జీవనశైలి వలన వచ్చు వ్యాధులు, వ్యక్తికి వచ్చు వ్యాధులు వ్యక్తి జీవనశైలిని బట్టి ఉంటుందని అంటారు. ఆరోగ్యానికి మంచి ఆహారం తీసుకునేవారి జీవనశైలితో వారు సంతోషంగా ఉండగలరు. ఒత్తిడికి తలొగ్గి కనీస సమయపాలన కూడా పాటించిన జీవనశైలి గలవారు అనారోగ్యవంతులు అవుతారని అంటారు. అంటే ఎవరి ఆరోగ్యం వారి జీవనశైలిని బట్టి ఉండవచ్చును.

జీవనశైలి వ్యక్తి ఆరోగ్యం ఉంటుంది
వ్యక్తికి వచ్చు వ్యాధులు వ్యక్తి జీవనశైలిని బట్టి ఉంటుందని అంటారు.

మాములూగానే గాలి వలన కొన్ని వ్యాధులు కలగవచ్చును. అంటే అంటువ్యాధులు ప్రభలినప్పుడు గాలి ద్వారా వ్యాదిసోకే అవకాశం ఉంటుంది. రకరకాల వ్యాధులు సమాజంలో పుడుతూ, పెరుగుతూ ఉంటాయి. కారణం కాలుష్యం ఎక్కువ అవుతుంది కాబట్టి. కావునా మనిషి తన జీవనశైలి సరిగ్గా ఉండకపోతే, వ్యాధులతో బాధపడవలసని ఆగత్యం ఏర్పడుతుందని అంటారు.

ఆరోగ్యం గురించి వ్యాసం మీద వ్యాసం వ్రాస్తూ ఉంటారు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉంటే, తన పనులు తాను చేసుకుంటూ, మరొకరికి ఇబ్బందిగా మారడు. ఇంకా స్వశక్తితో తను ఆర్దికపరమైన ఉన్నతికి కృషి చేయగలడు. కాబట్టి సమాజంలో ఆందరికీ ఆరోగ్యం గురించి అవగాహన ఉండాలని ఔత్సాహికులు, సామాజిక శ్రేయోభిలాషులు వ్యాసరచన చేస్తూ ఉంటారు.

ఎవరి జీవనశైలి ఎలా ఉంటుందో, దానిననుసరించి వారి ఆరోగ్యస్థితి ఆధారపడి ఉంటుందని అంటారు.

సమాజంలో సంక్రమణ వ్యాధులు వంటివి ఉంటాయి. గాలి వలన కలిగే వ్యాధులు ఉండవచ్చును. కలుషిత నీటి వలన వ్యాధులు ఉంటాయి. నిల్వ ఉన్న ఆహారం వలన వ్యాధులు రావాడానికి ద్వారాలు తెరిచినట్టేనని అంటారు. వ్యాధులు రావడానికి అనేక మార్గములు ఉంటాయి. రక్షణకు మాత్రం స్వీయ సాధన అవసరం.

నిల్వ ఉన్న ఆహారం వలన వ్యాధులు రావాడానికి ద్వారాలు తెరిచినట్టేనని అంటారు.

ప్రధానంగా వ్యక్తి జీవనశైలి ఆరోగ్యంగా ఉండడానికి చూడాలి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంది. లేక వ్యాపారంలో ఎమర్జెన్సీ ఉంది. లేక కుటుంబ అవసరాలు ఎక్కువ… ఏవో కారణాలు ఉంటూనే ఉంటాయి. అనేక సమస్యలు ఉంటాయి. కానీ ఏ సమస్య పరిష్కరింపబడాలన్న, ముందుగా మనం ఆరోగ్యంగా ఉంటే, ఆయా సమస్యలను ఎదుర్కొనవచ్చును. సమస్యల పరిష్కారం కోసం పాటుపడవచ్చును. సమస్యలను చేదించవచ్చును. కానీ ఆరోగ్యంగా ఉండడం చాలా చాలా ప్రధానం.

ఆరోగ్యంగా ఉండడం అంటే…

ఉల్లాసంగా ఉండగలగడం.

తిన్నది జీర్ణం చేసుకోగలగడం.

మలబద్దకం లేకుండా ఉండడం.

పనిచేయడానికి తగిన శక్తిని కలిగి ఉండడం… చాలా చాలానే చెబుతారు.

కానీ ఏదో సమస్య అంటూ, ఏదో కారణం అంటూ మానసికంగా ఒత్తిడికి గురికావడం కరెక్టు కాదు.

ముందుగా సమయానికి తిండి తినడం ప్రధానం.

ఇంకా వ్యాయామం, యోగ వంటి అంశాలు వ్యక్తి జీవనశైలిలో భాగమై ఉంటే, మెరుగైన ఫలితాలు సాధించవచ్చును అంటారు.

వ్యక్తి జీవనశైలిలో మార్పు అనివార్యం అయితే

ఆరోగ్యం కోసం వ్యక్తి జీవనశైలిలో మార్పు అనివార్యం అయితే, జీవనశైలిలో మార్పు తెచ్చుకోవాలి.

ఉరుకులు పరుగులతో డ్యూటీలకు వెళ్లడం, ఆహారం ఆదరా బాదరగా తినడం. అరిగిందో లేదో కూడా పట్టించుకోకుండా ఉంటూ ఉద్యోగాలు చేసేవారు ఉంటారు. అలా వారు అలవాటు పడితే, ఇక వారి పిల్లలకు కూడా ఉరుకులు పరుగులతో స్కూల్ కెళ్ళడం, వేగంగా తినేయడం వంటివి జరుగుతుంటే, అన్నం మీద శ్రద్ద, ఆహారం మీద గౌరవం కూడా తగ్గిపోతుంది. అన్నం తినడం కూడా యాంత్రికమైపోతుంది.

అంటే పిండిమరలో బియ్యం పోసేస్తూ ఉంటే, బియ్యం పిండిగా మారి వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఆకలైనప్పుడు నాలుగు మెతుకులు నోట్లో పడేస్తూ ఉంటే, ఎప్పటికో అదే అరుగుతుంది. తిండి ధ్యాసే లేకుండా, ఒత్తిడితో ఉండడం, ఒత్తిడిలో తినడం, ఏదో సాధించాలనే తపనతో ఆన్నం మీద ధ్యాస లేకపోవడం వలన శరీరానికి మేలు కలగదు.

అంటే తిండికోసం బ్రతకమని కాదు కానీ తింటున్న తిండి వంటబట్టాలి. తింటున్న తిండి ఒంట్లో శక్తిగా మారాలంటే, అన్నం మీద శ్రద్ద ఉండాలి. తినేటప్పుడు శ్రద్దతో తినాలి. ప్రేమతో అన్నం తినాలి. అదే కదా అమ్మ అన్నం పెడితే, ఇట్టే అరిగిపోతుంది.

ముందుగా వ్యక్తి తన జీవనశైలిలో వేగంగా అన్నం తినడం, ఒత్తిడిలో ఆలోచిస్తూ ఆహారం స్వీకరించడం చేయకూడదు…. ఇదే పెద్ద సమస్యగా మారకుండా తుగ జాగ్రత్త తీసుకోవాలని అంటారు.

వ్యాధులు, రోగాలు, జబ్బులు ఏదైనా ఒక్కటే కానీ ఒంటికి వస్తే, వచ్చినవారికి అవస్థ, అతని బంధువులకు తిప్పలు తప్పవు… ఆర్ధిక నష్టం… ఎన్నో నష్టాలకు మూల కారణం వ్యక్తి అనారోగ్యం అయితే, మనసు ఒత్తిడిలోకి నెట్టబడడం మరొక కారణం అవుతుంది.

మానసిక ఒత్తిడి నుండి మనిషి బయట పడాలి. ఆరోగ్యవంతుడుగా ఉంటూ, తన జీవన లక్ష్యంపైపు నడవాలి.



Moto G31 మోటోజి31 మొబైల్ ఫీచర్లు

Moto G31 మోటోజి31 మొబైల్ ఫీచర్లు. బడ్జెట్ ధరకు అటుఇటుగా ఆకట్టుకునే ఫోన్లు ఏమున్నాయో అనే ఆత్రుత అందరికీ సహజం. మనకు ఆన్ లైన్ సౌకర్యం వలన ఇటువంటి ఆత్రుత ఉంటుంది.

ఇప్పుడు కొత్తగా రాబోతున్న స్మార్ట్ ఫోన్లలో లెనోవో వారి మోటోరోలా కంపెనీ యొక్క స్మార్ట్ ఫోన్ నేమ్ మోటోజి31 న్యూ ఫోన్ త్వరలో ఆన్ లైన్ ద్వారా అమ్మకాలు జరగనున్నాయి.

గ్రే అండ్ బ్లూ కలర్లలో ఈ మోటోజి31 న్యూ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది.

4జిమి ర్యామ్ మరియు 64జిబి, 6జిబి ర్యామ్ మరియు 128జిబి ఫోన్ స్టోరేజ్ రకంలో ఈ మోటోజి31 మోడల్ స్మార్ట్ ఫోన్ లభించనుంది.

6.47 అంగుళాల తాకేతెర పుల్ హెచ్ డి తో లభిస్తుంది.

ట్రిపుల్ కెమెరాలు ఫోన్ కు వెనుక వైపు ఇలా 50మెగా పిక్సెల్ – 8మెగా పిక్సెల్ – 2మెగా పిక్సెల్ ఉంటే, ఫోన్ ముందు బాగంలో మాత్రం 13మెగా పిక్సెల్ నాణ్యతతో ఫ్రంట్ కెమెరా ఉంటుందట.

5000ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగిన బ్యాటరీ, ఇప్పుడొస్తున్న స్మార్ట్ ఫోన్లు అన్నింటిలోనూ ఇది తప్పనిసరి…

మీడియాటెక్ హిలియో జి85 ప్రొసెసర్ తో మోటోజి31 న్యూ స్మార్ట్ ఫోన్ ఉంటుందట.

సిమ్ స్లాట్ టైపు చిన్న సైజులోనే ఉంటుందట.

ఓటిజి సపోర్ట్ చేస్తుందట.

రేడియోషన్ ఇలా చూపిస్తున్నారు. సార్ 0.93W/kg at 1g, Body: 1.39W/kg at 1g

స్క్రీను రిజల్యుషన్ 2400 x 1080 పిక్సెల్ గా చూపుతున్నారు.

మోటోజి31 న్యూ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 11 వెర్షన్ తో వస్తుంది.

ఆక్టాకోర్ ప్రొసెసర్ ప్రధాన క్లాక్ స్పీడ్ 2గిగా హెడ్జెస్ ఉంటే, సెకండరీ క్లాక్ స్పీడ్ 1.8 గిగా హెడ్జెస్ గా ఉంటుందట.

మెమోరి 1టిబి వరకు పెంచుకోవచ్చని చూపుతున్నారు.

ఇంకా ఇందులో మరిన్ని ఫీచర్లు ఇలా…

Moto G31 మోటోజి31 మొబైల్ ఫీచర్లు
Moto G31 మోటోజి31 మొబైల్ ఫీచర్లు

ఎల్ఇడి ఫ్లాష్, హెచ్.డి. వీడియో రికార్డింగ్, డిజిటల్ జూమ్, 4జి, 3జి,2జి, బ్లూటూత్, వైఫై, వైఫై హాట్ స్పాట్, ఆడియో జాక్, జిపిఎస్, నానో సిమ్ సైజ్, 409 పిపిఐ, ఫింగర్ ఫ్రింట్ సెన్సార్, ఇకాంపాస్, గైరోస్కోప్, ప్రోక్సిమీటర్, సార్ సెన్సార్, ఎక్స్లరోమీటర్, ఆంబియంట్ సెన్సార్, త్రైమాసిక రక్షణ నవీకరణ, ఫేస్ అన్ లాక్, 20వాట్ చార్జర్, ఎఫ్ఎమ్ రేడియో….

ఫోన్ బాక్స్ ఇలా ఉంటుందట…

హ్యాండ్ సెట్, చార్జర్, సిమ్ ఎజెక్టర్, యుఎస్బీ కేబుల్, గైడ్

4జిబి+64జిబి మోటోజి31 ఫోన్ ధర రూ.13999/- ఉంటే 1000/- ఆఫర్ ఫ్లిప్ కార్ట్ నందు లభించనుంది.

6జిబి+128జిబి మోటోజి31 ఫోన్ ధర రూ.16999/- ఉంటే 2000/- ఆఫర్ ఫ్లిప్ కార్ట్ నందు లభించనుంది.

డిసెంబర్ 6, 2021 నుండి ఇది ఫ్లిప్ కార్ట్ నుందు బుక్ చేసుకోవచ్చును.

పుట్టిన సమయములో ఏ నక్షత్రము మరియు ఆ నక్షత్రములో పాదము

పుట్టిన సమయములో ఏ నక్షత్రము మరియు ఆ నక్షత్రములో పాదము

పుట్టిన సమయములోనక్షత్రము మరియు ఆ నక్షత్రములో పాదము ప్రధానంగా చూస్తారు. నక్షత్రము యొక్క పాదమును బట్టి మొదటి అక్షరమును పేరుకు సూచిస్తారు.

మనకు నక్షత్రము చాలా ప్రధానమైనది. ఒక్కొక్కరి ప్రవర్తనను బట్టి ”వీరు ఏ నక్షత్రంలో పుట్టారు, ఇంత మొండితనం అంటారు” అంటే మనిషి గుణములు పుట్టిన నక్షత్రము మరియు లగ్నం బట్టి ముందుగానే ఎంచే అవకాశం జ్యోతిష్య శాస్త్రములో ఉంటుందనే భావన బలపడుతుంది.

నక్షత్రము యొక్క పాదమును బట్టి రాశి, రాశిలో గ్రహసంచారం, గ్రహభావములు, గ్రహ దోషములు మొదలైన విషయాలలో పండితులు జాతకమును తెలియజేస్తూ ఉంటారు. దేనికైనా పుట్టిన సమయంలో నక్షత్రము మరియు పాదము చాలా ముఖ్యమైతే, ఇంకా లగ్నము మరియు ఇతర అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుంటారు.

27 నక్షత్రములు, ఆయా నక్షత్రములకు అధిదేవతలు, ఆయా నక్షత్రముల యొక్క గణము, జాతి, నక్షత్రముననుసరించి చెప్పబడే జంతువు, పక్షి, వృక్షము, రత్నం, నాడి మరియు రాశి పట్టిక ఈ క్రిందగా గమనించగలరు.

నక్షత్రంనక్షత్రాధిపతిఅధిదేవతగణముజాతిజంతువుపక్షివృక్షమురత్నంనాడిరాశి
అశ్వినికేతువుఅశ్వినీదేవతలుదేవగణముపురుషగుర్రముగరుడముఅడ్డసరం,విషముష్టి,జీడిమామిడివైడూర్యంఆదినాడి4మేషము
భరణిశుక్రుడుయముడుమానవగణముస్త్రీఏనుగుపింగళదేవదారు,ఉసిరికవజ్రముమధ్యనాడి4మేషరాశి
కృత్తికసూర్యుడుసూర్యుడురాక్షసగణముపురుషమేకకాకముబెదంబర,అత్తికెంపుఅంత్యనాడి1మేషము-2-4వృషభం
రోహిణిచంద్రుడుబ్రహ్మమానవగణముపురుషసర్పంకుకుటముజంబు, (నేరేడు )ముత్యంఅంత్యనాడి4వృషభం
మృగశిరకుజుడుదేవగణంఉభయసర్పంమయూరముచండ్ర,మారేడుపగడంమధ్యనాడి2వృషభం2మిధునం
ఆరుద్రరాహువురుద్రుడుమానవగణంపురుషశునకంగరుడమురేల,చింతగోమేధికంఆదినాడి4మిధునం
పునర్వసుగురువుఅధితిదేవగణంపురుషమార్జాలం (పిల్లి)పింగళవెదురు,గన్నేరుకనక పుష్యరాగంఆదినాడి1-3మిధునం4కర్కాటకం
పుష్యమిశనిగ్రహంబృహస్పతిదేవగణంపురుషమేకకాకముపిప్పిలినీలంమధ్యనాడి4కర్కాటకం
ఆశ్లేషబుధుడు జ్యోతిషంసర్పమురాక్షసగణంస్త్రీమార్జాలంకుకుటమునాగకేసరి,సంపంగి,చంపకపచ్చఅంత్యనాడి4కర్కాటకం
మఖకేతువుపితృదేవతలురాక్షసగణంపురుషమూషికంమయూరముమర్రివైడూర్యంఅంత్యనాడి4సింహరాశి
పూర్వఫల్గుణిశుక్రుడుభర్గుడుమానవసగణంస్త్రీమూషికంగరుడముమోదుగవజ్రంమధ్యనాడి4సింహం
ఉత్తరసూర్యుడుఆర్యముడుమానవగణముస్త్రీగోవుపింగళజువ్వికెంపుఆదినాడి1సింహం3-4కన్య
హస్తచంద్రుడుసూర్యుడుదేవగణంపురుషమహిషముకాకముకుంకుడు,జాజిముత్యంఆదినాడి4కన్య
చిత్తకుజుడుత్వష్ట్రరాక్షసగణంవ్యాఘ్రం (పులి)కుకుటముతాటిచెట్టు,మారేడుపగడంమధ్యనాడి2కన్య2తుల
స్వాతిరాహువువాయు దేవుడుదేవగణంమహిషిమయూరముమద్దిగోమేధికంఅంత్యనాడి4తుల
విశాఖగురువుఇంద్రుడు,అగ్నిరాక్షసగణంస్త్రీవ్యాఘ్రము (పులి)గరుడమునాగకేసరి,వెలగ,మొగలికనక పుష్యరాగంఅంత్యనాడి1-3తుల4వృశ్చికం
అనూరాధశనిసూర్యుడుదేవగణంపురుషజింకపింగళపొగడనీలంమధ్యనాడి4వృశ్చికం
జ్యేష్టబుధుడుఇంద్రుడురాక్షసగణంలేడికాకమువిష్టిపచ్చఆదినాడి4వృశ్చికం
మూలకేతువునిరుతిరాక్షసగణంఉభయశునకంకుకుటమువేగిసవైడూర్యంఆదినాడి4ధనస్సు
పూర్వాఆషాఢశుక్రుడుగంగమానవగణంస్త్రీవానరంమయూరమునిమ్మ,అశోకవజ్రంమధ్యనాడి4ధనస్సు
ఉత్తరాషాఢసూర్యుడువిశ్వేదేవతలుమానవగణంస్త్రీముంగిసగరుడముపనసకెంపుఅంత్యనాడి1ధనస్సు2-4మకరం
శ్రవణముచంద్రుడుమహావిష్ణువుదేవగణంపురుషవానరంపింగళజిల్లేడుముత్యంఅంత్యనాడి4మకరం
ధనిష్టకుజుడుఅష్టవసుడురాక్షసగణంస్త్రీసింహముకాకముజమ్మిపగడంమధ్యనాడి2మకరం2కుంభం
శతభిషరాహువు జ్యోతిషంవరుణుడురాక్షసగణంఉభయఅశ్వం (గుర్రం)Kకుకుటముఅరటి,కడిమిగోమేధికంఆదినాడి4కుంభం
పూర్వాభద్రగురువుఅజైకపాదుడుమానవగణంపురుషసింహంమయూరముమామిడికనక పుష్యరాగంఆదినాడి3కుంభం1మీనం
ఉత్తరాభద్రశనిఅహిర్పద్యువుడుమానవగణంపురుషగోవుమయూరమువేపనీలంమధ్యనాడి4మీనం
రేవతిబుధుడుపూషణుడుదేవగణంస్త్రీఏనుగుమయూరమువిప్పపచ్చఅంత్యనాడి4మీనం
పుట్టిన సమయములో ఏ నక్షత్రము మరియు ఆ నక్షత్రములో పాదము
https://www.youtube.com/watch?v=2bDL8o6bZJ8
https://www.youtube.com/watch?v=P1hafP4-1YQ

https://www.youtube.com/watch?v=89BBZs5c_Kc
https://www.youtube.com/watch?v=DEaTu0oiUCI
https://www.youtube.com/watch?v=QBamDz0L3a8

https://www.youtube.com/watch?v=HpruDx-MokA
https://www.youtube.com/watch?v=c56I_HTyIhI
https://www.youtube.com/watch?v=LvewhZE0aes
https://www.youtube.com/watch?v=q-To3DplhJ4
https://www.youtube.com/watch?v=AJBy-ieSBDA
https://www.youtube.com/watch?v=x-zW7WkemYg
https://www.youtube.com/watch?v=UxKICR7pnDw
https://www.youtube.com/watch?v=BFrhnxv5mfY

సామాజిక ఆస్తుల పరిరక్షణ విషయంలో బాధ్యతను గుర్తెరగడం

సామాజిక ఆస్తుల పరిరక్షణ విషయంలో బాధ్యతను గుర్తెరగడం. సామాజిక ఆస్తుల మనవి, మన ఆస్తులను మనం రక్షించాలే కానీ వాటికి హాని తలపెట్టరాదు. తమ వంతు ప్రయత్నంగా సామాజిక ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు.

సమాజంలో వివిధ వ్యవస్థలు లేక సంస్థలు మానవుల అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతూ ఉన్నాయ. వాటిని కాపాడడం అందరి సామాజిక బాధ్యత. సమాజంలో ఏ వ్యవస్థకు నష్టం జరిగినా, తిరిగి ఆనష్ట భారం మనపైనే పడుతుందనేది వాస్తవం. కాబట్టి ఎటువంటి ప్రవేట్, పబ్లిక్ ఏ ఆస్తికి నష్టం వాటిల్లినా, తిరిగి వాటి భారం మనందరిపైనా పడుతుంది… కాబట్టి వాటికి హాని తలపెట్టడం అంటే మనకు మనం నష్టం చేసుకుంటున్నట్టేనని అందరూ గుర్తెరగాలని అంటారు.

ఏవిధంగా సామాజిక ఆస్తులకు నష్టం జరిగితే, మనకు నష్టం జరిగినట్టు

ఒక పాఠశాలలో పగలంతా పాఠాలు జరుగుతూ ఉంటాయి. కానీ కొన్ని కొన్ని చోట్ల పాఠశాలలో పాఠాలు ముగిశాకా, కొందరు ఆకతాయిలు పాఠశాలలో కానీ పాఠశాల ఆవరణలో కానీ చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. ఇది ఖచ్చితంగా తప్పని తెలిసి నిర్లక్ష్యధోరణిలో నడిచేవారు శిక్షార్హులు. దురలవాట్లున్నవారు పాఠశాలలో చేరి జూదం ఆడడం, మద్యం సేవించడం చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని జరగకుండా చూసుకోవాలసిన బాధ్యత అందరిపైనా ఉంటుంది. పాఠశాల కూడా మన సామాజిక ఆస్తి.

ఇక రాజకీయ నిర్ణయాలననుసరించి ఎప్పుడైనా బంద్ జరిగినప్పుడు, మొదట అందరి దృష్టి ఆర్టీసి బస్సులపై పడుతుంది. వాటిని నిలుపుదల చేయడం, వాటిని ద్వంసం చేయడం చేస్తూ ఉంటారు. ఆర్టీసి బస్సులు ఒకరోజు నిలిచిపోతేనే కోట్లలో నష్టం వాటిల్లుతుంది. ఇంకా వాటిని ద్వంసం చేయడం వలన ఆ నష్టం మరింత పెరుగుతుంది. ఆ తర్వాత నష్ట నివారణ చర్యలలో బాగంగా టిక్కెట్ ధరలు పెరిగితే, టికెట్ ధర చెల్లించేది ప్రయాణించే మనమేనని గుర్తెరగకపోవడం అజ్ఙానం. ఒకవేళ ప్రభుత్వమే ఆనష్ట నివారణకు సొమ్ములు చెల్లించినా, అది కూడా పన్నుల రూపంలో మనం చెల్లించిన సొమ్మే కానీ ఏ రాజకీయ నాయకుడి జేబులో సొమ్ము కాదని గుర్తెరగకపోవడం దురదృష్టకరం. బంద్ కు పిలుపిచ్చినప్పుడు ఆర్టీసి లాంటి సామాజిక ఆస్తులను ద్వంసం చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలి.

ఇంకా ఇలా బంద్ లు ర్యాలీలు జరిగినప్పుడు ఏదైనా సామాజిక ఆస్తులు ద్వంసం చేసినా, దానికి కూడా నష్ట నివారణ ప్రజల దగ్గరనుండే వసూలు చేయబడుతుంది. కారణం వారు ఇన్సూరెన్స్ చేసి ఉంటే, ఆ ఇన్సూరెన్స్ సొమ్ములు వారికి వస్తాయి… కానీ ఇన్సూరెన్స్ పాలసీదారుగా మనం కూడా ఉంటాము. అంటే మనం కూడా చెల్లిస్తున్నట్టే… అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి విపత్తులలో రక్షణ కొరకు సొమ్ములు భద్రపరచడం కోసం సదరు సంస్థ తయారు చేసే వస్తువు ధర కూడా పెంచుతుంది. తత్ఫలితంగా నిత్యం కొనుగోలు చేసే వస్తువును ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేయడం ద్వారా మనం ఆర్ధికంగా ధనం కోల్పోతున్నట్టేనని గుర్తించకపోవడం అజ్ఙానం.

సామాజిక ఆస్తులు సవ్యంగా ఉన్నంతకాలం మన జీవితము సవ్యంగానే

ఏదైనా మన చుట్టూ ఉండే ప్రకృతి కానీ సామాజిక ఆస్తులు కానీ సవ్యంగా ఉన్నంతకాలం మన జీవితము సజావుగా సాగుతుందనే కనీస జ్ఙానం కలిగి ఉండాలి. తత్కారణంగా ప్రకృతిపై జాగురత ఉంటుంది. సామాజిక ఆస్తులంటే గౌరవ భావం పెరుగుతుంది. అప్పుడు వాటి పరిరక్షణకు మనసు కదులుతుంది.

ఒక వస్తువు తయారి పరిశ్రమ, ఒక సేవా సంస్థ, ఒక కిరాణా షాపు, ఒక మెడికల్ షాప్, ఒక గ్రంధాలయం ఏదైనా వాణిజ్య వ్యాపార లావాదేవీలు సవ్యంగా సాగుతున్నంత కాలం మన ఆర్ధిక స్థితిలో మార్పు ఉండదు. కానీ అవి డిస్ట్రబ్ అయితే మన ఆర్ధిక స్థితి కూడా మారుతుందనే వాస్తవం.

సమాజంలో ఒకరికి నష్టం చేస్తే, ఆ వ్యక్తి తిరిగి నష్టపరచాలనే భావావేశం పొందడం సహజం అయినప్పుడు, ప్రతికారేచ్చ కలిగి ఉండడం సహజం అయినప్పుడు… వ్యవస్థలు అయినా సంస్థలు అయినా తమకు నష్టం ఎక్కడ ఎలా జరిగితే, అలానే తిరిగి రాబట్టుకోవడం సహజం కదా… ఈ ఆలోచనను మనిషి భావావేశంలో మరిచిపోయి ప్రవర్తించడం వలన తమకు తామే నష్టపరుచుకునే ప్రక్రియలో పాల్గొనడం జరుగుతుందని అంటారు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు



సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.

సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.

సంతృప్తిగా జీవించడం ప్రధానం. ఎందుకు సంతృప్తిగా జీవించాలి? ప్రశ్న వేసుకుంటే… ఒక వ్యక్తి తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతూ ఉంటాడు. అతను పుట్టగానే తనకు ఆకలి తీర్చుకోవడం ఒక్కటే తెలుసు… మిగిలినవి అన్నీ తల్లిదండ్రులను చూసి లేక తల్లిదండ్రుల అలవాటు చేసిన దానిని బట్టి నేర్చుకుంటూ ఉంటాడు. ఇంకా ఎదిగే కొలది బంధువుల పిల్లల, స్కూల్లో సహవాసం ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈకాలంలో వ్యక్తి ఖచ్చితమైన అభిప్రాయం ఉండదు… కేవలం అనుసరించడంలోనే శరీరంతో బాటు మనసు కూడా ఎదుగుతుంది.

బాల్యంలో అన్నింటిని సమకూర్చేది తల్లిదండ్రులు…

అంటే ఒక వ్యక్తికి బాల్యంలో అన్నింటిని సమకూర్చేది తల్లిదండ్రులు… కాబట్టి వారు వారు వారి వారి బిడ్డలకు ఏమైతే మంచి జరుగుతుందో ఆలోచించి, వాటిని తమ తమ పిల్లలకు సమకూరుస్తూ ఉంటారు. ఈ కోణంలో పిల్లవానికి తల్లిదండ్రుల నుండి ఏమి అందాలో అది అందుతుంది. అంటే ఇక్కడ తల్లిదండ్రుల మాట పిల్లలు వింటే, బాల్యం అంతా వారి సంరక్షణలో సాగిపోతుంది… కానీ ఏదో ఒక కోరిక ఇతరులను చూసి ఏర్పరచుకుంటే, అది పెద్ద కోరిక అయితే జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. చిన్న చిన్న కోరికలు అయితే చిన్నపాటి సంఘర్షణల ఏర్పడుతూ ఉంటాయి.

సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.
సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.

తల్లిదండ్రులపై ఆధారపడి తల్లిదండ్రుల మాట మేరకు చదువును పూర్తి చేసినవారికి వేరు కోరికల జోలికి పోకుండా ఉండడం వలనే చదువు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అంటే విద్యార్ధి దశలో అనవసరపు కోరికలకు లొంగి, వాటిని తీర్చమని తల్లిదండ్రులపై పదే పదే ఒత్తిడి చేయడం వలన చదువు మద్యలో ఆగిపోవచ్చును. అప్పుడు అసంపూర్ణ చదువు జీవితంలో దు:ఖమును తీసుకువస్తూ ఉంటుంది. అదే తల్లిదండ్రుల పెంపకంలో వారి మాటకు విలువ ఇస్తూ అనవసరపు కోరికలకు తావివ్వకుండా, తల్లిదండ్రుల అందిస్తున్న సౌకర్యాలతో తృప్తిగా చదువు పూర్తిచేసుకున్న విద్యార్ధులు ధన్యులు.

చదువు పూర్తయ్యాక వచ్చిన ఫలితాలను బట్టి సమాజంలో ఒక స్థాయి ఉద్యోగం లభించవచ్చును. లేదా ఒక స్థాయి వ్యాపారంలో నిమగ్నమై ఉండవచ్చును. ఏదైనా సమాజంలో తమకు లభించిన స్థాయిని బట్టి అవసరాలు తీర్చుకుంటూ, కోరికలను నియంత్రించుకుంటూ ఉండేవారు తమ తమ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించగలరు. అలా కాకుండా అనవసరపు కోరికలు లేకా వ్యామోహాలకు గురైతే, ఆకోరికలు, వ్యామోహాలు దు:ఖానికి మూలం అవుతాయి.

సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.
సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.

అంటే ఒక వ్యక్తికి బాల్యం నుండి తనకంటూ ఒక జీవిత భాగస్వామి లభించేటంతటి వరకు తల్లిదండ్రుల ద్వారా అనేక సౌకర్యాలు లభించే సంప్రదాయం మనకు ఉంది. అనవసరపు కోరికలు, వ్యామోహాలకు తావిచ్చినప్పుడే తల్లిదండ్రుల నుండి అందవలసినవి అందకుండా పోయే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల సంరక్షణలో సంతృప్తికి పెద్దపీఠ వేస్తే, జీవితంలోనూ సంతృప్తిగా జీవించడానికి అలవాటుపడతారు. కాబట్టి తృప్తిగా జీవించే అలవాటును చిన్ననాటి నుండే అలవాటు చేసుకోవాలి. జీవితం ఏర్పడ్డాకా సమస్యలు వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతూనే ఉంటాయి.

కోరికలే దు:ఖానికి మూలం

కారణం కోరిక తీరగానే మరలా మరొక కోరిక మన ముందుకు వస్తుంది. మరలా వచ్చిన కోరిక తీరగానే ఇంకొక కోరిక వస్తుంది. అదీ తీరగానే మొదట్లో తీరిన కోరిక మరలా మన ముందుకు వస్తుంది. కావునా కోరికలే దు:ఖానికి మూలం.

సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.

వంకాయ కూర అంటే ఇష్టం అది తినగానే తృప్తిగా ఉన్నట్టు ఉంటుంది. మరలా రెండు రోజులకు వంకాయ కూర తినాలనిపిస్తుంది. అదే పనిగా ఇష్టమని వంకాయ కూరను ఎక్కువగా తింటే, దాని వలన శరీరంపై దుష్ప్రభావం పడే అవకాశం ఎక్కువ. ఒక్కసారి దుష్ప్రభావం శరీరంపై పడితే, మరలా అది కంటిస్యూ అయ్యే అవకాశం ఉండడం చేత, వంకాయకూర తినాలనే కోరిక దు:ఖమునకు మూలం అవుతుంది. అంటే వంకాయ కూర ఇష్టం కదా అని వంకాయ కూర కోరిక కాబట్టి వంకాయ కూర దు:ఖానికి కారణం కాగలదు కాబట్టి వంకాయ కూర తినడం మానేయమని కాదు…. అది లభించినప్పుడు తినడం తృప్తి అయితే, దానిని తెచ్చుకుని వండించుకుని తినడం కోరిక తీర్చుకోవడం అవుతుంది. కావునా ఇష్టానికి కోరికలు తీర్చుకోవడం కన్నా ఇష్టమైనవి లభించేదాకా వెయిట్ చేసి, వాటిని తినడం వలన తృప్తి చెందడానికి అవకాశం ఉంటుంది.

ఇష్టమును కోరికగా మార్చుకోవడం వలననే ఇబ్బందులు

మనకున్న ఇష్టమైన విషయం లభించినప్పుడు అనుభవిస్తే తృప్తి. అదే మనకున్న ఇష్టము కొరకు ప్రయత్నించి సాధించుకుంటే అది కోరిక కానీ కొన్ని కోరికలు పదే పదే రిపీట్ అయితే అవే ప్రాణాంతకము లేక జీవనగతిని మార్చివేసేవిగా మారతాయి.

ఒకరికి స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలి అనిపించింది. అలా అనిపించిన ఆలోచన పెరిగి స్మార్ట్ ఫోన్ అంటే ఇష్టంగా మారింది. ఇష్టంగా మారిన విషయం బయటకు పొక్కింది. అది కోరికగా పరిణితి చెందింది. ఆ కోరికను తీర్చమని అడగడంతోనే, ఎందుకు అనే ప్రశ్న పుడుతుంది. దానికి కారణం ఉండదు. ఎందుకంటే తనతోటి వారు వాడుతున్నారు కాబట్టి స్మార్ట్ ఫోన్ పై ఆశ పుట్టింది. అదే స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అవసరం కాదు… అవసరమైనప్పుడు అది నేను కొనుక్కుంటారు. నేనిప్పుడు చదువుకోవడం నా ప్రధమ కర్తవ్యమని భావిస్తే, స్మార్ట్ ఫోన్ వాడాలనే ఆశ ఇష్టంగానే ఉంటుంది కానీ కోరికగా బయటపడదు.

అదే కోరిక ఎందుకు బలహీనపరుస్తుందంటే?

కేవలం ఇష్టం మనసులోనే ఉంటే, అది అతనిలోనే ఉంటుంది. అదే ఇష్టం గురించి ఆలోచన మొదలు కాగానే ఇష్టమును తీర్చుకోవాలనే తపన పుడుతుంది. దాని గురించి తల్లిదండ్రులను అడగగానే, తల్లిదండ్రుల ముందు విద్యార్ధి లోకువ అవుతాడు. కారణం… చదువుకుంటున్న వయసులో చదువుకు సంబంధించిన అనేక అవసరాలు ఉండగా, స్మార్ట్ ఫోన్ పై దృష్టి ఎందుకు పడిందనే ప్రశ్న తల్లిదండ్రుల మనసులో ఏర్పడుతుంది. తర్వాత చదువుపై దృష్టి లేదనే అవగాహన తల్లిదండ్రులకు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఆ విధంగా చదువుకునే విద్యార్ధి అనవసరపు కోరిక కోరితే, తన చదువు విషయంలో బలహీనంగా ఉన్నట్టు లోకంలో కనబడుతుంది. కోరిక మనిషిని బలహీనుడుగా చూపెట్టడానికి ప్రయత్నిస్తుంది.

అందరికీ స్మార్ట్ ఫోన్ అవసరం అయినప్పుడు అది అందవలసిన సమయంలో అందుతుంది. ఎలా అంటే… ఒక స్కూల్లో అందరికీ స్మార్ట్ ఫోన్ ఉండాలనే నియమం పుట్టిందనుకో, ఆ స్కూల్లో చదివే విద్యార్ధికి స్మార్ట్ ఫోన్ అడగవలసిన అవసరంలేకుండా, స్మార్ట్ ఫోన్ అందుతుంది. కానీ స్మార్ట్ ఫోన్ ఏ వయసు వారికి ఎంతవరకు అవసరమో స్కూల్ యాజమాన్యానికి మరియు తల్లిదండ్రులకు తెలుసు… వారు ఒక కోరికను నియంత్రిస్తున్నారంటే, అందులో ఏదో పరమార్ధం ఉంటుందనే విషయం విద్యార్ధులు గ్రహించాలి. వయసురిత్యా అన్ని విషయాలపై విపులంగా వివరించరు.

సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.
సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.

ఇష్టమును కోరికగా మలచుకుని తీర్చుకోవడం వలన కోరిక మరలా మరలా రిపీట్ కావడం వలన మన చుట్టూ ఉన్నవారి మనసులో కూడా మన బలహీనతను నోటీస్ చేసినవారమవుతాము. ఆ తర్వాత వారి వారి అవరసరాలకు మన బలహీనతను ఎరగా చూపి, వారి అవసరాలు తీర్చుకోవడం జరుగుతుంది. కావునా కోరిక మనల్ని బలహీనపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి అనసరపు కోరికలకు తావివ్వకుండా తృప్తిగా జీవించడానికి అలవాటు పడాలని పెద్దలంటారు.

అనసరపు కోరికలకు తావివ్వడం అంటే దు:ఖాన్ని ఆహ్వానించడానికి ద్వారాలు తెరిచినట్టేనని అంటారు.

సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.
సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.

కోరికలే దు:ఖానికి మూలం అన్నారు కదా అని కోరికలు చంపుకుని బ్రతకమని కాదు. అలా చేస్తే అది మరింత ప్రమాదకరం అంటారు. కావునా కోరికలు కోసం వెంపర్లాడకుండా, లభించిన దానిలో తృప్తిని చూడాలి. ఒక వ్యక్తి ప్రకృతి నుండి ఏమి లభించాలి… అది వారి వారి స్థాయిలో లభిస్తుంది. లభించిన దానితో తృప్తిగా జీవిస్తూ, జీవితపు లక్ష్యాన్ని చేరుకోవచ్చని పెద్దలు అంటారు. అలా కాకుండా కోరికలే ప్రధానంగా జీవిస్తే, జీవనపు ప్రధాన లక్ష్యం నెరవేరదని పెద్దలు అంటారు.

వ్యక్తికి కావాల్సిన కనీస సౌకర్యాలు చిన్ననాటి చుట్టూ ఉండేవారి ద్వారా లభిస్తాయి.

సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.
సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.

జీవితంలో లభించేవి అన్నీ మన చుట్టూ ఉండేవారి నుండి లభించేవే. పుట్టినప్పుడు తల్లిదండ్రుల ప్రేమానురాగాలు నుండి ప్రారంభం అయ్యే జీవితం, ఎదుగుతున్న కొద్దీ చుట్టూ చేరే వ్యక్తులు అందించే సహాయ సహకారాలు వలన చాలా వరకు అవసరమయ్యేవి అన్నీ సమకూరుతూ ఉంటాయి. కారణం తల్లిదండ్రుల సామాజిక స్థాయిని బట్టి మన జీవితంలో వీరంతా ప్రభావం చూపుతూ ఉంటారు. కావునా సహజంగా లభించే అవసరాలను తీర్చుకుంటూ అనవసరపు కోరికలకు తావివ్వకుండా జీవించే అవకాశం ప్రతిజీవికి కుటుంబ వాతావరణం కల్పిస్తుంది. కాబట్టి వ్యక్తే అనసరపు కోరికల కోసం ప్రాకులాడి లభిస్తున్న సౌకర్యాలకు అడ్డంకులు తెచ్చుకుని, తర్వాత దు:ఖిస్తూ ఉంటారు.

మనసుని కోరికల నుండి ఎలా కాపాడుకోవాలి?

ముందు మనసులో పుట్టిన ఆలోచన బయట ఎవరికైనా ఉందా? లేదా ? చూసుకోవాలి. ఒకవేళ అటువంటి ఆలోచనను బయట పెట్టినవారి గతి ఎలా ఉంది? ఇదే ప్రధానం మనకు మన ఆలోచనను కొనసాగించాలా? వద్దా? అనే ప్రశ్నకు సమాధానం… ఈ యొక్క అవగాహనపైనే ఆధారపడి ఉంటుంది. కానీ ఆలోచన ఫలితంగా ఏవిధంగా ఉందో వాస్తవంగా తెలుసుకోవాలి. అవాస్తావాలు, అపోహలను విని, నిర్ణయించుకుంటే, అబాసుపాలు కాకతప్పదు.

మీ తరగతిలో ఎవరికీ స్మార్ట్ ఫోన్ లేదు. మీకు స్మార్ట్ ఫోన్ పై ఆశ కలిగింది. కారణం ఎవరో ఇంటి ప్రక్కన ఉండే స్టూడెంట్ స్మార్ట్ ఫోన్ వాడుతుంటూ మీకు కనిపించింది… మీకు కూడా దానిపై దృష్టిపడింది. కాబట్టి స్మార్ట్ ఫోన్ ఉంటే బాగుండు అనే ఆలోచన కలిగింది. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి స్మార్ట్ ఫోన్ కొంటే ఎలా ఉంటుంది?

అలా మీ తరగతిలోనే ఒక విద్యార్ధి స్మార్ట్ ఫోన్ క్లాసులోకి తీసుకువచ్చాడు. అప్పుడు టీచర్ అతని దగ్గర నుండి స్మార్ట్ ఫోన్ తీసుకుని, తల్లిదండ్రులకు రిపోర్ట్ చేయడం, తల్లిదండ్రులు వచ్చి హెడ్ మాస్టర్ ముందు దోషిలాగా నిలబడితే, హెడ్ మాష్టర్ ఆ పిల్లవానికి, ఆపిల్లవాని తల్లిదండ్రులకు క్లాస్ తీసుకోవడం జరిగింది. అతని తల్లిదండ్రుల హెడ్ మాష్టర్ వలె సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఉన్నాయి. కానీ తన స్థాయివారి ముందే తలదించుకునే పని అతని కొడుకు చేయడం వలనే కదా… ఈస్థితి.

సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.
సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.

ఇప్పుడు మీరు ఆ సంఘటన గుర్తుకు తెచ్చుకుంటే, మీ తల్లిదండ్రులపై ప్రేమను బట్టి మీకు మీ స్మార్ట్ ఫోన్ పై కోరిక కలగదు. అలా మార్పు ఆలోచచ మనసులో మొదలైతే, మనసు ఇలా మారే అవకాశం ఉంటుంది. ఎప్పటికైనా మంచి ఫోన్ సంపాదించుకునే స్థాయికి వెళ్ళాలనే లక్ష్యమేర్పడుతుంది కానీ ఎలాగైనా మా నాన్నతో స్మార్ట్ ఫోన్ కొని దొంగచాటుగా క్లాసులోకి తీసుకువెళ్లాలనే కోరిక కలగదుకాక కలగదు.

అంటే దీనిని బట్టి లోకంలో కొన్ని సంఘటనలు కొన్ని కోరికల వైపు వెళితే ఎటువంటి అవమానకరపు స్థితిలోకి తప్పు చేయని తల్లిదండ్రులు కూడా లాగబడతారో ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహన అనసరపు కోరికలను అదుపు చేస్తుంది. మీపై మీకు పూర్తి నియంత్రణ వస్తుంది.

మనిషి సంఘజీవి కావునా మనసుకు నచ్చిన పనులన్నీ చేసుకుంటూ పోతే వాటిని అనుసరించి పాడయ్యేవారు కూడా ఉంటారు. కావునా మనసుకు నచ్చే పనులను ఆచి తూచి నిర్ణయించుకుని చేయాలి.

మనిషి మనసుకు నచ్చినది, నచ్చనది రెండూ మనిషి చుట్టూ

మనసుకు నచ్చినది, నచ్చనది రెండూ మనిషి చుట్టూ ఉంటాయి. వాటి విషయంలో మనసు చేసే అల్లరి మీకు మాత్రమే తెలిస్తే, మీకు మీపై నియంత్రణ అదే బయటకు కూడా తెలిస్తే, మీపై లోకానికి నియంత్రణ ఉండే అవకాశం ఉంటుంది.

సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.

తోచినది చేసేయడం కన్నా తోచినదాని వలన ఫలితం ప్రయోజనమెంతో ఆలోచన చేయడం వలన మంచి పనులనే ఎక్కువగా చేయడానికి ఆస్కారం ఉంటుంది.

కోరికలే దు:ఖానికి మూలం అవుతాయి. వ్యక్తిని బలహీనపరుస్తాయి. విద్యార్ధి దృష్టిని దారి మళ్లిస్తాయి. అనవసరపు కోరికల జోలికి వెళ్ళే విధంగా కోరికలు మనసును ప్రేరేపింపజేస్తాయి. కావునా కోరికలను తీర్చుకోవడానికి ప్రాకులాడడం కన్నా లభించినప్పుడు అనుభవించడం ఆస్వాదించడం మేలు అంటారు.

వేళకానీవేళలో నచ్చిన కూర వండించుకుని తినాలంటే, వేళకానీవేళలో కూరకు సంబంధించిన సరకులు తేవడానికి యజమానికి శ్రమ, వేళకానీవేళలో వంట చేసేవారికి శ్రమ… కానీ వేళకానీవేళలో నచ్చిన కూర వండి ఉంటే, దాని తృప్తి వేరు. అటువంటి తృప్తి లభించినప్పుడు ఆస్వాదించాలి…. లభించనప్పుడు వెంపార్లడకూడదని అంటారు..



కరోనా వైరస్ జాగ్రత్తలు తప్పనిసరి వివరించండి.

కరోనా వైరస్ జాగ్రత్తలు తప్పనిసరి వివరించండి. కరోనా వైరస్ చైనాలో పుట్టినా ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. అన్ని దేశాలలోనూ కరోనా వైరస్ తన ప్రతాపం చూపించింది. ఎందరలో మనషులను హరించింది.

తదుపరి కరోనా వైరస్ తన రూపు మార్చుకుంటూ మరింత ప్రభావం ప్రపంచంపై చూపుతుంది. సాదారణ వ్యక్తి మాదిరిగానే కనబడినా కరోనా లేదనుకోవడానికి వీలు లేదంటారు. కారణం కరోనా వైరస్ బారిన పడినవారు వెంటనే అనారోగ్యంపాలు కాకపోవచ్చును. వైరస్ తీవ్రత పెరిగాక రోగలక్షణాలు కనబడవచ్చును. కాబట్టి వైరస్ సోకదని దీమాతో కరోనా జాగ్రత్తలు పాటించకుండా దైనందిన కార్యక్రమములలో పాల్గొనడం ప్రమాదకరం.

కోవిడ్19 గా ప్రపంచానికి పరిచయం అయిన కరోనా లక్షలమంది ప్రాణులను బలిగొన్నది. తర్వాత డెల్లా గా రూపాంతరం చెందింది. మొదటి దశలో మనదేశంలో ప్రభావం తక్కువగా ఉండి, రెండవ దశలో మనదేశంలోనూ అనేకమందిని కరోనా వైరస్ బలిగొన్నది.

అయితే కరోనా వ్యాది సోకినవారంతా మరణించలేదు. మనోదైర్యం తక్కువగా ఉండి, అనారోగ్యంగా ఉన్నవారు కరోనా బారినపడి మృత్యవాతపడ్డారని అంటారు. కాబట్టి కరోనా వైరస్ ఎదుర్కోవడానికి అవసరమైన తగు జాగ్రత్తలు తీసుకుంటూ మానసికంగా దృఢంగా ఉండాలి.

సాదారణ కరోనా లక్షణాలు

జ్వరం – దగ్గు – అలసట – రుచి లేదా వాసన కోల్పేవడం అయితే ఇంకా

గొంతు మంట – తలనొప్పి – నొప్పులు మరియు బాధలు విరేచనాలుచర్మంపై దద్దుర్లు -వేళ్లు లేదా కాలి వేళ్లు రంగు కోల్పోవడం – కండ్లకలక వంటి లక్షణాలు కూడా ఉంటాయని అంటున్నారు.

కావునా పై లక్షణాలు కనబడితే కరోనా పరీక్ష చేయించుకోవడం సర్వదా శ్రేయష్కరం.

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడం పెద్ద సామాజిక సేవ. ఎందుకంటే కరోనా సోకితే మరణించే అవకాశం ఉంటుంది కాబట్టి… కరోనా వ్యాప్తికి మనవంతు కృషి మనం చేయడం వలన సమాజంలో కరోనా వ్యాప్తిని అడ్డుకున్నవారమే అవుతాము.

కరోనా వైరస్ జాగ్రత్తలు తప్పనిసరి

వైద్యులు, ప్రభుత్వాల సూచనల మేరకు

సామాజిక దూరం, మాస్క్ ధరించడం, పార్టీలకు దూరంగా ఉండడం, కరచాలనం చేయకుండా ఉండడం, దైనందిన జీవితంలో ఎక్కడబడితే అక్కడ చేతులు వేయడం లేదా ఆనుకుని నిలబబడం వంటి పనులు చేయకుండా ఉండడం. మొఖంపై చేతులు పెట్టుకునే ముందు సానిటైజ్ చేసుకోవం తదితర చర్యలు పాటిస్తూ ఉండాలని చెబుతారు.

ఇప్పుడు కొత్తగా కరోనా వైరస్ ఒమిక్రాన్ గా రూపాంతరం చెందిందని అంటున్నారు. ఇది మరింత ప్రమాదకరమనే వార్తలు కూడా ఉన్నాయి. ఇది ప్రస్తుతం దక్షిణాప్రికాలో ఎక్కువగా ఉంది. కావునా కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించవలసిన బాధ్యత అందరిపైనా ఉంది.

ఎటువంటి శక్తివంతమైన వైరస్ అయినా మానవునికి ఎదుర్కొనే శక్తి ఉంటుందని అయితే అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుని ఉండాలని అంటారు. జాగ్రత్తగా ఉండడం చేతనే వైరస్ వ్యాప్తిని నివారించవచ్చును.

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో

తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాల

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

జాతి పిత గాంధీ గురించి తెలుగు వ్యాసం తెలుగులో

డొనాల్డ్ ట్రంప్ గురించి తెలుగులో తెలుగు వ్యాసం వ్రాయండి

తెలుగు భాష గొప్పతనం తెలిపే వ్యాసం

హృతిక్ రోషన్ పాపులర్ హీరో గురించి తెలుగులో వ్యాసం

రాహల్ ద్రవిడ్ క్రికెట్ ఆటగాడు మిష్టర్ డిపెండబుల్ గా ఖ్యాతిగాంచారు

చరిత్ర గురించి తెలుగు వ్యాసం గతం గురించి తెలిపే చరిత్ర

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

కరోనా వైరస్ నివారణ చర్యలు వ్యాసం కోవిడ్ 19 వైరస్ గురించి వివరించండి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

Telugulo Vyasalu

మంచి నాయకుడు ప్రజలు మెచ్చిన నాయకుడు ఆదర్శవంతమైన మార్గం

ఆయుర్వేద వైద్యం గురించి తెలుగులో వ్యాసం

నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అన్నింటిలో నాన్న

ఆరోగ్యం గురించి వ్యాసం తెలుగులో ఆరోగ్యమే మహాభాగ్యం

ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో ప్రకృతి విపత్తులు

పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం తెలుగులో

శతకాలను చదవమని ప్రేరేపిస్తూ తెలుగులో వ్యాసం

పాఠశాలను వివరిస్తూ తెలుగులో వ్యాసం

స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుగులో వ్యాసం

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

కోపం వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో

బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం

యువతపై ప్రసార సాధనాల ప్రభావం తెలుగులో వ్యాసం

తెలుగు సినిమాల ప్రభావం తెలుగు

కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి?

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

స్నేహం గురించి వ్యాసం ఏ బంధం అయినా స్నేహపూర్వక

కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

తెలంగాణకు హరితహారం గురించి తెలుగులో వ్యాసం

మనం మన పరిశుభ్రత మనకు రక్షణ మనతోబాటు సామాజిక సంరక్షణ

పక్షులు పక్షిగూడు గురించి తెలుగులో వ్యాసం

తెలుగు సామెతలు కొన్ని సామెతల గురించి తెలుగులో

అమ్మ ఒడి పధకం తెలుగులో వ్యాసం

మన దేశం గురించి వ్రాయండి తెలుగులో వ్యాసం

లోక దర్శినితో విషయ విజ్ఞానం తెలుగులో వ్యాసం.

మన మొబైల్లో సెర్చ్ హిస్టరీ ప్రభావం తెలుగు వ్యాసం

విజ్ఞాన విహార యాత్రలు తెలుగులో వ్యాసం

తెలుగులో వివిధ విషయాలపై వివిధ రకాల తెలుగు వ్యాసాలు

కంప్యూటర్ గురించి తెలుగులో వ్యాసం

జాతీయ సమైఖ్యత తెలుగులో వ్యాసం

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

లక్ష్య సాధనకు ఏకాగ్రత అవసరం తెలుగులో వ్యాసం

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

చలన చిత్రాలు గురించి తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

డిజిటల్ చెల్లింపులు స్మార్ట్ ఫోన్ వినియోగం తెలుగు వ్యాసం

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

బమ్మెర పోతన గురించి రాయండి

వృత్తిని ప్రేమించేవారు ఆరంగంలో ఉన్నతస్థితిని సాధించగలరు తెలుగులో వ్యాసం

పిల్లలకు మంచి అలవాట్లు గురించి వ్యాసం

నీ చుట్టూ ఉన్న పరిసరాలలో కనిపించే బాలకార్మిక వ్యవస్థపై

అధిక్షేప వ్యాసం అంటే ఏమిటి?

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషిస్తూ తెలుగులో వ్యాసం

నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువత

కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి.

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మాతృభావన జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది?

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే…

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

విద్య యొక్క ప్రాముఖ్యత వ్యాసం

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

తెలుగువ్యాసాలు TeluguVyasalu

మానవ వనరులు నిర్వచనం ఏమిటి? తెలుగు వ్యాసం

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

దీపావళి పండుగ ఎప్పుడు ఎందుకు చేసుకుంటారు

స్మార్ట్ ఫోనులో వైరస్ ఉంటే ఎలా తెలుగులో వ్యాసం

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

కర్తవ్య నిర్వహణ గురించి వివరించండి!

చదువు రాకపోతే ఏ కష్టాలు కలుగుతాయి

కరపత్రం ఎలా రాయాలి తెలుగులో

మన జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత

సజ్జనుల యొక్క లక్షణాలను వ్రాయండి

కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూలం

సామాజిక ఆస్తుల పరిరక్షణ విషయంలో బాధ్యతను గుర్తెరగడం

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి

ఐకమత్యం బలం అంటూ ఐక్యత ఆవశ్యకతను వివరించండి.

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

విశ్వసనీయత గురించి మీ మాటలలో వివరించండి

పావురం గురించి తెలుగులో వ్యాసం

స్త్రీల పట్ల గౌరవ భావన స్త్రీల పట్ల మర్యాదపూర్వకమైన

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలి

ఆశావాదం నిరాశావాదం మీ మాటలలో రాయండి.

శాంతి ఆవశ్యకత కరపత్రం రాయండి

సమర్ధులకు క్షమ అవసరం వ్యాసం వివరించండి

మాతృభాషలో విద్య మీరు సమర్ధిస్తారా?

మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలేమిటి?

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

పండుగ అంటే ఏమిటి వివరించండి?

దైనందిన జీవితంలో పరోక్షంగా నష్టం చేసే విషయాలు వార్తాపత్రికల ద్వారా

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

TeluguVyasalu Read Cheyadaniki

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

విద్యార్థులకు మంచి మాటలు తెలుగులో నీతి సూక్తులు

తల్లిదండ్రుల కష్ట సమయంలో ఉన్నప్పుడు పిల్లలు ఏమి చేయాలి

పెద్దల మాట చద్ది మూట మీ మాటలలో

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

మంచి వ్యక్తులతో ఎందుకు స్నేహం చేయాలి? మంచివారి స్నేహం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

పేదలకు దానం చేయటంవల్ల మనం

మంధర పాత్ర స్వభావం చూస్తే

స్మార్ట్ ఫోన్ సమస్యగా మారుతుందా? ఉపయోగపడుతుందా?

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు సొంతమాటల్లో రాయండి

మూగ జీవులను ఎందుకు ప్రేమించాలి

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

సివి రామన్ గురించి ఆర్టికల్ చరిత్రలో ఒక రోజు రామన్ రోజుగా లిఖితమయ్యింది.

ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? వ్యాసంతో వివరించండి

ఈ సైటు గురించి

స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి

స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి! ఇది చాలా చాలా ప్రధానమైన అంశము. మనిషికి ప్రశాంతతను ఇచ్చేది స్వేచ్ఛ… క్రమశిక్షణలో పెరిగినవారికి సరైన సమయంలో స్వీయ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కలిగి ఉండాలని అంటారు.

స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి ఒకరి స్వేచ్ఛ మరొకరికి భంగం కలగరాదు. నియంతృత్వ దోరణి వలన స్వేచ్ఛ హరించబడుతూ ఉంటుంది. స్వేచ్ఛను హరించే గర్హించాలి.

సమాజంలో మనుషులందరికీ స్వేచ్ఛగా జీవించే హక్కుంది. కాబట్టి వ్యక్తి ఎదిగేవరకు సంరక్షకుల నియంత్రణలో ఉన్నా స్వేచ్ఛాపూరిత వాతావరణం ఎదుగుతున్నవారికి ఉండేవిధంగా చూడాల్సిన బాద్యత పెంచేవారికి ఉంటుంది.

మాట్లాడే స్వేచ్ఛ మనిషికి ఉంది. కష్టపడి సంపాదించిన సొమ్మును ఖర్చుచేసుకునే స్వేచ్ఛ ఉంది. కానీ కొందరికి కొన్నిసార్లు ఈ స్వేచ్ఛ లభించని సంఘటనలు కూడా జరగడం విచారదాయకం.

పెద్దల దగ్గర పిల్లలకు స్వేచ్ఛలేకపోవడం

ముసలివారికి కుటుంబ యజమాని దగ్గర స్వేచ్ఛ లభించకపోవడం

అధికారి దగ్గర సహాయకులకు స్వేచ్ఛలేకుండా పోవడం…

అక్కడక్కడా అరుదుగా జరిగినా, వాటిని ఉపేక్షిస్తే స్వేచ్ఛ పూర్తిగా హరించుకుపోతుంది.

క్రమశిక్షణలేని విద్య ఎంత ప్రమాదమో అలాగే పూర్తి నియంత్రణలో స్వేచ్ఛలేకుండా పోవడం కూడా మనిషికి మరింత ప్రమాదకరం. కాబట్టి అవసరమైన స్వేచ్ఛ వ్యక్తికి ఉండాలనేది పెద్దల సదభిప్రాయం.

ఎక్కడైనా ఎప్పుడైనా నేను స్వేచ్ఛ కోల్పోయాను అని బాధపడితే, అది చాలా విచారదాయకం. కాబట్టి స్వేచ్ఛను హరించే సంఘటనలు జరిగినప్పుడు స్వేచ్ఛాహరణ చేసినవారిని ప్రశ్నించాలి. అటువంటి సంఘటనలను విమర్శించాలి.

చదువుకునే వయస్సులో పిల్లలకు ఆటపాటలపై కొంతమేరు స్వేచ్ఛ ఉండాలి.

ఉన్నత విద్యపూర్తయ్యేసరికి తర్వాతి దశ చదువుకు వారికి స్వేచ్ఛ ఉండాలి కానీ వాటి దశలలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత పెద్దలదే…

ముసలివారికి ఇంట్లో యజమాని దగ్గర స్వేచ్ఛ ఉండాలి.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

విద్యను అర్ధించేవారిని విద్యార్ధులు అంటారు. క్రమశిక్షణ అంటే సక్రమమైన ప్రవర్తనతో మెసులుకోవడం అంటారు. ముఖ్యంగా విద్యార్ధి దశలో విద్యార్ధులకు సరైన క్రమశిక్షణ ఖచ్చితంగా ఉండాలని సూచిస్తారు. నేర్చుకునే వయస్సులో ఏవి తరువుగా నేర్చుకుంటారో, అవే జీవితం అంతా తోడుగా ఉంటాయి. అందుచేత విద్యార్ధి దశలోనే పిల్లలకు క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనను అలవాటు చేయాలని చెబుతారు. విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి.


పిల్లలకు వినయ విధేయతలు ఎందుకు నేర్పాలి? క్రమశిక్షణను ఎందుకు అలవాటు చేయాలి?


మొక్కగా ఉన్నప్పుడే వంగని మొక్క, అది పెరిగి చెట్టుగా మారాకా మాత్రం వంగుతుందా? ఒక మొక్క వలె వ్యక్తి బాల్యం సుకుమారంగా ఉంటుంది. వారి మనసు చాలా సున్నితంగా ఉండవచ్చును. అటువంటి చిన్నప్పుడే వారికి వినయవిధేయతలు అలవాటు కాకపోతే, వారు పెద్దయ్యాకా కూడా వారు అలాగే వినయం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. క్రమశిక్షణారాహిత్యంగా ఉండడం చేత వారికి జీవితంలో అవకాశాలు కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా వినయపరులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతారు. వ్యక్తి జీవితంలో తనకున్న పరిస్థితులలో కుటుంబంలో కానీ, పని చేసే కార్యాలయంలో కానీ, పని చేయించుకునే కార్యాలయంలో కానీ సత్ప్రవర్తన చేతనే అవి వృద్దిలోకి తీసుకుని రాగలరు. వ్యక్తి ఉత్తమ స్థితికి క్రమశిక్షణతో కలిగిన ప్రవర్తన ఎంతో సహాయపడుతుంది కావునా పిల్లలగా ఉన్నప్పుడే, వారికి క్రమశిక్షణ నేర్పించాలని చెబుతారు.


ఇంకా సృజనాత్మకత, తెలివి, అవగాహన ఏర్పరచుకునే వయస్పు కాబట్టి, ఆ వయస్సులో ఎటువంటి విషయాలలో శ్రద్ద చూపితే, ఆ విషయాలు మనసులో బలంగా నాటుకుంటాయి. ఇక చదువు విషయంలో బాలబాలికలు చూపే శ్రద్ద వలన,  కాబట్టి క్రమశిక్షణ అనేది వ్యక్తికి విద్యార్ధి దశ నుండి చాలా అవసరం అని అంటారు.


ఎలా చెబితే, పిల్లలకు క్రమశిక్షణగా ఉండడానికి ప్రయత్నిస్తారు?


పిల్లలకు సులభంగా అనుకరిస్తూ ఉంటారు. అంటే తాము గమనించింది, చేయడానికి ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంట్లోవారు ప్రవర్తించే ప్రవర్తనను, పిల్లలు గమనిస్తూ, అదేవిధంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి పిల్లల ముందు పెద్దవారు క్రమశిక్షణతో ప్రవర్తించడం చాలా మేలైన విషయంగా చెప్పబడుతుంది. క్రమశిక్షణతో ఉండమని చెప్పడం కన్నా, క్రమశిక్షణతో వారి ముందు ప్రవర్తించడమే సరైన మార్గముగా చెబుతారు.


విద్యాలయాలలో కేవలం పిల్లలకు క్రమశిక్షణ గురించి బోధించడమే కాదు. క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన అందరూ ప్రదర్శించినప్పుడే, విద్యార్ధులకు వ్యవస్థ అంటే క్రమశిక్షణ ప్రధానం అనే ఆలోచన బలపడుతుంది. లేకపోతే విద్యార్ధి దశ నుండే, క్రమశిక్షణ కేవలం మాటలకే పరిమితం, అది ఒక వ్యాసరచన చేసి, మార్కులు సంపాదించుకోవడానికే అనే అభిప్రాయం బలపడే అవకాశం ఉంటుంది. కావునా పిల్లలకు క్రమశిక్షణతో కూడిన బోధనతో బాటు, క్రమశిక్షణతో వ్యవహరించడం చాలా చాలా ప్రధానం.


అలాగే కుటుంబంలోనూ కూడా పెద్దవారు, చిన్నవారి ముందు క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనతో ఉండడం చేత, మరింత మంచి ఫలితం పొందవచ్చును. క్రమశిక్షణ అంటే ఏమిటి?


క్రమమైన పద్దతిని అనుసరించడమే క్రమశిక్షణ అంటారు. ప్రతి పనికి, ఆ పనిని పూర్తి చేయడానికి ఒక క్రమము ఉంటుంది. అలాంటి క్రమమును గురించి తెలుసుకునే, అదే పద్దతిలో నడుచుకోవడం క్రమశిక్షణ అంటారు. ఉదాహరణకు మనం స్వీకరించే ఆహారం.


ఒక పనిని క్రమపద్దతిలో చేయకపోతే?


మనం తీసుకునే ఆహారం ముందుగా వండుతారు. అది ఏ క్రమములో ఉంటుంది? మనం రోజు తినే ఆహారంలో ప్రధానంగా అన్నం ఉంటుంది. దానికి అనుషంగికంగా కూరలు ఉంటాయి. అన్నమును ఒక క్రమములోనే వండుతారు.



  1. శుభ్రపరిచిన పాత్ర

  2. నిర్ణీత పరిమాణంలో బియ్యం

  3. బియ్యమును నీటితో శుభ్రపరుచుట

  4. కడిగిన బియ్యమును, శుభ్రపరిచిన పాత్రలో వేయడం, తగినంత నీరును పోయడం

  5. గ్యాస్ స్టౌవ్ వెలిగించడం

  6. కడిగిన బియ్యము, తగినంత నీరు కలిగిన శుభ్రపరిచిన పాత్రను గ్యాస్ స్టౌవ్ పై ఉంచడం.

  7. బియ్యము అన్నముగా మారేవరకు ఉడికించడం.

  8. ఉడికించిన అన్నమును ఆహారముగా తీసుకుంటారు. (ఏదైనా క్రమపద్దతిలో వండిన కూరతో కానీ పచ్చడితో కానీ స్వీకరించడం)


ఇప్పుడు చూడండి… పై పద్దతిలో ముందుగా ఏదైనా పనిని చేస్తే ఎలా ఉంటుంది? 1 వ పాయింట్ అంటే, శుభ్రం చేయకుండానే ఒక పాత్రంలో బియ్యమును పోసి, అందులో బియ్యం వేసి, నీరు పోసి స్టౌవ్ పైన పెట్టేసి, ఆ పాత్రలో బియ్యమును ఉడిస్తున్నాం… ఇప్పుడు ఇందలో స్కిప్ చేయబడినవి ఏమిటి?


పాత్ర శుభ్రం చేయలేదు. బియ్యమును కూడా శుభ్రం చేయలేదు.


శుభ్రం చేయని పాత్రను అన్నం వండడానికి ఉపయోగించాము కాబట్టి, గ్యాస్ స్టౌవ్ పై అన్నం ఉడుకుతున్న పాత్రను శుభ్రం చేయాలంటే, అందులో వేసిన బియ్యం వృధా అవుతాయి. కాలం వృధా అవుతుంది. గ్యాస్ వృధా అవుతుంది. ఇంకా శరీరానికి హాని చేసే క్రిములు మనం తీసుకునే ఆహారంలో ఉండవచ్చును….


క్రమశిక్షణ లేని పనితనం సరైన ఫలితం?


ఇలాగే ఏదైనా ఒక పనిని క్రమ పద్దతిలో చేయకపోతే, ఆ పని ఫలితం సరైన సమయంలో పొందలేరు. ఇంకా అతి విలువైనా కాలం కూడా హరించుకుపోతుంది. అన్నం వండుకోవడం సక్రమంగా చేయకపోతే, మరలా వండుకునే అవకాశం ఉంటుంది. అదే అనేకమంది నడిచే ఒక బ్రిడ్జ్ కడితే, ఆ బ్రిడ్జ్ పరిస్థితి, అక్కడ నడిచే మనుషులు పరిస్థితి ఏమిటి? అలాగే ఒక వ్యక్తికి ఆపరేషన్ జరిగితే?… అంటే కొన్ని కొన్ని పనులు మరలా చేసుకునే అవకాశం ఉంటుందేమో కానీ కొన్ని పనులకు ఒక్కసారే అవకాశం, రెండవ అవకాశం ఉండదు. దాని యొక్క నష్టం భరించాల్సి ఉంటుంది. అప్పుడే సాధనలో ఉండే దోషాలు బయటపడతాయి.


ఇలా ఒక క్రమపద్దతిలో చేసే పనులు గురించి, విద్యలో భాగంగా నేర్చుకుంటూ ఉంటాము. అవి అనేక పుస్తకాలలో కూడా లభిస్తూ ఉంటాయి. కానీ క్రమశిక్షణ మాత్రం ఎదుగుతున్న వయస్సులోనే, ప్రవర్తిస్తూ అలవాటు చేసుకునే క్రియ కాబట్టి… అది చూసి నేర్చుకునే వయస్సులోనే అలవాటు కాబట్టి క్రమశిక్షణ విషయంలో పిల్లలు, పెద్దలు కూడా క్రమశిక్షణతో నడుచుకోవడం ప్రధానం అని సూచిస్తారు.


అన్నం వండుకోవడానికి మొదటగా కడిగిన పాత్ర ఎలాగో, విద్యను పూర్తి స్తాయిలో అభ్యసించడానికి విద్యార్ధికి ప్రాధమిక దశలో క్రమశిక్షణ చాలా ప్రధానం అంటారు. ప్రాదమిక దశలో కేవలం విషయాలు పరిచయం అవుతాయి. కళాశాల విద్యలోనే లోతైన విశ్లేషణ, మరియు పరిశోధనాత్మక పరికరాలు అందుబాటులోకి వస్తాయి. కావునా క్రమపద్దతిలో తెలుసుకోవడం అనే ప్రక్రియలో క్రమశిక్షణ పిల్లలకు అవసరం అంటారు.


ఏ వ్యవస్థ అయినా ముందుగా ఒక నియమావళి ఉంటుంది.


ఏదైనా ఒక వ్యవస్థ మనుగడ సాగిస్తుందంటే, ఆ వ్యవస్థలో పాటించే నియమ నిబంధనలు క్రమశిక్షణతో ఆచరించే వ్యక్తుల వలననే అంటారు. ఒక వ్యవస్థలోని వ్యక్తులంతా ఒక్కమాటపై నిలబడితే, ఆ వ్యవస్థపై అంటే సమాజంలో అందరికీ నమ్మకం ఉంటుంది. అలా ఒక వ్యవస్థలో అంతా ఒక్కమాటపై నిలబడే తత్వం క్రమశిక్షణతో పెరిగిన వ్యక్తులకే సాధ్యం అంటారు. ఒక వ్యవస్థ స్థాయిని పెంచేది, దించేది కూడా ఆ వ్యవస్థలో భాగస్వాములైన వ్యక్తులే కారణం అవుతారు. కాబట్టి వ్యవస్థాగత అభివృద్దికి వ్యక్తి క్రమశిక్షణ చాలా ప్రముఖమైన పాత్రను పోషిస్తుంది… కావునా విద్యార్ధులకు విద్యార్ధి దశలోనే క్రమశిక్షణ చాలా అవసరం అంటారు. ఎందుకంటే నేటి విద్యార్ధులే రేపటి వ్యవస్థలో భాగస్వాములు కాగలరు కాబట్టి…

ఇలా రంగం ఏదైనా సరే ఆయా రంగాలలో ఉండే వ్యక్తుల క్రమశిక్షణ చేతనే రంగం అభివృద్దిని పొందుతుంది… సమాజంలో వివిధ రంగాలు, వివిధ వ్యవస్థలు, సంస్థలు భాగమై ఉంటే, సజావుగా సాగుతున్నంతకాలం సమాజంలో వ్యక్తుల జీవన విధానం కూడా మెరుగ్గా ఉంటుంది. అంటే సమాజంలో వ్యవస్థలు సరిగ్గా పనిచేయడానికి కారణం వ్యక్తి క్రమశిక్షణతో కూడిన పని కారణం అవుతుంది కాబట్టి విద్యార్ధి దశ నుండే క్రమశిక్షణ అలవరచుకోవాలని అంటారు.

విద్యార్థులు క్రమశిక్షణ​ విద్యార్ధి దశ నుండే ప్రారంభించాలి

మొక్కై ఒంగనప్పుడు మానై ఒంగునా అనే నానుడి ప్రసిద్ది… అంటే మొక్కగా ఉండనప్పుడు ఒంగనది రానిది అది పెరిగి పెద్దదయ్యాక ఒంగుతుందా…. అలాగే విద్యార్ధి దశలో క్రమశిక్షణ అలవాటు అవ్వకపోతే, వ్యక్తిగా ఎదిగాక క్రమశిక్షణ అలవాటు అవుతుందా? చిన్నప్పుడు లేని క్రమశిక్షణ పెద్దయ్యాక ఉండదనే అభిప్రాయం ఎక్కువగా ఉంటుంది.

విద్యార్ధి దశ అంటే నేర్చుకునే దశ… అనుకరించే దశ. చూసి పట్టుకునే దశ. విని సాధన చేసే దశ. కాబట్టి విద్యార్ధి దశలోనే విద్యార్థులు క్రమశిక్షణ​ను అలవాటు చేసుకోవాలి.

సమయానికి తగిన పనులు చేయడం.

ఏ సమయంలో ఏ పనులు చేయాలో, అటువంటి పనులు చేయడం

పెద్దలు మాటలు ఆలకించి, మంచిని సాధన చేయడం.

క్రమశిక్షణతో కూడిన సాధన మంచి ఫలితాలను అందిస్తుంది. కాబట్టి విద్యార్థులు క్రమశిక్షణ​ చిన్నప్పటి నుండి అలవాటు చేసుకోవాలి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

మహాభారతం తెలుగు పుస్తకం రీడ్ చేయడం వలన కలుగు ప్రయోజనం?

మహాభారతం తెలుగు పుస్తకం రీడ్ చేయడం వలన కలుగు ప్రయోజనం? తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి, అనే నానుడి చాలా ప్రసిద్ది… మినప గారెలు మనకాయమునకు బలము అయితే మహాభారతం మన మనసు జవము అంటారు.

అంటే మనం మహాభారతం రీడ్ చేయడం వలన మన మనసును మరింత శక్తివంతం చేయవచ్చనే భావన పై నానుడి వలన కలుగుతుందని చెప్పవచ్చును. కారణం మినపగారెలు రుచిగా ఉంటాయి… అవి తిని అరిగితే, వాటి మన శరీరమునకు బలము చేకూరుతుంది. అలాగే మహాభారతం కూడా మనసుకు ఆసక్తిగా ఉంటుంది… వింటే దాని వలన మన మనసుకు మరింత బలమనే భావన ఉంటుంది.

భావనలే మనసుకు బలం అయితే మనసులో సద్భావం ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్నవారితో సత్ప్రవర్తన కలిగి ఉంటుంది. అదే మనసు చికాకుగా ఉంటే, ఆ వ్యక్తి చుట్టూ ఉన్నవారితో ప్రవర్తన కూడా చికాకుగానే ఉంటుంది. కాబట్టి మనసుకు భావనలు బలం అయితే మంచి ఆలోచనలు ద్వారా సద్భావన పెరగడానికి మహాభారతం దోహదం చేయగలదని పెద్దలు చెబుతూ ఉంటారు.

మహాభారతం మనసులో ఆసక్తి పెరుగుతుంది

మహాభారతం తెలుగు పుస్తకం రీడ్ చేయడం కలుగు ప్రయోజనం ముందు మనసులో ఆసక్తి పెరుగుతుంది. మరే ఇతర గ్రంధం అయినా ఆసక్తి అందరికీ ఏర్పడుతుందా లేదో తెలియదు కానీ మహాభారతం అంటే అందరికీ సులభంగా ఆసక్తిని కలిగిస్తుందని పెద్దలు అంటారు. ఇంకా ఆసక్తిచేత మహాభారతం పుస్తకం రీడ్ చేయడం జరిగితే, అందులోని వివిధ పాత్రలు వివిధ సందేశాలను అంతర్లీనంగా కలిగి ఉంటాయని, వాటిని అర్ధం చేసుకోవడం వలన వ్యక్తికి ప్రయోజనం చేకూరుతుందని పెద్దలు అభిప్రాయపడుతూ ఉంటారు.

కేవలం పాండవులు – కౌరవుల చర్రిత కాకుండా వారి పూర్వికులు, వారి వారి పూర్వికుల గురించి మహాభారతంలో చెప్పబడుతుంది. ఇంకా కర్మప్రభావం వలన వ్యక్తి అయినా దేవత అయినా ఎలా కాలానికి కట్టుబడి ఉంటారో మహాభారతంలో తెలియజేయబడుతుందని అంటారు.

ధర్మము, ధర్మమును ఆచరించుట వలన కలుగు ప్రయోజనములు, మనసు, మనసుయొక్క లీలలు మహాభారతంలోని వివిధ పాత్రల ద్వారా తెలియజేయబడుతుందని అంటారు.

ఇక్కట్లు కలిగినప్పుడు మనిషికి బలం అయినవారి అనురాగం అయితే, మహాభారతం కూడా ఒక మంచి స్నేహితుని వలె అనిపిస్తుందని అభిప్రాయపడుతూ ఉంటారు.

అందుకే తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలని పెద్దలు చెబుతూ ఉంటారని అంటారు.

వెలకట్టలేని ఓటు విలువ తెలుసుకో

వెలకట్టలేని ఓటు విలువ తెలుసుకో! ఓటు వేయడం అంటే, ప్రజలు తమకు నచ్చిన అభిమాన నాయకుడిని గెలిపించడమే కాదు తమ తమ సంస్తృతి సంప్రదాయాలపై ప్రభావం చూపుతూ, సామాజిక భవిష్యత్తుని శాసించే అధికారాన్ని కొందరికి అప్పగించడమే అవుతుంది.

కష్టం చేసి కుటుంబాన్ని పోషించే కార్మికుడు కానీ శ్రామికుడు కానీ ఉద్యోగి కానీ అధికారి కానీ నిర్వహణాధికారి కానీ ఎవరైనా సమాజంలో భాగమే… అందరికీ ఓటు ఉంటుంది. అందరూ తమ కుటుంబ సభ్యుల కోసమే సంపాదించడానికి వివిధ వృత్తులు లేక ఉద్యోగాలు చేస్తూ ఉంటారు.

అటువంటి సమాజంలో ఉంటూ, ప్రజలు తమను తాము కాపాడుకుంటూ, తమ పిల్లలకు విద్యాబుద్దులు నేర్పుతున్నామంటే, అటువంటి సమాజాన్ని పూర్వికులు అందించినదే… ఇంతకుముందు తరం వారు ఓటు వేసి గెలిపించిన ప్రభుత్వాలే సమాజాన్ని నిర్ధేశిస్తూ వస్తుంటే, కుల మత సంప్రదాయాలు ఈ సమాజంలో భాగమై ప్రజలపై ప్రభావం చూపుతాయి.

అంటే ప్రజలు తమ ముందు తరానికి ఎటువంటి భవిష్యత్తు మార్గం అందించబోయేది…. వారు ఓట్లు వేసి గెలిపించిన ప్రభుత్వాలు చేసే చట్టాలకు అనుగుణంగా ఉంటే, వారు ఓట్లు వేసి గెలిపించిన ప్రతిభావంతమైన నాయకుడు ఆ చట్టాల రూపకల్పనకు దిశా నిర్దేశకుడు అవుతాడు. అలాంటి నాయకుడుని ఎంచుకునే పరమ పవిత్రమైన ఓటుకు వెలకట్టడం అంటే అది అమోదయోగ్యం కాదు.

కాసేపు ప్రజలతో మమేకం అయ్యి మాట్లాడడం నాయకుడికి ఎంత ముఖ్య లక్షణమో సామాజిక సమస్యలపై సరైన అవగాహన కలిగి ఉండడంతో బాటు, భవిష్యత్తులో సామాజిక అభివృద్దిపై సరైన అవగాహన కలిగి ఉండాలని అంటారు. అప్పుడే ప్రజలకు ఎంచుకున్న ప్రభుత్వం రాబోయే తరానికి ఇప్పటి సమాజాన్ని రక్షిస్తూ, ఇంకా మంచి సమాజాన్ని నిర్మించడంలో విజయవంతం కాగలదు.

వెలకట్టలేని ఓటు విలువ రాబోయే తరం యొక్క భవిష్యత్తు

ఓటరు తమ ఓటును వినియోగించుకుని ఓటు వేయడం అంటే, తమ ప్రాంతపు భవిష్యత్తును ఒక నాయకుడి చేతిలో పెట్టడమే.

వెలకట్టలేని ఓటు విలువ తెలుసుకో
వెలకట్టలేని ఓటు విలువ తెలుసుకో

ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే, మంచి చెడు ఆలోచన చేసి మిగిలినవారితో కలిసి మెలిసి ఉండే పిల్లవానికే బాద్యతను అప్పగిస్తారు… కానీ అవగాహనా రాహిత్యంతో మదనపడే పిల్లవాడికి బాద్యత అప్పగించరు…

ఇంట్లో పిల్లలను జాగ్రత్తగా గమనించే శక్తి కలిగిన పిల్లవానికే మిగిలిన పిల్లల బాధ్యతను అప్పగిస్తారు. అలాగే సమాజం యొక్క బాగోగులు ఎరిగినవారికే విజ్ఙులు బాద్యతలు అప్పగిస్తారని అంటారు.

ఓటు విలువ అంతా… ఇంతా… అని వెలకట్టరాదు… ఓటు ఒక వ్యక్తికి అధికారం అప్పగించబడే ఆయుధం. ఓటు ఒక ప్రభుత్వం యొక్క భవిష్యత్తుని నిర్ధేశిస్తుంది. ప్రభుత్వాలు సమాజాన్ని ప్రభావితం చేయగలవని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఎటువంటి ప్రభుత్వాల మనుగడకు ఓటరు ప్రాముఖ్యత ఇస్తున్నారో… అటువంటి ప్రభుత్వాల ప్రభావం సమాజాన్ని శాసిస్తుంది…

అభివృద్ది ప్రాతిపదికన ఓటు వేయడం విజ్ఙుల లక్షణంగా చెప్పబడుతుంటే, అటువంటి అభివృద్దిని చేసి చూపించడం రాజకీయ పార్టీల బాధ్యత.

సామాజిక అభివృద్ది, వ్యక్తి సామాజిక భద్రత, వ్యక్తి హక్కులకు రక్షణ కల్పించే వ్యవస్థలపై పట్టు ఉండే ప్రభుత్వాలు ఓటరు ఓటు వేయడం వలననే ఏర్పడుతూ ఉంటాయి. ఒక ప్రభుత్వం మారుతుంది అంటే ఓటరు నిర్ణయం మారింది అంటారు. ఓటరు నిర్ణయం ఎందుకు మార్చుకున్నారు? అని ఎవరు ప్రశ్నించరు? ఆలోచిస్తారు….

ఓటరు ఆశించినట్టే పధక రచన చేస్తూ మరలా ఓటరు ముందుకు రావడం రాజకీయ పార్టీలకు పరిపాటి అయితే, తమ నిర్ణయం వలన సామాజిక అభివృద్ది ఏం జరిగింది? అనేది ఓటరు వేసుకోవలసిన ప్రశ్నగా పరిగణించబడుతుంది. ఆప్రశ్న వేసుకోకుండా కేవలం ఒక ఆవేశపూరిత నిర్ణయంగా ఓటు వేయడం అంటే అది తమ తమ ముందు తరాలకు ఎటువంటి భవిష్యత్తు అందుతుందో? తెలియదు.

నిరక్షరాస్యత ఉన్న చోట మాట చేతనే విషయం మనసుకు తెలియబడుతుంది… అక్షరాలలో దాగిన మర్మమేమిటో తెలియబడదు. కాబట్టి అక్షరాస్యులు మాత్రం ఓటు గురించి, ఓటు విలువ గురించి అందరికీ తెలియజేయాల్సిన బాద్యత ఉంటుంది.

వ్యక్తిని చూసి ఓటు వేయడం తప్పుకాదు. వ్యక్తి చెప్పే మాటలు నమ్మడం తప్పుకాదు. కానీ ప్రలోభాలకు లొంగి ఓటు వేయడం మాత్రం తప్పుగానే పరిగణిస్తారు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు



ఐకమత్యం బలం అంటూ ఐక్యత ఆవశ్యకతను వివరించండి.

ఐకమత్యం బలం అంటూ ఐక్యత ఆవశ్యకతను వివరించండి, తెలుగులో వ్యాసం. శక్తివంతమైన మనిషికి మనోబలం సఖ్యతతో ఉండే స్నేహితులు, కదిలి వచ్చే బంధుగణం అయితే సమాజాకి బలం ప్రజల ఐక్యత.

ఎంతమంది ఐకమత్యంగా ఉంటే, అది అక్కడ అంతటి బలం అవుతుంది. ఐకమత్యమే బలం అయితే అనైక్యతే బలహీనత అంటారు. ఐకమత్యం అంటే ఒక విషయంలో గాని, ఒక అంశంలో గానీ అందరూ ఒక్క మాటపై ఉండడం అయితే అనైక్యత అంటే ఒక విషయంలో గాని, ఒక అంశంలో గానీ ఎవరి మాట వారిదిగా ఉండడం. ఎవరి ఇష్టానికి వారు ప్రవర్తించడం అంటారు.

కలసి ఉంటే కలదు సుఖం అన్నారు. కలిసిమెలిసి జీవించడం భారతీయుల ఐక్యతకు నిదర్శనం. కలసి ఉండే భారతీయ తత్వం ప్రజలలో ఉంటే, రాజుల మద్య స్నేహ సంబంధాలు ఉంటే, వాటి మద్యలోకి వచ్చి కుతంత్రముతో ముందు రాజ్యాల మద్య యుద్ద వాతావరణం సృష్టించి రాజుల సఖ్యతను చెడగొట్టినవారిగా వలస వచ్చిన బ్రిటీష్ వారిని చెబుతారు.

ఎంత ప్రయత్నం చేసినా భారతీయ మూలాలు అందరి మనసులలో ఉంటే, మహానుభావుల మది నుండి బహిర్గతమవుతూనే ఉండేవి.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వివిధ భాగాలుగా ఉన్న స్వతంత్ర రాజులను కూడా భారతదేశములో ఐక్యం చేయడానికి ప్రయత్నించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ మహానుభావుడు ఆ పని చేయకపోతే ఇప్పటి స్థితి ఊహకందనిది.

అయిదు వేళ్ళు బిగిస్తే పిడికిలి, పిడికిలి శక్తివంతమైనది. అలాగే అన్నదమ్ములు కలసి ఉంటే, అది ఆ కుటుంబానికి బలం. అలాగే ఒక ఊరిలో కుటుంబాలన్ని కలసి ఉంటే, అది ఆ ఊరికి మేలు చేస్తుంది. అలాగే ఒక జిల్లాలో అన్ని ఊళ్ళు కలసిగట్టుగా ఒక నిర్ణయంపై ఉండగలిగితే అది ఆ జిల్లాకు మేలు చేస్తుంది. అలాగే ఒక రాష్ట్రంలో అన్ని జిల్లాల నిర్ణయం ఒక్కటైనప్పుడు, ఆ నిర్ణయాన్ని ఎదిరించే సాహసం ఎవరూ చేయరు. అలాగే ఒక దేశంలో రాష్ట్రాల మాట ఒక్కటైతే, ఆ మాటకు తిరుగులేదు. ఐక్యత అంటే శక్తిని మరింత ఇనుమడింపజేస్తుంది.

ఐక్యత బలాన్ని మరింత పెంచుతుంది.

మనిషిలో ఆలోచనలన్నీ ఒకే విషయముపై ఉంటే, అతని మనసు ఆ విషయంలో శక్తివంతంగా పనిచేయగలదు. అంటే మనసు ఏకాగ్రతతో ఉండడమూ, అందరూ ఒకే విషయముపై ఒక నిర్ణయానికి వచ్చి ఉండడమూ ఒకే ఫలితం ఇవ్వగలదంటే, ఐక్యత అనేది మరింత బలమును పెంచుతుందని అవగతం అవుతుంది.

ఒక సామాజిక సమస్యంపై ఒకరు ఒక మాట, మరొకరు మరొక మాట మాట్లాడితే వ్యవస్థలు స్పందించవు. అదే ఒక సామాజిక సమస్యపై ఆ ప్రాంత ప్రజలంతా ఏకమైతే మాత్రం దానిపై అన్ని వ్యవస్థలు స్పందిస్తాయి… ఆ సమస్యపై చర్యలకు మార్గములు అన్వేషిస్తాయి. కాబట్టి ఐక్యత అనేది బలాన్ని మరింతగా పెంచుతుంది.

నాయకత్వం ప్రధాన లక్షణం అందరిలో ఐక్యత భావం పెంచడమే

సమాజంలో నాయకత్వం ప్రధాన లక్షణం అందరిలో ఐక్యత భావం పెంచడమే అయితే అటువంటి నాయకుడి వలన ప్రజలకు మరింత ప్రయోజనం ఉంటుంది. కానీ నాయకుడు ప్రజల మద్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రయోజనం పొందితే, ఆ విద్వేషాల మద్య అతని పతనం కూడా ప్రకృతి చేత ప్రభావితం చేయబడుతూ ఉంటుంది.

ఏదైనా ఐక్యత అనేది మరింత బలం అయితే అనైక్యత బలహీనత అవుతుంది. అనైక్యత పతనానికి నాంది అయ్యే పరిస్థితులను కల్పించే అవకాశం ఉంటుంది.


మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

స్టడీ సర్టిఫికెట్ రిక్టెస్ట్ లెటర్ తెలుగులో

స్టడీ సర్టిఫికెట్ రిక్టెస్ట్ లెటర్ తెలుగులో వ్రాయడం అంటే వ్యక్తిత్వ ధృవీకరణ పత్రం, విద్యా ధృవీకరణ పత్రం, బదిలీ ధృవీకరణ పత్రం మొదలైన పత్రాలను కోరుతూ ప్రధానోపాధ్యాయునికి లేఖ వ్రాయడం.

ధృవీకరణ పత్రము కొరకు అభ్యర్ధన

మీపేరు, మీరు చదివిన తరగతి, మీ స్కూల్ పేరు.

టు, ది ప్రిన్సిపాల్, స్కూల్ పేరు.

విషయము: వ్యక్తిత్వ, విద్యా, బదిలీ ధృవీకరణ పత్రములు కొరకు అభ్యర్ధన

అయ్యా,

నా పేరు______________________ నా యొక్క తండ్రి పేరు__________________. నేను__________________ స్కూల్ నందు ________ తరగతి నుండి _______తరగతి వరకు ______ విద్యా సంవత్సరము నుండి ______ విద్యా సంవత్సరము వరకు చదివియున్నాను. ఈ స్కూల్ నందు గల గరిష్ఠ తరగతి అయిన పదవతరగతి చదువు పూర్తి చేసి యున్నాను. ఇంకా పదవ తరగతిలో నేను ఉత్తీర్ణుడైనాను. అందువలన నా చదువు ఈ స్కూల్ నందు పూర్తి అయినది. నేను తదుపరి విద్యాభ్యాసం చేయడానికి, నేను పూర్తి చేసిన విద్యార్హత పత్రములు అవసరం.

కావునా నాకు వ్యక్తిత్వ, విద్యా, బదిలీ ధృవీకరణ పత్రములు ఇప్పించవలసినదిగా అభ్యర్ధిస్తున్నాను.

నా యందు దయ ఉంచి వీలైనంత త్వరగా నాకు తగు సమయానికి ధృవీకరణ పత్రములు ఇప్పించగలరని ఆశిస్తున్నాను.

ధన్యవాదములు

తేదీ: మీ భవదీయుడు స్థలం: మీపేరు

ఈ విధంగా స్టడీ సర్టిఫికెట్ రిక్టెస్ట్ లెటర్ తెలుగులో వ్రాయవచ్చును. ఈ విధంగా తెలుగులో ప్రధానోపాధ్యాయునికి తెలుగు లేఖ వ్రాయవచ్చును.

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో

తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాల

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

జాతి పిత గాంధీ గురించి తెలుగు వ్యాసం తెలుగులో

డొనాల్డ్ ట్రంప్ గురించి తెలుగులో తెలుగు వ్యాసం వ్రాయండి

తెలుగు భాష గొప్పతనం తెలిపే వ్యాసం

హృతిక్ రోషన్ పాపులర్ హీరో గురించి తెలుగులో వ్యాసం

రాహల్ ద్రవిడ్ క్రికెట్ ఆటగాడు మిష్టర్ డిపెండబుల్ గా ఖ్యాతిగాంచారు

చరిత్ర గురించి తెలుగు వ్యాసం గతం గురించి తెలిపే చరిత్ర

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

కరోనా వైరస్ నివారణ చర్యలు వ్యాసం కోవిడ్ 19 వైరస్ గురించి వివరించండి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

Telugulo Vyasalu

మంచి నాయకుడు ప్రజలు మెచ్చిన నాయకుడు ఆదర్శవంతమైన మార్గం

ఆయుర్వేద వైద్యం గురించి తెలుగులో వ్యాసం

నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అన్నింటిలో నాన్న

ఆరోగ్యం గురించి వ్యాసం తెలుగులో ఆరోగ్యమే మహాభాగ్యం

ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో ప్రకృతి విపత్తులు

పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం తెలుగులో

శతకాలను చదవమని ప్రేరేపిస్తూ తెలుగులో వ్యాసం

పాఠశాలను వివరిస్తూ తెలుగులో వ్యాసం

స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుగులో వ్యాసం

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

కోపం వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో

బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం

యువతపై ప్రసార సాధనాల ప్రభావం తెలుగులో వ్యాసం

తెలుగు సినిమాల ప్రభావం తెలుగు

కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి?

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

స్నేహం గురించి వ్యాసం ఏ బంధం అయినా స్నేహపూర్వక

కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

తెలంగాణకు హరితహారం గురించి తెలుగులో వ్యాసం

మనం మన పరిశుభ్రత మనకు రక్షణ మనతోబాటు సామాజిక సంరక్షణ

పక్షులు పక్షిగూడు గురించి తెలుగులో వ్యాసం

తెలుగు సామెతలు కొన్ని సామెతల గురించి తెలుగులో

అమ్మ ఒడి పధకం తెలుగులో వ్యాసం

మన దేశం గురించి వ్రాయండి తెలుగులో వ్యాసం

లోక దర్శినితో విషయ విజ్ఞానం తెలుగులో వ్యాసం.

మన మొబైల్లో సెర్చ్ హిస్టరీ ప్రభావం తెలుగు వ్యాసం

విజ్ఞాన విహార యాత్రలు తెలుగులో వ్యాసం

తెలుగులో వివిధ విషయాలపై వివిధ రకాల తెలుగు వ్యాసాలు

కంప్యూటర్ గురించి తెలుగులో వ్యాసం

జాతీయ సమైఖ్యత తెలుగులో వ్యాసం

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

లక్ష్య సాధనకు ఏకాగ్రత అవసరం తెలుగులో వ్యాసం

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

చలన చిత్రాలు గురించి తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

డిజిటల్ చెల్లింపులు స్మార్ట్ ఫోన్ వినియోగం తెలుగు వ్యాసం

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

బమ్మెర పోతన గురించి రాయండి

వృత్తిని ప్రేమించేవారు ఆరంగంలో ఉన్నతస్థితిని సాధించగలరు తెలుగులో వ్యాసం

పిల్లలకు మంచి అలవాట్లు గురించి వ్యాసం

నీ చుట్టూ ఉన్న పరిసరాలలో కనిపించే బాలకార్మిక వ్యవస్థపై

అధిక్షేప వ్యాసం అంటే ఏమిటి?

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషిస్తూ తెలుగులో వ్యాసం

నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువత

కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి.

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మాతృభావన జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది?

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే…

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

విద్య యొక్క ప్రాముఖ్యత వ్యాసం

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

తెలుగువ్యాసాలు TeluguVyasalu

మానవ వనరులు నిర్వచనం ఏమిటి? తెలుగు వ్యాసం

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

దీపావళి పండుగ ఎప్పుడు ఎందుకు చేసుకుంటారు

స్మార్ట్ ఫోనులో వైరస్ ఉంటే ఎలా తెలుగులో వ్యాసం

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

కర్తవ్య నిర్వహణ గురించి వివరించండి!

చదువు రాకపోతే ఏ కష్టాలు కలుగుతాయి

కరపత్రం ఎలా రాయాలి తెలుగులో

మన జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత

సజ్జనుల యొక్క లక్షణాలను వ్రాయండి

కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూలం

సామాజిక ఆస్తుల పరిరక్షణ విషయంలో బాధ్యతను గుర్తెరగడం

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి

ఐకమత్యం బలం అంటూ ఐక్యత ఆవశ్యకతను వివరించండి.

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

విశ్వసనీయత గురించి మీ మాటలలో వివరించండి

పావురం గురించి తెలుగులో వ్యాసం

స్త్రీల పట్ల గౌరవ భావన స్త్రీల పట్ల మర్యాదపూర్వకమైన

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలి

ఆశావాదం నిరాశావాదం మీ మాటలలో రాయండి.

శాంతి ఆవశ్యకత కరపత్రం రాయండి

సమర్ధులకు క్షమ అవసరం వ్యాసం వివరించండి

మాతృభాషలో విద్య మీరు సమర్ధిస్తారా?

మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలేమిటి?

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

పండుగ అంటే ఏమిటి వివరించండి?

దైనందిన జీవితంలో పరోక్షంగా నష్టం చేసే విషయాలు వార్తాపత్రికల ద్వారా

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

TeluguVyasalu Read Cheyadaniki

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

విద్యార్థులకు మంచి మాటలు తెలుగులో నీతి సూక్తులు

తల్లిదండ్రుల కష్ట సమయంలో ఉన్నప్పుడు పిల్లలు ఏమి చేయాలి

పెద్దల మాట చద్ది మూట మీ మాటలలో

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

మంచి వ్యక్తులతో ఎందుకు స్నేహం చేయాలి? మంచివారి స్నేహం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

పేదలకు దానం చేయటంవల్ల మనం

మంధర పాత్ర స్వభావం చూస్తే

స్మార్ట్ ఫోన్ సమస్యగా మారుతుందా? ఉపయోగపడుతుందా?

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు సొంతమాటల్లో రాయండి

మూగ జీవులను ఎందుకు ప్రేమించాలి

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

సివి రామన్ గురించి ఆర్టికల్ చరిత్రలో ఒక రోజు రామన్ రోజుగా లిఖితమయ్యింది.

ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? వ్యాసంతో వివరించండి

ఈ సైటు గురించి

శ్రీరామాయణం చదవడం వలన ప్రయోజనం?

శ్రీరామాయణం చదవడం వలన ప్రయోజనం? వ్యక్తికి శ్రీరామాయణం చదవడం వలన ప్రయోజనం ఏమిటి? వ్యక్తులందరూ శ్రీరామాయణం చదవడం వలన సమాజానికి ప్రయోజనం ఏమిటి? శ్రీరామాయణం రీడ్ చేయడం వలన కలుగు మేలు ఏమిటి?

ఎన్ని ప్రశ్నలు సంధించుకున్నా, ఆ ప్రశ్నకోణంలోనే, తగు సమాధానం మనసులో ధ్యోదకం అయ్యేలాగా శ్రీరామాయణం చేయగలదని పండితులు అంటారు. ఎన్ని సార్లు చదివినా కొత్తగా చదువుతున్న అనుభూతి కలగడంతో బాటు శ్రీరామాయణం చదవడం వలన శ్రద్ధాసక్తులు పెరుగుతాయని అంటారు.

ప్రధానంగా ధర్మము తెలిసి ఉండడం గొప్పకాదు. తెలిసిన ధర్మమును ఆచరించడం గొప్ప అని శ్రీరామాయణం చదవడం వలన తెలియబడుతుంది. ఎందుకంటే శ్రీరామాయణంలో శ్రీరాముడు తెలుసుకున్న ధర్మము అనుష్టించి తరించాడు. రాక్షసుడైన రావణుడు ధర్మశాస్త్రములు ఎక్కువగా తెలిసి ఉన్ననూ తను ఆచరించడంలో నిర్లక్ష్యపు ధోరణి కనబడుతుంది.

శ్రీరాముడు ధర్మమును అన్ని వేళలా పాటించాడు. రావణుడు తన వ్యక్తిగత అభిప్రాయాలకే పెద్దపీఠ వేశాడు. ఇంకా పరస్త్రీని వాంఛించాడు… శ్రీరామాయణంలో రావణుడు పాత్ర ద్వారా గ్రహించవలసినది ఏమిటి అంటే, పరస్త్రీలయందు కామమోహితుడు కాకుడదని తెలియబడుతుంది.

తెలిసిన ధర్మమును ఇతరులకు చెప్పడానికి ముందు తను ఆచరించాలనే స్వభావం శ్రీరాముడుది… ఇంకా శ్రీరాముడు ఏపనిచేసినా శాస్త్రప్రకారం నిర్వహించాడని పెద్దలు అంటారు. అదే రావణుడు అయితే తన అభీష్టము నెరవేర్చుకోవడానికి ఎవరినైనా బాధిస్తాడు. అందుకే రావణుడుది రాక్షస ప్రవృత్తిగా పరిగణించబడుతుంది.

ఇలా శ్రీరామాయాణంలో దర్మమునకు అదర్మమునకు గల వ్యత్యాసము కనబడుతుంది. అందువలన శ్రీరామాయణం రీడ్ చేయడం వలన అధర్మమునందు అనాసక్తి, ధర్మమునందు ఆసక్తి పెరుగుతుంది. అలా అందరు వ్యక్తులు శ్రీరామాయణం రీడ్ చేయడం వలన సమాజంలో అందరూ తమ తమ కర్తవ్య నిర్వహణలో ఉంటారు. ఎందుకంటే ధర్మము ఎప్పుడూ కర్తవ్యమునే బోదిస్తుంది.

అందువలన శ్రీరామాయణం అందరూ చదవడం వలన సమాజంలో శాంతియుత పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. పరధనం మీద, పరస్త్రీల మీద వ్యామోహం లేకుండా ఉండడమే మనోశాంతికి మంచి మార్గము అంటారు. కాబట్టి శ్రీరామాయణం చదవడం వలన దురలవాట్లు అలవరకుండా ఉంటాయి.

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో

తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాల

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

జాతి పిత గాంధీ గురించి తెలుగు వ్యాసం తెలుగులో

డొనాల్డ్ ట్రంప్ గురించి తెలుగులో తెలుగు వ్యాసం వ్రాయండి

తెలుగు భాష గొప్పతనం తెలిపే వ్యాసం

హృతిక్ రోషన్ పాపులర్ హీరో గురించి తెలుగులో వ్యాసం

రాహల్ ద్రవిడ్ క్రికెట్ ఆటగాడు మిష్టర్ డిపెండబుల్ గా ఖ్యాతిగాంచారు

చరిత్ర గురించి తెలుగు వ్యాసం గతం గురించి తెలిపే చరిత్ర

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

కరోనా వైరస్ నివారణ చర్యలు వ్యాసం కోవిడ్ 19 వైరస్ గురించి వివరించండి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

Telugulo Vyasalu

మంచి నాయకుడు ప్రజలు మెచ్చిన నాయకుడు ఆదర్శవంతమైన మార్గం

ఆయుర్వేద వైద్యం గురించి తెలుగులో వ్యాసం

నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అన్నింటిలో నాన్న

ఆరోగ్యం గురించి వ్యాసం తెలుగులో ఆరోగ్యమే మహాభాగ్యం

ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో ప్రకృతి విపత్తులు

పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం తెలుగులో

శతకాలను చదవమని ప్రేరేపిస్తూ తెలుగులో వ్యాసం

పాఠశాలను వివరిస్తూ తెలుగులో వ్యాసం

స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుగులో వ్యాసం

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

కోపం వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో

బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం

యువతపై ప్రసార సాధనాల ప్రభావం తెలుగులో వ్యాసం

తెలుగు సినిమాల ప్రభావం తెలుగు

కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి?

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

స్నేహం గురించి వ్యాసం ఏ బంధం అయినా స్నేహపూర్వక

కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

తెలంగాణకు హరితహారం గురించి తెలుగులో వ్యాసం

మనం మన పరిశుభ్రత మనకు రక్షణ మనతోబాటు సామాజిక సంరక్షణ

పక్షులు పక్షిగూడు గురించి తెలుగులో వ్యాసం

తెలుగు సామెతలు కొన్ని సామెతల గురించి తెలుగులో

అమ్మ ఒడి పధకం తెలుగులో వ్యాసం

మన దేశం గురించి వ్రాయండి తెలుగులో వ్యాసం

లోక దర్శినితో విషయ విజ్ఞానం తెలుగులో వ్యాసం.

మన మొబైల్లో సెర్చ్ హిస్టరీ ప్రభావం తెలుగు వ్యాసం

విజ్ఞాన విహార యాత్రలు తెలుగులో వ్యాసం

తెలుగులో వివిధ విషయాలపై వివిధ రకాల తెలుగు వ్యాసాలు

కంప్యూటర్ గురించి తెలుగులో వ్యాసం

జాతీయ సమైఖ్యత తెలుగులో వ్యాసం

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

లక్ష్య సాధనకు ఏకాగ్రత అవసరం తెలుగులో వ్యాసం

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

చలన చిత్రాలు గురించి తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

డిజిటల్ చెల్లింపులు స్మార్ట్ ఫోన్ వినియోగం తెలుగు వ్యాసం

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

బమ్మెర పోతన గురించి రాయండి

వృత్తిని ప్రేమించేవారు ఆరంగంలో ఉన్నతస్థితిని సాధించగలరు తెలుగులో వ్యాసం

పిల్లలకు మంచి అలవాట్లు గురించి వ్యాసం

నీ చుట్టూ ఉన్న పరిసరాలలో కనిపించే బాలకార్మిక వ్యవస్థపై

అధిక్షేప వ్యాసం అంటే ఏమిటి?

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషిస్తూ తెలుగులో వ్యాసం

నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువత

కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి.

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మాతృభావన జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది?

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే…

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

విద్య యొక్క ప్రాముఖ్యత వ్యాసం

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

తెలుగువ్యాసాలు TeluguVyasalu

మానవ వనరులు నిర్వచనం ఏమిటి? తెలుగు వ్యాసం

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

దీపావళి పండుగ ఎప్పుడు ఎందుకు చేసుకుంటారు

స్మార్ట్ ఫోనులో వైరస్ ఉంటే ఎలా తెలుగులో వ్యాసం

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

కర్తవ్య నిర్వహణ గురించి వివరించండి!

చదువు రాకపోతే ఏ కష్టాలు కలుగుతాయి

కరపత్రం ఎలా రాయాలి తెలుగులో

మన జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత

సజ్జనుల యొక్క లక్షణాలను వ్రాయండి

కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూలం

సామాజిక ఆస్తుల పరిరక్షణ విషయంలో బాధ్యతను గుర్తెరగడం

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి

ఐకమత్యం బలం అంటూ ఐక్యత ఆవశ్యకతను వివరించండి.

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

విశ్వసనీయత గురించి మీ మాటలలో వివరించండి

పావురం గురించి తెలుగులో వ్యాసం

స్త్రీల పట్ల గౌరవ భావన స్త్రీల పట్ల మర్యాదపూర్వకమైన

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలి

ఆశావాదం నిరాశావాదం మీ మాటలలో రాయండి.

శాంతి ఆవశ్యకత కరపత్రం రాయండి

సమర్ధులకు క్షమ అవసరం వ్యాసం వివరించండి

మాతృభాషలో విద్య మీరు సమర్ధిస్తారా?

మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలేమిటి?

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

పండుగ అంటే ఏమిటి వివరించండి?

దైనందిన జీవితంలో పరోక్షంగా నష్టం చేసే విషయాలు వార్తాపత్రికల ద్వారా

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

TeluguVyasalu Read Cheyadaniki

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

విద్యార్థులకు మంచి మాటలు తెలుగులో నీతి సూక్తులు

తల్లిదండ్రుల కష్ట సమయంలో ఉన్నప్పుడు పిల్లలు ఏమి చేయాలి

పెద్దల మాట చద్ది మూట మీ మాటలలో

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

మంచి వ్యక్తులతో ఎందుకు స్నేహం చేయాలి? మంచివారి స్నేహం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

పేదలకు దానం చేయటంవల్ల మనం

మంధర పాత్ర స్వభావం చూస్తే

స్మార్ట్ ఫోన్ సమస్యగా మారుతుందా? ఉపయోగపడుతుందా?

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు సొంతమాటల్లో రాయండి

మూగ జీవులను ఎందుకు ప్రేమించాలి

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

సివి రామన్ గురించి ఆర్టికల్ చరిత్రలో ఒక రోజు రామన్ రోజుగా లిఖితమయ్యింది.

ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? వ్యాసంతో వివరించండి

ఈ సైటు గురించి

ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది

ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది అంటూ ఓటు గురించి వింటూ ఉంటాము. అవును ఓటు చాలా విలువైనది. ఓటు అతి పవిత్రమైనది. ఓటు అమూల్యమైనది. కానీ అయిదు సంవత్సరాలకొక్కమారు వచ్చే ఓటు హక్కు అయిదు సంవత్సరాల కాలంపాటు అధికారాన్ని ఒకరికి అప్పగించడమే. మన ప్రజా స్వామ్యంలో మన భవిష్యత్తు ఏవిధంగా ప్రభావితం అవుతుంది?

ఓటు వేయడం అంటే అయిదు సంవత్సరాల కాలంపాటు ఒకరికి అధికారాన్ని అప్పగించడం. ఓటు అనేది మన సమాజం కోసం మనన్ని పరిపాలించడానికి మనం అందించే అధికారం.

రెండు లేక అంతకన్నా ఎక్కువ రాజకీయ పార్టీలు ఇంకా ఇద్దరూ లేక అంతకన్నా ఎక్కువ అభ్యర్దులు ఎన్నికలలో పోటీపడుతూ ఉంటారు. ప్రజాసేవ చేయడానికి ఉత్సుకత చూపుతారు. వారు ఎలాంటివారో మీడియా అనునిత్యం ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రజానాయకుల గురించి తెలియజేయడం మీడియా బాధ్యతగా చూస్తారు.

సామాజిక స్థితి రాజకీయ పార్టీల ప్రభావం

సామాజిక పరిస్థితులు సామాజిక సమస్యలు నాయకుల తీరు తెన్నులు, పార్టీల ప్రభావం, ప్రభుత్వాల విధానం, ప్రతిపక్షాల ప్రభావం ఇలా సమాజంలో ఎవరి పాత్ర ఎలా ఉందో, ఉంటుందో విశ్లేషణాత్మకంగా వివరించడం, సామాజిక సమస్యలపై ఆయా పార్టీల లేక నాయకుల స్పందనను ప్రజలకు తెలియజేసే కర్తవ్యమును మీడియా చేస్తూ ఉంటుంది.

తమ ప్రాంత ప్రజలు అభివృద్ది కోసం, తమ ప్రాంతములోని సమస్యల కోసం ప్రజల తరపున ప్రాతినిద్యం వహించడానికి సిద్దపడుతూ ప్రజా జీవితంలో వచ్చే నాయకులు, ప్రజల కొరకు పనిచేయడం మొదలు పెడతారు. అందుకు వారు స్వతంత్రంగా ప్రజా నిర్ణయం కోసం ప్రజల ముందుకు వస్తారు. లేదా ఏదైనా రాజకీయ పార్టీ తరపున ప్రజల ముందు నిలబడతారు.

రాజకీయ పార్టీ అధికారములోఉంటే సామాజిక అభివృద్ది కోసం నిర్ణయాలు తీసుకుంటూ కార్యచరణలో నిమగ్నమై ఉంటుంది. అదే రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం ప్రజలపై ఏవిధంగా ఉంటుందో తెలియజేయడానికి ప్రయత్నిస్తుంది.

ఇలా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు మరియు మీడియా సామాజిక భవిష్యత్తును నిర్ణయిస్తూ ఉంటారు. ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి పరోక్షంగానో ప్రత్యక్షంగానో ప్రజల అమోదం ఉన్నట్టే ఉంటుంది.

ప్రజా వ్యతిరేకత ఓటింగ్ సమయంలో ప్రస్ఫుటం అవుతుంది.

ఎందుకంటే నిర్ణయం తీసుకుంటున్న ప్రభుత్వం ఒక రాజకీయ పార్టీ. ఆ రాజకీయ పార్టీకి అధికారం రావడానికి కారణం ప్రజాతీర్పు. ప్రజాతీర్పు ఎలా అంటే, ఎక్కువ మంది ఓటు వేసి గెలిపించుకున్న నాయకుల ద్వారా ఎన్నుకోబడిన ముఖ్య నాయకుడు నిర్ణయాలు ప్రజలకు అమోదయోగ్యంగా భావింపబడే అవకాశం ఉంటుంది. అయితే అటువంటి నిర్ణయాలకు ప్రజల నుండి వ్యతిరేకత వస్తే అది రాజకీయ నిర్ణయంగా ఉండిపోతుంది కానీ ప్రజా నిర్ణయంగా మారదు.

అలా ఏదైనా నిర్ణయమును ప్రజల నిరసన ద్వారా ప్రభుత్వమునకు తెలియజేస్తారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలు ఎక్కువగా తీసుకున్న రాజకీయ పార్టీ ఎన్నికలలో ప్రజల ఓటును రాబట్టుకోలేదు. ప్రజల మన్నన పొందలేదు.

మన ప్రజా స్వామ్యంలో ప్రజలు నిరసన లేదా ఓటు హక్కును వినియోగించుకుని సామాజిక భవిష్యత్తుకు కారణం కాగలగుతారు. అంటే ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం అంటే మన భవిష్యత్తుకు మనమే నిర్ణయాక శక్తిని ఒకరికి అప్పగించడమే అంటారు.

ఓటు మన సామాజిక భవిష్యత్తును శాసిస్తుంది.

టు విలువ అంటే మన సామాజిక భవిష్యత్తు అంటారు. మన రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు ఉండాలని భావిస్తూ డబ్బు సంపాదిస్తాము. సమాజంలో పలుకుబడి పెంచుకుంటాము. బంధాలను కలుపుకుంటూ వెళ్లాము. మనతోబాటు అందరూ బాగుండాలని ఆశిస్తూ, గుడులకు వెళ్తాము. పూజలు చేస్తాము. ప్రకృతిని పరిరక్షించుకుంటూ ఉంటాము. అలాగే ప్రకృతిని సమాజాన్ని శాసించే అధికారాన్ని మంచి నాయకులు చేతిలో పెట్టి మంచి భవిష్యత్తు కోసం తపిస్తాము.

ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది
ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది

అలా శాసనాధికారాన్ని కట్టబెట్టే ప్రక్రియలో ఓటు అమూల్యమైనది. ఓటు కీలకమైనది. ఓటు అద్భుతమైన ప్రజాయుధం.

ఓటుతో ఒక రాజకీయ పార్టీ భవిష్యత్తును మార్చేయవచ్చును. అలాగే మన సామాజిక భవిష్యత్తుపై శాసనాధికారాన్ని ఒక పార్టీకి కట్టబెట్టవచ్చును. కాబట్టి ఓటు పరమ పవిత్రమైనది… చాలా విలువైనది.

మంచి నాయకుడు మంచి దార్శినికత ఉంటుంది. మంచి దార్శనికుడు మార్గద్శకంగా నిలుస్తాడు. మంచిని పెంచే ప్రయత్నంలో సామాజికపరమైన నిర్ణయాలు చేస్తూ, సామాజిక భవిష్యత్తు కోసం పాటు పడుతూ ఉంటాడు. అలాంటి నాయకుడుని ప్రజలు ఎన్నుకునే ప్రక్రియలో ఓటు చాలా విలువైనది మరియు పవిత్రమైనది కూడా.



బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు

బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు నిత్యం వెన్నంటి ఉంటారు. ప్రతివారికి బాల్యం భగవంతుడు అందించిన వరం. అనుకరించడంలో డిగ్రీ పుచ్చుకున్నట్టుగా అనుసరించడంలో ముందుండే బాలల చుట్టూ రక్షణ వలయంలాగా సమాజం ఉంటుంది.

ఇంట్లో అమ్మా, నాన్న అన్నయ్య, అక్క, ఇంటి చుట్టూ ఇరుగుపొరుగు, ఇంటి బయట బంధువులు, ఊరికెళితే అత్తయ్య, మామయ్య, అమ్మమ్మ, తాతయ్య చదువుకుంటున్న వేళల్లో బోధకులు ఇలా నిత్యం బాలల వెన్నంటి బాలల శిక్షణకు, బాలల ఉత్తమ క్రమశిక్షణ కోసం పాటుపడే వ్యవస్థ మన సమాజంలో బాలలకు వరం వంటిది.

స్కూలుకు వెళ్ళిన బాలలు ఇంటికి తిరిగిరాకపోతే ఇంటి నుండి పెద్దల ఆరా… స్కూల్ నుండి ఇంటికి బయలుదేరిన పిల్లలు ఇంటికి క్షేమంగా చేరడానికి ప్రయత్నించే స్కూల్ సిబ్బంది…. ఇలా బాలల చుట్టూ బాలల కోసం పాటుపడేవారు తమ వంతు సేవ చేస్తూనే ఉంటారు.

సమాజంలో ఎక్కడన్నా రాజీపడి తప్పును క్షమిస్తారేమో కానీ బాలల విషయంలో తప్పుకు తావివ్వరు. అలా రక్షణాత్మక దోరణి బాలలపై చూపుతారు. అటువంటి బాల్యం అందరికీ వరమే. బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు అనేకమంది వారి చుట్టూ ఉంటారు.

బాలల దినోత్సవం సందర్భంగా బాలలకు శుభాకాంక్షలు.

ప్రతి యేడాది నవంబర్14 బాలల దినోత్సవం. ఆ సందర్భంగా బాలలకు శుభాకాంక్షలు. బాలలు మీది నేర్చుకునే వయస్సు ఆ వయస్సులో మీరు ఏమి నేర్చుకుంటున్నారో అది మీ జీవితము మొత్తము మీకు తోడుగా ఉంటుంది. కాబట్టి మంచి విషయ పరిజ్ఙానం పెంపొందించుకోవడానికి నిత్యం పాటుపడాలి. ఎందుకంటే నిత్యం మీ వెన్నంటి ఉండేవారి తపన అదే కాబట్టి.

బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు
బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు

ఇక బాల్యంలో బాలలు ఏమి అలవాటు చేసుకుంటూ ఉంటే, ఆ అలవాట్లే జీవితము అంతా ప్రభావం చూపుతూ ఉంటాయి. కారణం అనుసరించే గుణం కలిగిన మనసుకు అనుసరించి, అనుసరించి అలవాటుగా మార్చేసుకుంటుంది. కాబట్టి మీరు మీ బాల్యంలో మంచి అలవాట్లను అలవరచుకుంటే, అవి మీకు జీవితము మొత్తము మంచి కీర్తి ప్రతిష్టలను సాధించడానికి దోహదపడతాయి. ఎందుకంటే నిత్యం మీ వెన్నంటి ఉండేవారి చిరకాల కోరిక అదే కాబట్టి.

ఎదిగే వయస్సులో అల్లరి ఉంటుంది. అదే అలవాటుగా అయిపోతే నలుగురిలో మీరు అల్లరిపాలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అల్లరి సరదా దగ్గర ఆగిపోవాలి. మంచి అలవాట్లతో మనసుపై నియంత్రణ కలిగి ఉండడం అలవాటు చేసుకోవాలి.

బాలల దినోత్యవం సందర్భంగా బాలలు తమకు తాము గమనించవలసిన విషయాలు

పైన చెప్పుకున్నాము… బాలలుగా ఉన్నప్పుడు బాలల చుట్టూ ఒక రక్షణ వలయంగా ఇంటి దగ్గర నుండి స్కూల్ వరకు రక్షణాత్మక దోరణి ఉంటుందని.

అలా ఏర్పడిన రక్షణ వలయంలో ఉన్నవారంతా మీ క్షేమము కొరకే ఆలోచిస్తూ ఉంటారు. అందులో భాగంగా కొన్ని కొన్ని సార్లు కొంతమంది విద్యార్ధులను టీచర్లు మందలించడం కానీ ఇంట్లో పెద్దలు మందలించడం కానీ జరుగుతుంది. అలా మందలించబడిని విద్యార్ధులు తమ తప్పులు తాము తెలుసుకుని వాటిని సరిదిద్దుకునే మార్గం ఇంట్లో పెద్దవారిని కానీ స్కూల్లో టీచర్లను కానీ అడిగితే అక్కడే మీ మనసుపై మీకు విజయం సాధించే అవకాశాన్ని అందుకుంటున్నట్టే లెక్క.

ఇలా విద్యార్ధులు కొన్ని కొన్ని తప్పులు అల్లరితో వచ్చేవిగా ఉన్నట్టు ఉన్నా…. ఎక్కడైనా స్వభావం దోషంగా కనబడితే అటువంటి బాలల విషయంలో పెద్దలు కానీ టీచర్లు కానీ గమనించగానే బాలలను హెచ్చరించడం, మందలించడం సహజం…. కాబట్టి బాలలూ మిమ్మల్ని టీచర్లు మందలిస్తే, ముందు అలా మందలించడానికి కారణం కనుక్కోవాలి. అలా కనబడిన కారణంలో మీ తప్పును మీరు తెలుసుకోగలగాలి. తప్పును సరిదిద్దుకోవడానికి మార్గం ఆలోచించాలి. అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తపడాలి.

బాలలుగా ఉన్నప్పుడు పెద్దల మందలింపు చర్యలను తప్పు బట్టడం కన్నా ముందు ఆమాటలను పాజిటివ్ దృక్పదంతో ఆలోచించడం అలవాటు చేసుకోవాలి.

బాలలుగా ఉన్నప్పుడే ప్రధాన విషయాలలో వినడం ప్రధానం.

మొక్కగా ఉన్నప్పుడు ఒంగని మొక్క పెరిగి మానై అంటే పెద్ద చెట్టుగా పెరిగాకా ఒంగుతుందా? ఈ సామెతే బాలలకు బాగా వర్తిస్తుందంటారు.

బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు
బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు

బాల్యంలో వినడం మానేసి ఇష్టానుసారంగా వ్యవహరించే పిల్లలలు పెరిగి పెద్దయ్యాక కూడా అదే ప్రవర్తన కలిగి ఉంటారు. అటువంటి ప్రవర్తన వలననే సమాజంలో ఎప్పుడో ఒకసారి నలుగురిలో నవ్వులపాలు అవుతూ ఉండడం జరగవచ్చును. అదే బాల్యంలో క్రమశిక్షణకు అలవాటు పడితే మాత్రం ఆ క్రమశిక్షణ జీవితాంతము ఉంటుంది.

ప్రధానోపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ విద్యార్ధులను దండించారు అంటే దానికి కారణం మాత్రం క్రమశిక్షణను ఉల్లంఘించారనే భావన బలపడడమే అవుతుంది.

కాబట్టి బాలలుగా ఉన్నప్పుడు క్రమశిక్షణను ఉల్లంఘించరాదు. పొరపాటున క్రమశిక్షణ ఉల్లంఘించినా మరలా అది రిపీట్ కాకుడదు.

సమాజంలో ప్రధాన దరిద్రం ఏమిటంటే, కొన్ని వీడియోల ద్వారా ప్రేక్షకులను ఆకర్షించడం కోసం కామెడీ ప్రయత్నంలో బాగంగా క్రమశిక్షణను హేళన చేయడమే ప్రధాన ధ్యేయంగా ఉండడం.

కాబట్టి క్రమశిక్షణ ఉల్లంఘించడం అంటే గొప్పకాదు. అది మీకు మీరే నష్టం చేసుకుంటున్నట్టే.

బాలలుగా ఉన్నప్పుడే ప్రధాన విషయాలలో వినడం ప్రధానం. ప్రధాన విషయాలలో అంటే క్రమశిక్షణ, పాఠ్యాంశాలు చదివే తీరు, అవగాహన ఏర్పరచుకోవడం. పెద్దల మాటను గౌరవించడం. విన్నదానిలో విషయ సంగ్రహణం. ఎటువంటి విషయాలను వెంటనే వదిలిపెట్టాలి. ఎటువంటి విషయాలలో పట్టింపులు ఉండాలి. ఎటువంటి విషయాలలో పట్టుదల చూపాలి… ఇవ్వన్ని ఎప్పటికప్పుడు పెద్దల ద్వారా బాలలకు చెప్పబడుతూనే ఉంటాయి. విని మంచిని స్వీకరిస్తూ, పాజిటివ్ కాన్సెప్టును మైండులో బాగా వృద్ది చేసుకోవాలి….

బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు ఎల్లప్పుడూ బాలల చుట్టూ ఉంటారు… బాలలుగా ఉన్నవారు పెద్దల కష్టం గుర్తించి, వార కష్టాన్ని వృధా కానీవ్వకుండా… నేర్చుకోవాలసిన విషయాలలో దృష్టి కేంద్రికరించడం ప్రధాన కర్తవ్యం.



చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి. వృక్షాలను వృక్ష సంపదగా ఎందుకు పరిగణిస్తారు? వృక్షములు వలన మానవాళికి జరుగుతున్న మేలు ఏమిటి? ఇలా పలు ప్రశ్నలు వేసుకునేముందు చెట్లనేవి లేకపోతే జరిగే తీవ్రనష్టాలు తెలుసుకుంటే చెట్ల ఆవశ్యకత ఎంత ఉంటుందో అర్ధం అవుతుంది. అలా నష్టమేమిటో చూస్తే, మనిషి భూమిపై బ్రతకలేడు అని చెప్పవచ్చును.

ఎందుకు భూమిపై చెట్లు అనేవి లేకపోతే మనిషి జీవించలేడు?

కారణం మనిషి ఆక్సిజన్ లేకుండా బ్రతకలేడు. ఇంకా నీరు లేకుండా జీవన సాగించలేడు. మనిషి ఆక్సిజన్ పీల్చుకుని బొగ్గుపులుసు వాయువును బయటకు వదులుతాడు. అలా మనిషి వదిలిన బొగ్గుపులుసు వాయువును చెట్టు పీల్చుకుని, అవి మరలా మనిషికి ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ విడుదల చేస్తూ ఉంటాయి. అందువలన భూమిపై చెట్లు లేకపోతే ఇక మనిషి భూమిపై బ్రతకలేడు.

ఇంకొక కారణం వృక్షాల వలన ప్రకృతిలో పర్యావరణ సమతుల్యతకు ఎంతగానో సహాయపడతాయని అంటారు. పర్యావరణ సమతుల్యత వలన సరైన సమయంలో వర్షాలు కురుస్తాయి. వర్షాల వలన నదులలో నీరు చక్కగా ఉంటుంది. ఎప్పుడూ ప్రవహించే నదులలో నీరు ఉండడం వలన వ్యవసాయానికి కాలువల ద్వారా నీరు అందుతుంది. తత్పలితంగా మనిషి తినడానికి అవసరమైన ఆహారం వృద్ది చెందుతుంది.

ఇంకా వర్షాల వలన కురిసే వర్షపు నీరు భూమిలోకి ఇంకడం వలన భూమిలో జలనవరులు తగ్గిపోకుండా ఉంటాయి. అందువలన భూమి నుండి పైకి బోరుల ద్వారా నీరు తెచ్చుకుంటున్న మనిషికి నీరు లోటు లేకుండా ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే మనిషికి గాలి సెకను సెకనుకు అసరం అయితే నీరు గంట గంటకు అవసరం అవుతుంది.

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి
చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

గాలి నీరు భూమిపై ఉండే చెట్ల ఆధారంగా ప్రకృతిలో సహజంగా ఉండగలవు. ప్రకృతిని సహజ సిద్దంగా ఉంచడంలో చెట్లు లేదా వృక్షాల పాత్ర అమోఘమైనది… అదో అద్భుతమైన ప్రక్రియ… ప్రకృతి ప్రకోపాలు భూమిపై పెరుగుతున్నాయంటే, భూమిపై చెట్లను ఎక్కువగా తొలగిస్తూ, అడవులను నశింపజేయడమే ప్రధాన కారణమని అభిప్రాయపడుతూ ఉంటారు.

అతి పెద్ద వృక్షాలు లేక అతి పెద్ద చెట్లు నీడనిస్తాయి.

రహదారికి ఇరువైపులా ఉండే చెట్లు గాలిలో ఆక్సిజన్ శాతం పెంచేవిధంగా చేయగలవని అంటారు. అతి పెద్ద వృక్షాలు లేక అతి పెద్ద చెట్లు రహదారికి ఇరువైపులా ఉండడం వలన ప్రయాణికులకు ఎండ నుండి రక్షణ ఉంటుంది. కాసేపు చెట్ల నీడ నుండి మనిషికి రక్షణ ఏర్పరచగలవు. ఇంకా జోరున వర్షం పడుతున్నా, కాసేపు పెద్ద చెట్ల క్రింద తడవకుండా జాగ్రత్తపడవచ్చును. అదే రోడ్డు ప్రక్కన ఒక బిల్డింగ్ ఉంటే, ఆ బిల్డింగ్ మెయింటెనెన్స్ కోసం మరొక మనిషి అవసరం ఉంటుంది. అదే రోడ్డు ప్రక్కన అతి పెద్ద వృక్షాలు లేక అతి పెద్ద చెట్లు మెయింటెనెన్స్ కోసం మనిషి అవసరం లేదు… ఇంకా అవే ప్రకృతిలో సమతుల్యతను మెయింటనెన్స్ చేయగలవు.

వృక్షాలను వృక్ష సంపదగా ఎందుకు పరిగణిస్తారు?

పైన చెప్పుకున్నట్టుగా రోడ్ ప్రక్కన పెద్ద పెద్ద వృక్షాలు ఉంటే, నిజంగా అవి మనకు అతి పెద్ద ఆస్తులే అవుతాయి. కారణం అవి ఇప్పటికే పెద్ద పెద్ద చెట్లు కావడం వలన ప్రత్యేకంగా నీరు ప్రతిరోజూ అందించనవసరం లేదు. సహజ సిద్దంగా కురిసే వాన నీరు వాటికి చాలు. ఇంకా అవి ప్రకృతిలో సమతుల్యతను పాటించడంలో ఒక తల్లి వంటి పాత్రను పోషిస్తాయి. ఆస్తులా ? అమ్మా ? అంటే అమ్మే అనేవారు ఎందరో ఉంటారు. మరి చెట్లు కూడా మనకు అంత మేలు ప్రకృతి రూపంలో చేస్తున్నప్పుడు వృక్షాలను పూజించడంలోనూ తప్పులేదనే భావనే బలపడుతుంది.

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి
చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

ఇంకా కొన్ని రకాల వృక్షాల వలన మనకు గృహోపకరణాలు తయారు చేస్తారు.

కొన్ని రకాల చెట్లతో పేపర్ తయారు అవుతుంది.

మరి కొన్ని రకాల చెట్ల ఆకులు వైద్యంలో ఉపయోగిస్తారు.

వైద్య రంగంలో మూలికలు కూడా కొన్ని రకాల చెట్ల ఏరుల నుండి సేకరిస్తారు.

ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడే చెట్లు మానవాళికి ఎంతగానో మేలు చేసే ప్రకృతి పరమైన ఆస్తులు అందుకే వాటిని వృక్షాలను వృక్ష సంపదగా పరిగణిస్తారు. అలాంటి వృక్ష సంపదను రక్షించుకుని తర్వాతి తరానికి మేలు సమాజాన్ని అందించడంలో మనవంతు పాత్రను మనం పోషించాలి.

మనిషి జీవనంలో సెల్ ఫోన్ బాగం అయింది కానీ వృక్ష సంపద వృద్ది భాగస్వామ్యం కావాలి.

ఇప్పుడు నిత్య జీవితంలో చేతిలో స్మార్ట్ ఫోన్ దానిని చూస్తూ గంటల తరబడి గడిపేయడం. దాని వలన మనిషికి మనిషికి మద్య గ్యాప్ పెరుగుతుంది. దాని వలన అదొక వ్యసనంగా మారుతుంది. దాని వలన డ్రైవింగ్ లో ప్రమాదం. దాని వలన సెల్పీ తీసుకుంటూ మరణించినవారు ఉన్నారు. ఇంకా దాని వలన మనిషి మెదడుకు ఇబ్బందే… ఇన్ని రకాల ఇబ్బందులు మనిషికి కలిగిస్తున్న స్మార్ట్ ఫోన్ ఆదరించే మహానుభావులు వృక్షాలను ఆదరిస్తే, రానున్న కాలంలో మరింత ఆక్సిజన్ కలిగిన ప్రకృతిని వృద్ది చేసినవారమవుతాము.

ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు. అటువంటి మహాభాగ్యము సహజ సిద్దమైన ప్రకృతి వలననే కలిగితే అటువంటి సహజ సిద్ద ప్రకృతిని అందించడంలో చెట్లు లేక వృక్షాల పాత్ర అమోఘమైనది. కాబట్టి చెట్ల పెంపకం వృక్ష సంపద పరిరక్షణ అందరి బాద్యతగా అందరూ గుర్తించాలి. ఇది ఒక ప్రభుత్వానిదో లేక ఒక వ్యవస్థకో బాధ్యత కాదు. అందరికీ చెట్ల పెంపకం గురించి అవగాహన ఉండాలి. చెట్లను పెంచాలి. జీవితంలో ఒక మొక్కను మానుగా మార్చాలనే సంకల్పం మనిషికి ఏర్పడితేనే అతను సామాజిక పరమైన కనీస బాద్యతను నెరవేర్చినట్టు అవుతుంది.

ఒక చెట్టు భూమిపై నుండి తొలగించే ముందు ఆ చెట్టు తాలుకా పది మొక్కల పెంపకం మొదలు పెట్టి, ఆపై ఆ చెట్టుని తొలగించాలనే ఆలోచన ప్రతివారిలోనూ మెదలాలి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు



పుస్తక పఠనం వలన ఉపయోగాలు

పుస్తక పఠనం వలన ఉపయోగాలు చాలానే ఉంటాయని అంటారు. పుస్తకాలు చదవడం వలన జ్ఙానం పెరుగుతుంది. పుస్తకాలు చదవడం వలన విషయాలలో సారం అర్ధమవుతుంది. ఎందుకంటే పుస్తకాలలో వివిధ విషయాల సారం వివరించబడి ఉంటుంది. పుస్తకాలలో వివిధ విధానాల గురించి లేక పద్దతుల గురించి వివరించబడి ఉంటుంది.

పుస్తకాలు చదవడం వలన ఒక విధానం గురించి అర్ధం అవుతుంది. అది వస్తు తయారీ విధానం కావచ్చును. సంస్కృతి సంప్రదాయం కావచ్చును. ఏదైనా ఒక పద్దతి గురించి అక్షర రూపంలో వివరించబడి ఉంటే అది పుస్తకంలోనే నిక్షిప్తం అయి ఉంటుంది కాబట్టి మరలా అటువంటి పద్దతి భవిష్యత్తులో తెలుసుకోవాలంటే పుస్తక పఠనం వలన సాధ్యపడుతుందని అంటారు.

వ్యక్తి పుట్టిన నాటి నుండి తల్లి కొన్ని విషయాలు తెలియజేస్తూ వస్తుంది. తండ్రి కొన్ని విషయాలు తెలియజేస్తూ వస్తాడు. గురువు ఎన్నో విషయాలు తెలియజేయడానికి చూస్తాడు. స్నేహితుడు కొన్ని విషయాలు తెలియబడడానికి కారణం కాగలడు. జీవితపు భాగస్వామి మరికొన్ని విషయాలు తెలియబడడానికి కారణం కాగలడు. ఇలా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఒక వ్యక్తికి విషయ పరిజ్ఙానం అందించే క్రమంలో సాయపడుతూ ఉంటారు. అయినను జిజ్ఙాసులకు విషయ పరిజ్ఙానం అవసరం అయితే పుస్తక పఠనమే సాయపడగలదని అంటారు.

ఎన్ని పుస్తకాలు చదవడం వలన అర్ధం కానీ విషయసారం గురువు మాటలలో అర్ధం అవుతుంది. అయితే తెలుసుకోవాలనే ప్రేరణ గురువు వద్ద పొందవచ్చును. లేక పుస్తకం చదువుతున్నప్పుడు పొందవచ్చును. లేక స్నేహితుడి ద్వారా కలగవచ్చును లేక కుటుంబ సభ్యుల వలన కలగవచ్చును.

ఆసక్తి బట్టి పుస్తక పఠనం, గ్రహించే శక్తికొలది నైపుణ్యత

మనకుండే ఆసక్తి మనకు పుస్తక పఠనం వైపు మనసు వెళుతుంది. పుస్తక పఠనంలో గ్రహించేశక్తిని బట్టి విషయాలలో నైపుణ్యత పెరుగుతుంది.

వ్యక్తికి ఉండే ఆసక్తిని బట్టి పుస్తకాలు చదవాలనే ఆకాంక్ష ఉంటుంది. కొందరికీ శాస్త్ర పరిశోధనా పుస్తకాలు చదవాలనిపిస్తే, పరిశోధనాత్మక ఊహాశక్తి పుస్తక పఠనం వలన ఏర్పడే అవకాశం ఉంటుంది.

కొందరికి సాహిత్యం అంటే ఆసక్తి ఉంటే, తెలుగు సాహిత్యపు పుస్తక పఠనం చేయడం వలన సాహిత్యంలో నైపుణ్యతను పెంపొందించుకోవచ్చును. ఇలా ఎవరి ఆసక్తిని బట్టి అటువంటి పుస్తకాలు చదివితే, ఆ ఆసక్తిని అనుసరించే జీవితములో ఏదైనా సాధించాలనే లక్ష్యం ఏర్పడవచ్చును.

టివికి కళ్ళగప్పగిస్తే ఎవరో రచించిన రచనకు దృశ్యరూపం మన కళ్ళముందు కనబడుతుంది. అదే పుస్తకాలు చదవడం వలన పుస్తకంలోని అంశము మన మనసులో ఒక ఊహాత్మక ఆలోచనను సృష్టించగలదు. సాధన చేస్తే మనమే దృశ్యరూపం ఇచ్చే శక్తిని పొందవచ్చునని అంటారు.

అంటే పుస్తకాలు చదవడం వలన ఊహాశక్తిని పెంపొందించుకోవడంలో అవి సాయపడతాయని అర్ధం అవుతుంది.

లోకంలో గడిచిన కాలంలో జరిగిన చారిత్రకత అంతా అక్షరరూపంలోకి మార్చితే అది పుస్తక రూపంలో నిక్షిప్తం అయి ఉంటుంది. అలాగే గతంలో గతించిన గొప్పవారి జీవితాలు కూడా అక్షరరూపంలోకి మారితే, అవి కూడా పుస్తకాలుగా మనకు లభిస్తాయి. అంటే పుస్తకాలు చదవడం వలన గతకాలపు సామాజిక పరిస్థితుల గురించి అవగాహన తెచ్చుకోవచ్చును.

పుస్తక పఠనం చేయడం వలన ఉపయోగాలు

చరిత్ర గురించి తెలుసుకోవచ్చును.

గొప్ప గొప్పవారి జీవిత చరిత్రలు తెలుసుకోవచ్చును.

జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు గతంలో ఎవరు ఎలా ఆ కష్టాలను గట్టెక్కారో? ఒక అవగాహన పుస్తక పఠనం వలన ఏర్పడుతుందని అంటారు.

వస్తు తయారీ విధానం తెలుసుకోవచ్చును

ప్రకృతి వైద్యం గురించి, నేటి ఆదునిక వైద్యం గురించి తెలుసుకోవచ్చును.

ఆచార వ్యవహారాల గురించి సవివరంగా పుస్తక పఠనం ద్వారా తెలియబడుతుందని అంటారు.

విజ్ఙానం పెంపొందించుకోవడం పుస్తకం కన్నా మంచి సహవాసం ఉండదని అంటారు.



కాలము కలము ఒకే అక్షర రూపంగా కనిపించే వీటిని ఉపయోగించుకుంటే

కాలము కలము ఒకే అక్షర రూపంగా కనిపించే వీటిని ఉపయోగించుకుంటే జీవితమే అద్భుతము అంటారు. ఒక దీర్ఘము తేడా రెండు పదాలలోనూ అక్షరాలు ఒక్కటే, వాటిని ఉపయోగించకుంటే ఉన్నత స్థితికి చేరవచ్చును అంటారు. కలంతో చైతన్యవంతమైన విషయమును పంచుకోగలం… కాలం ఉపయోగించుకుంటే, అంతకన్నా బంగారం ఉండదు.

కలం ఉపయోగిస్తూ కాలంలో కరిగిపోనీ కీర్తిని గడించవచ్చును… అందుకు తగిన సాధన అవసరం అంటారు.

కలము అంటే పెన్ను. కత్తి కంటే కలము గొప్పది అనే నానుడి ప్రసిద్ది. అంటే మారణాయుధం కన్న కలము గొప్పది. కత్తి ఇతరులలో భయాన్ని సృష్టించగలదు. ఆందోళన రేకిత్తంచగలదు. కానీ కలము ఇతరులలో ఆలోచన కలిగించగలదు. సమాజంలో మార్పుకు నాంది కాగలదు. విషయమును వివరించడంలో కలము కన్నా గొప్ప ఆయుధము ఏముంటుంది. మనిషి మాటకుండే శక్తి అక్షరరూపంలో మార్చాలంటే ఉపయోగపడేది కలమే…

నేర్చుకున్న పాఠ్యాంశముల సారమును ప్రశ్నాపత్రములలో వ్రాయడానికి కలమే ఉపయోగపడుతుంది. కలము లేకుండా కాగితముపై ఏమి చేయలేము. కాబట్టి కలమును సద్వినియోగం చేసుకోవడంలోనే విద్యార్ధి దశలో రెండింటిని సద్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది. కలం బాగా ఉపయోగిస్తున్నాము అంటే నేర్చుకున్న అంశములో సాధన బాగా చేసినట్టే అయితే, ఆ సాధన చేయడంలోనే కాలం కూడా సద్వినియోగం అవుతుంది. అంటే కలమునకు కాలమునకు ఒక దీర్ఘమే తేడా ఫలితం మాత్రం రెండు కలిస్తేనే సరైన సమయంలో కలమును కరెక్టుగా ఉపయోగిస్తే, భవిష్యత్తు కాలంలో మరింత ప్రయోజనం పొందగలం.

యువతలో కాలహరణం చేసే అవకాశం

యువతగా మారుతున్న వారిలో ముందుగా కాలక్షేపం కోసమని ప్రారంభించే సంభాషణల మద్య కాలహరణం చేసే విషయాలు వచ్చి చేరుతూ ఉంటాయి. వాటి వలన కాలం హరించుకుపోతుంది. నేర్చుకునే వయసులో నేర్చుకోవాలసిన విషయాలు మరుగునపడతాయి. యువత విషయంలో ఎక్కువగా జరిగే కాలహరణము నివారించుకోగలిగితే, ఆ యువత తమ జీవితాన్ని అద్భుతంగా మరల్చుకోగలరని అంటారు.

ఎప్పుడూ చదువేనా కాసేపు అటవిడుపు ఉండాలి అంటూ విశ్రాంతిగా ప్రారంభం అయ్యే ఆటలు కానీ కాలక్షేప కబుర్లు కానీ నిర్ణీత సమయంలో ముగించకపోవడం వలన జరిగే కాలహరణం వలన తగిన మూల్యం చెల్లించవలసినది అలా కాలహరణం చేసినవారే.

ఒకేలాగా కాలమే ఉండదు అలాంటప్పుడు మనిషి మనసు ఎలా ఉంటుంది? అయితే అటువంటి సమాజంలోనే అటువంటి కాలంలోనే గొప్పతనం పొందిన నాయకులు కానీ, స్పూర్తినిచ్చే మహానుభావులు కానీ పుస్తకాలలోకి ఎక్కిన జీవిత చరిత్రలు కానీ పరిశీలిస్తే, వారు తమ జీవితంలో కాలాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకున్నారనే పాఠం తెలియబడుతుంది.

మనిషి జీవితపు కాలము పరిమిత కాలము అది ఎంతకాలము అనేది ఎవరికీ తెలియనిది. కానీ ఏమి సాధించాలనే లక్ష్యము మాత్రము ఎవరికివారే నిర్ధేశించుకోవలసి ఉంటుందని పెద్దలంటారు. అలా నిర్ధేశించుకున్న మంచి లక్ష్యాన్ని చేరుకోవడానికి తగిన కృషి చేయడానికి కాలమును సరిగ్గా ఉపయోగించుకోవడంలోనే జీవితపు లక్ష్యం నెరవేరగలదు.

ఇలా కాలము కలము ఒకే అక్షర రూపంగా కనిపించే వీటిని ఉపయోగించుకుంటే మాత్రం జీవితంలో ఉత్తమ లక్ష్యాలను సాధించవచ్చని అభిప్రాయపడుతూ ఉంటారు.



వ్యాసం వ్రాయుటకు ఏదైనా అంశము

వ్యాసం వ్రాయుటకు ఏదైనా అంశము ఎంచుకోవడానికి చాలా రకాల అంశములలో వివిధ విషయములు ఉంటాయి. అయితే తెలిసి ఉన్న రంగంలో మనకు బాగా తెలిసిన విషయంలో అయితే వ్యాసం బాగా వ్రాయగలుగుతాం. కాబట్టి వ్యాసం వ్రాయుటకు ఏదైనా అంశం ఎంచుకోవడంలో బాగా తెలిసిన అంశమునే ఎంచుకోవాలి.

విద్యార్ధులకు అయితే ప్రశ్నాపత్రములో ముందుగానే అంశము చెప్పి, దానిపై మీ సొంత వ్యాక్యాలలో వ్యాసం వ్రాయమని ప్రశ్నరూపంలో అడుగుతారు.

ప్రశ్నాపత్రములో పాఠ్యాంశము నుండి కానీ లేదా సామాజిక అంశము నుండి కానీ ఏదైనా ఒక విషయముపై వ్యాసము వ్రాయమని ప్రశ్న రూపంలో అడగడం జరుగుతుంది. కొన్ని సార్లు ఏదైనా ఒక అంశము మీ సొంత వ్యాక్యాలలో వ్యాసం వ్రాయమని కూడా అడిగే అవకాశం ఉంటుంది.

అలా మీకు మీరుగా ఒక అంశము మీ సొంత మాటలలో వ్యాసము వ్రాయండి అంటే ఖచ్చితంగా మనకు బాగా తెలిసిన విషయములలోని అంశమునే స్వీకరించాలి. ఏది వ్రాస్తే గొప్పగా భావిస్తారో? అదే వ్రాద్దామని ఆలోచిస్తే, వ్యాసం మద్యలో కలం కదలకపోవచ్చును. ఎందుకంటే ఆ గొప్ప అంశముపై మనసులో మదనం జరిగి ఉండదు. అంటే అంత ఎక్కువగా ఆలోచన జరిగి ఉండకపోవచ్చును. తత్కారణంగా వ్యాస రచన పూర్తి అయ్యేదాకా కలం కదలకపోవచ్చును.

అదే మీకు తెలిసిన విషయములో అంశమును ఎంచుకుంటే మీ మనసులో భావాలు అక్షరాలుగా కదులుతుంటే కాగితంపై కలం కదులుతూనే ఉంటుంది… ఆ కాగితపు అంచుల వరకు కలం కదులుతుంది.

కాబట్టి వ్యాసం వ్రాయుటకు ఏదైనా అంశము ఎంచుకునే ప్రక్రియలో మనకు తెలిసిన విషయములలో బాగా మననము అయిన అంశము ఎంచుకోవడం వలన సదరు వ్యాసం విజయవంతంగా పూర్తి చేయగలము. పూర్తి సొంతమాటలతోనే వ్యాస రచన చేయగలం.

ఉదా: మీ సొంత వ్యాక్యాలలో ఒక నాయకుడి గురించి వ్యాసం వ్రాయండి అంటే

సహజంగా అందరికీ నరేంద్ర మోదీ పేరు బాగా వినబడుతుంది. పుస్తకాలలో అబ్దుల్ కలాం, వాజ్ పేయి వంటి పేర్లు చదివి ఉంటాము. అయితే వారి గురించి మన మనసులో ఎంతవరకు మననం జరిగి ఉందనేది పాయింట్.

ఎందుకంటే నరేంద్ర మోదీగారు మన దేశ ప్రధాని. కాబట్టి నిత్యం వార్తలలో ఉండేవారు కాబట్టి అందరికీ సుపరిచయమైన పేరు కానీ అందరికీ పూర్తిగా నరేంద్ర మోదీగారి గురించి తెలుసునా? అంటే అందరికీ పూర్తిగా తెలుసు అని చెప్పలేం. కొందరికి కొంత వరకే తెలిసి ఉంటే, కొందరికి పూర్తిగా తెలిసి ఉంటుంది. అలా పూర్తి తెలిసినవారిలో మీరు కూడా ఉంటే, మీరు నరేంద్ర మోదీ గారి గురించి వ్యాసరచన మీ సొంత వ్యాక్యాలు ఉపయోగించి వ్రాయడానికి పూనుకోవచ్చును.

అయితే మీకు నరేంద్ర మోదీగారి గురించి బాగా తెలుసు కానీ అందరూ నరేంద్ర మోదీ గారి గురించే వ్రాస్తారు కానీ నేను పివి నరసింహారావు గారి గురించి వ్రాస్తాను అని భావిస్తే, మీకు పివి నరసింహారావుగారి గురించి ఎంతవరకు తెలుసు అనే ప్రశ్న వేసుకోవాలి. అసలు ఎంతకాలంగా మీ మనసులో పివి నరసింహారావుగారి గురించి ఆలోచనలు కలిగాయి ఆలోచిస్తే మీకు ఎవరి గురించి వ్యాసం అప్పటికప్పుడు మీ సొంత మాటలలో వ్రాయగలరో ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది.

వినూత్నంగా విభిన్నంగా ఆలోచించడం మంచిదే కానీ ఆ వినూత్నమైన ఆలోచనను పరిపూర్ణంగా అమలు చేసినప్పుడే ఆ ఆలోచనకు సార్ధకత ఉంటుంది. వ్యాసరచన చేయడానికి మనకు బాగా తెలిసిన అంశము అయితే సులభంగా చక్కగా అర్ధవంతంగా సొంత అభిప్రాయం తెలియజేయగలరని అంటారు.

అంశము ఎంపిక జరిగిన పిమ్మట వ్యాస రచన నియమాలు పాటిస్తూ…. వ్యాసమును వ్రాయడం మొదలు పెట్టాలి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకు చర్చించండి

మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకు చర్చించండి? ముందుగా ఇది అందరికీ ఉపయోగపడే ప్రశ్న. అన్ని అంశములలోనూ మంచి చెడుల గురించి సరైన రీతిలో ఆలోచన చేయాలి. లేకపోతే నష్టం ఎక్కువగా ఉంటుంది.

ఒక మంచి స్నేహితుడు మంచే చెబుతూ ఉంటాడు. కానీ ఆలోచించకుండా త్వరపడి చెడు అభిప్రాయానికి వస్తే, మంచి స్నేహితుడు దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి.

బంధువు గురించి చెడు అభిప్రాయం ఏర్పరచుకుంటే, ఆ బంధం అట్టేకాలం కొనసాగదు.

సహచరుల విషయంలో చెడు అభిప్రాయానికి వస్తే, సహచరులతో మనగలగడం గగనం అవుతుంది. ఇలా ఏ బంధంలోనైనా మంచి చెడులు యోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే, జీవితంలో నష్టం ఎక్కువగా ఉంటుందంటారు.

మాములుగానే కొంతమంది ఒక విషయం చెబుతూ ఉంటారు. అదేమిటంటే ‘మంచి చెప్పేవారి కంటే, చెడు విషయాలను చేరవేసేవారు ఉంటారని’ అంటారు. ఇక మంచి చెడుల విచారణ లేకపోతే మనిషి చుట్టూ చెడు విషయాలు మేటవేసుకుంటాయి.

ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుంటున్నాడంటే, ఆ నిర్ణయం తీసుకున్న వ్యక్తి చుట్టూ ఉన్న సమాజం అతని నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక నిర్ణయం గురించి విమర్శిస్తూ ఉంటుంది. ఇంకా తీసుకున్న నిర్ణయం గురించి విచారణ చేస్తుంది. అంటే నిర్ణయం తీసుకున్న వ్యక్తి యొక్క ఆలోచనా తీరు తన చుట్టూ ఉన్న సమాజానికి నిర్ణయం ద్వారా తెలియపరచడం జరుగుతూ ఉంటుంది. లోకం దృష్టితో చూసినప్పుడు మాత్రం ఎప్పుడూ మంచి నిర్ణయాలకే ప్రధాన్యతను ఇవ్వడం వలన లోకంలో విలువ పెరుగుతుంది.

మంచి మాములుగా ఉంటే, చెడు చెలరేగిపోతుందట.

సమాజంలో మంచి సైకిలు వేగంతో ప్రయాణం చేస్తే, చెడు రైలు వేగంతో ప్రయాణం చేస్తుందని అంటారు. అంటే ఒక వ్యక్తి చుట్టూ చెడు చేరినంత వేగంగా మంచి విషయాలు చేరవు. స్వయంగా మంచి విషయాలపై ఆసక్తి చూపితేనే మంచిని ప్రబోదించే పండితులు ఉంటారని అంటారు.

మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకు చర్చించండి

చెడు విషయాల గురించి ఆసక్తి లేకపోయినా అవి కంటికి కానవస్తూనే ఉంటాయి. చెడు విషయాల గురించి వినడానికి ఆలోచించకపోయినా వీనులకు వినబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మంచిని మాత్రం ఆసక్తి చూపిన చోటే పెంచగలం అంటారు.

వ్యసనాలకు బానిస కాకుడదు అని ప్రబోదించడంలోనే వ్యసనం అంటే ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగితే చాలు చెడు విషయాలు మనిషి చుట్టూ అల్లుకుపోతూ ఉంటాయి. అదే మంచి విషయాలు ఏమిటి ఆని చూస్తే, అవి మనిషి మనసులో మరుగునపడి ఉంటాయి.

కాబట్టి మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని అంటారు.

నిర్ణయం వ్యక్తి నిబద్దతను తెలియజేస్తుంది. నిర్ణయం వ్యక్తి స్వభావాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. నిర్ణయం వ్యక్తి యోగ్యతను తెలియజేస్తుంది. నిర్ణయం వ్యక్తి జీవితాన్నే మార్చేయగలదు. అటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పడు తొందరపాటు పనికిరాదని అంటారు.

మంచి చెడులు విచారించకుండా నిర్ణయాలు తీసుకుంటే, జీవితం తలక్రిందులు అవుతుంది. మిత్రులు దూరం అయ్యే అవకాశం ఉండవచ్చును. కొలువు కోల్పోయే అవకాశం ఏర్పడవచ్చును. బంధం దూరం అయ్యే అవకాశం ఏర్పడవచ్చును. నిర్భంధించబడే స్థితి ఏర్పడవచ్చును. ఇలానిర్ణయం వ్యక్తి జీవితంపై విశేషమైన ప్రభావం చూపగలదు కాబట్టి మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.



ఒక రంగం వృద్ది చెందితే, అనుబంధంగా మరికొన్ని రంగాలు ఎలా?

ఒక రంగం వృద్ది చెందితే, అనుబంధంగా మరికొన్ని రంగాలు ఎలా అర్ధికంగా వృద్ది చెందుతాయి?  ఒక రంగానికి అనుషంగికంగా ఉండే మరికొన్ని రంగాలు వృద్ది చెందుతాయి.


ప్రపంచంలో ఒక రంగం వృద్ది చెందితే


క్రికెట్ పోటీలు జరిగే వేళ టివీ రంగం ఆర్ధిక ప్రయోజనం కలుగుతాయి. అదే సమయంలో టివి ప్రకటనలు ఇచ్చే సంస్థలకు ఆర్ధిక ప్రయోజనం కలుగుతుంది. టివి ప్రకటనలలో వచ్చే వాణిజ్య ప్రకటనదారు కంపెనీల అమ్మకాలు పెరగవచ్చును. ఇలా అనుబంధంగా ఉండే సంస్థలకు ఆర్ధిక ప్రయోజనం కలుగుతుంది.


ఇంటర్నెట్ అందించే సంస్థలు 4జి స్థాయికి వృద్దిని సాధించారు. తత్ఫలితంగా ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలకు అమ్మకాలు పెరిగాయి. విపరీతంగా 4జి స్మార్ట్ ఫోన్స్ అమ్మకాలు పెరిగాయి. 4జి అమ్మకాలు పెరగడంతో వివిధ యూట్యూబ్ ఛానల్స్ ఆదాయం పెరిగింది. వ్యాపార ప్రకటనలు మనిషి మరింత చేరువయ్యాయి. స్మార్ట్ ఫోన్ వినియోగం పెరగడంతో, స్మార్ట్ ఫోన్ రిపేరింగ్ షాపులు, స్మార్ట్ ఫోన్స్ స్పేర్స్ అందించే షాపులకు ఆదాయం బాగుంటుంది. ఇంకా ఆన్ లైన్లో వివిధ విక్రయాలు జరిపే సంస్థలకు 4జి వినియోగం వలన ప్రయోజనాలు కలిగాయి. ఇలా ఏదైనా ఒక రంగం బాగా వృద్ది చెందితే, అనుబంధంగా మరికొన్ని రంగాలు ఆర్ధిక వృద్దిని సాధిస్తాయి.


అంటే ఒక సేవ ప్రారంభిస్తే, ఆ సేవను ఉపయోగించుకోవడానికి పరికరాలు అవసరం అవుతాయి. అలా ఒక సేవకు ఆదరణ పెరిగితే, ఆ సేవను ఉపయోగించుకోవడానికి అనువుగా ఉండే పరికరాలకు డిమాండ్ పెరుగుతుంది.


ఒక కొత్త వస్తువు ఆవిష్కరింపబడితే, ఆ వస్తువుకు ఆదరణ పెరిగనప్పుడు ఆ వస్తువు యొక్క విడి భాగాల అవసరం ఏర్పడుతుంది. ఆ వస్తువు యొక్క విడి భాగాలను తయారు చేసేవారికి డిమాండ్ పెరుగుతుంది. వాటిని విక్రయించేవారికి ఆదాయం ఉంటుంది. ఇలా ఒక వస్తువు బాగా ప్రసిద్ది చెందినప్పుడు ఆ వస్తువు పని విధానం తెలియజేస్తూ కూడా ప్రయోజనం పొందే అవకాశం నేడు మీడియా వ్యవస్థలో ఉంటుంది.


కావునా ఏదైనా ఒక రంగం కొత్తగా వృద్ది సాధిస్తుంటే, దానికి అనుబంధంగా ఉండేవాటి వలన కూడా ప్రయోజనాలు ఉన్నప్పుడు ఆయా అనుబంధ రంగాలలోనూ వృద్ది ఉంటుంది.



 


 


 

ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి

ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి ! వ్యక్తి తన యొక్క జీవిత ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టనష్టాలు, స్వానుభవం, చవి చూసిన అనుభవాలు, ఇంకా వారి స్వ జ్ఞాపకాలు గురించి తనకు తానుగా నిజాయితీగా రచన చేసిన కధను ఆత్మకథ అంటారు. అంటే వ్యక్తి జీవిత చరిత్రను కూడా ఆత్మకధగా చెబుతారు. ప్రధానం ప్రముఖులు ఆత్మకధలు సాధారణ వ్యక్తులలో ప్రేరణ పుట్టిస్తాయి. విద్యార్ధులకైతే ఏదైనా సాధించాలనే లక్ష్యము ఏర్పడగలదు.

తన జీవితములో తాను ఎదుర్కొన్న పరిస్థితులు వాస్తవిక దృష్టితో అర్ధవంతంగా ఇతరులెవరినీ నొప్పించకుండా ఉండడానికి ప్రధాన్యత ఇస్తారని అంటారు. వాస్తవిక దృష్టితో ఉండడం వలన సదరు నాయకుడు లేదా ప్రముఖులు జీవించిన కాలంలోని సామాజిక స్థితి గతుల గురించి భవిష్యత్తు తరానికి కూడా ఒక అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది.

తమ జీవితములో తాము సాధించిన విజయాలు, పొందిన పరాజయాలు… విజయానికి తోడ్పాటు అందించినవారు, పరాజయానికి స్వీయ తప్పిదాలను వాస్తవంగా విచారిస్తూ వివరించే ప్రక్రియ ఆత్మకధలో కొనసాగుతుందని అంటారు.

మహాత్మగాంధీ గారు తన ఆత్మకధను సత్యశోధన అనే పేరుతో రచించారు. ఆ పుస్తకం ఇప్పుడు చదవడం వలన నాటి స్వాతంత్ర్యపు కాలం నాటి పరిస్థితులు ఎలా ఉండేవో మనకు ఊహాత్మక ఆలోచనలు కలిగే అవకాశం ఉంటుంది.

వింగ్స్ ఆఫ్ ఫైర్ అంటూ అబ్దుల్ కలాం రచించిన ఆత్మకధ పుస్తకం చదివితే, పరిశోధన గురించిన అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంకా జీవితానికి ఒక లక్ష్యం ఏర్పడే అవకాశం ఉంటుంది.

ఈ విధంగా సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందినవారు తమ తమ జీవితంలో ఎదురైనా పరిస్థితులు గురించి తెలియజేయడం వలన అవి భవిష్యత్తులో మరికొందరికి ప్రేరణ కలిగించగలవు.

గడ్డు పరిస్థితులలో ప్రముఖులు చూపించిన తెలివితేటలు ఆత్మకధగా ఒక పుస్తక రూపంలో ఉంటే, అటువంటి పరిస్థితుల గురించి ఒక అవగాహన ఎప్పటికీ పుస్తక రూపంలో భద్రపరచబడి ఉంటుంది. అటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఎదురైనవారికి ఉపయుక్తం కాగలవు.



దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం వివరించండి.

కాదు అంటే అందరికీ తెలిసిన పదమే అమోదయోగ్యం కాదు. అంటే అంగీకరించకూడనిది. ఒప్పుకోలు కానీది…

మంచిది అంటే అమోదయోగ్యమైనది, శ్రేయష్కరమైనది, అంగీకరించదగినది. ఒప్పుకోవలసిన విషయం, మేలు చేసే విషయం.

వృత్తి అంటే పని అంటారు. అదే మనోవిజ్ఙానం ప్రకారం అంటే మనసు గురించి చెప్పేటప్పుడు వృత్తిని ఒక ఆలోచనగా చెబుతారు. అనేక ఆలోచనలు సృష్టించే మనసు వివిధ విషయాలపై వివిధ రకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఇలా ఒక విషయంపై ఒకే భావనాత్మక ఆలోచన దృష్టిని వృత్తి అనవచ్చును.

వైర అంటే వైరము అనగా శత్రుత్వము అంటారు. వ్యక్తిని చూసినప్పుడు మన మనసులో వ్యతిరేక భావములు కలిగి, వ్యక్తిపై కోపము కలిగే విధంగా ఉండే భావములను శత్రుత్వముగా చెబుతారు. మిత్రుడు కానీ వాడు తటస్తుడు అయితే అతనిపై ఎటువంటి భావనా ఉండదు. కానీ మిత్రుడుగా ఉన్నవాడు వ్యతిరేకిగా మారితే, అతనే శత్రువుగా మారే అవకాశం కూడా ఉంటుంది. పరిచయం కలిగిన వ్యక్తి ఎక్కువగా మనతో ముడిపడి ఉన్నవారు మనల్ని వ్యతిరేకిస్తున్నప్పుడు వ్యతిరేక భావనలు పెరిగి పెరిగి మనసులో శత్రుత్వ భావన బలపడుతుంది. ఒకసారి శత్రుత్వ భావన మనసులో బయలుదేరితే, మనసు వైరవృత్తిని కొనసాగిస్తుంది.

దీర్ఘ అంటే ఎక్కువ అనగా కాలము చెప్పే సమయంలో దీర్ఘకాలము అంటారు. ఎక్కువ కాలము దీర్ఘకాలము అంటారు. అలాగే ఎక్కువగా ఆలోచన చేస్తుంటే, దీర్ఘాలోచన అంటారు. ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుంటే సుదీర్ఘప్రయాణం అంటారు. ఇలా ఏదైనా ఒక విషయమును ఎక్కువ చేసి చెప్పడానికి పద ముందు దీర్ఘ పదం ఉంచుతారు.

వ్యక్తికి దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

ఎవరికైనా దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం అంటే వ్యక్తికి ఎక్కువ కాలం శత్రుత్వ ఆలోచన ఉంటే, అది ఆ వ్యక్తికే కీడు చేస్తుంది కానీ మేలు చేయదు. ఎందుకంటే శత్రుత్వ ఆలోచన మనసులో అలజడి సృష్టిస్తూ, అశాంతికి కారణం కాగలదు. అశాంతిగా ఉండే మనసు తను కుదురుగా ఉండదు. తన చుట్టూ ఉండేవారిని కుదురుగా ఉండనివ్వదు.

అశాంతితో ఉండే మనసు ఎట్టి పరిస్థితులలోనూ మేలు కాదు. అలాంటప్పుడు దీర్ఘకాలం పాటు ఎవరిమీదనైననూ శత్రుత్వం పెట్టుకుంటే, అది ఆ వ్యక్తికి మరింత భారం అవుతుంది. ఇంకా ఇద్దరి మద్య వైరం మరింత పెంచుతుంది. ఇంకా వైరం ఉన్న వ్యక్తికి ఉన్న బంధు మిత్రులకు కూడా మనకు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. కావునా దీర్ఘ వైర వృత్తి ఎప్పటికీ చేటునే తీసుకువస్తుంది కానీ మేలును చేయదు.

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దుర్యోధనుడు శత్రుత్వం వలన పాండవులంటే అభిమానమున్న భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, శల్యుడు తదితరులు పాండవులకు శత్రువులుగా యుద్దరంగంలో పాండవులతో యుద్ధం చేయవలసిన ఆగత్యం ఏర్పడింది. కాబట్టి ఎక్కువ కాలం వైర వృత్తి మనసులో ఉండకూడదని అంటారు. అలా ఉండడం ఏమాత్రం మంచిది కాదని పెద్దలు చెబుతూ ఉంటారు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు



చీకట్లో చిన్ని చిన్ని దీపాల వరుసతో

చీకట్లో చిన్ని చిన్ని దీపాల వరుసతో దీపావళి పండుగ ప్రారంభం చేయడం లక్ష్మీ పూజ భక్తిశ్రద్దలతో ఆచరించడం అలక్ష్మిని దూరం చేయడం దీపావళితో సంతోషాల పర్వం మనసులో నూతనోత్తేజం దీపారాధన చేయడంతో ప్రారంభం…

చిన్ని చిన్ని దీపాల వరుసతో తైల దీపాలను వెలిగిస్తూ, భక్తితో భగవంతుడికి నమస్కరించడంతో చుట్టూ ఉండే పరిసరాలలోని గాలిలోకి మంచి గాలి తోడు అయ్యే విధంగా పూర్వపు దీపాల వరుస ప్రకృతికి మేలు చేయడానికే అన్నట్టుగా మన పెద్దలు చెబుతూ ఉంటారు. అంటే మన పండుగలలోనే ఆరోగ్యకరమైన ఆచారం మనకు అలవాటు చేశారు. ఉన్నంతలో చుట్టూ ఉన్న పరిసరాలలో తైల దీపాలను వెలిగించడం శ్రేయష్కరమైన కార్యముగా చెబుతారు.

దీపాల వరుసలుగా దీపాలను వెలిగిస్తూ, అగ్నిని ఆరాధించడంతో బాటు దైవరాధన చేయడంతో మనసులో సరికొత్త ఉత్తేజం వస్తుందని పెద్దల విశ్వాసం. ఆ యొక్క విశ్వాసాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చిన మన పెద్దలకు కృతజ్ఙతలు తెలియజేయాలి. లేకపోతే ఈ దీపావళి మనకు ఎలా అలవాటు అవుతుంది. వారు చేయబట్టి వారి నుండి మనకు ఈ దీపావళి పండుగ ఒక అలవాటుగా వచ్చేసింది. అందుకు మన పూర్వికులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి.

దీపావళి అమావాస్య రోజున చిమ్మ చీకటిగా

దీపావళి అమావాస్య రోజున చిమ్మ చీకటిగా ఉంటుంది. అలాగే అజ్ఙానం ఉన్న మనసు చుట్టూ కూడా మాయ ఉంటుందని అంటారు. అటువంటి మాయ మనసు నుండి పోవాలంటే, జ్ఙానదీపం వెలగాలని అంటారు. అలాంటి జ్ఙానదీప సాధనకు దీపావళి పర్వదినాన దీపాలను వెలిగించి దైవారాధన చేయడంతో మనలో సాధనకు పునాది పడుతుంది. దీపావళి పండుగ రోజ నాటి నుండి కార్తీక మాస పర్యంతము నిత్య దీపారాధన వలన మన మనసుకు మేలు జరుగుతుందనేది పెద్దల భావన. అటువంటి భావన బలపరుస్తూ వచ్చిన మన పెద్దలకు ధన్యవాదాలు మరొక్కసారి తెలియజేయాలి.

మన భక్తి జ్ఙాన తత్వం ఎవరో చెబితే తెలుసుకునే స్థితిలో మనం ఉండేలాగా లేము మనము. మన పెద్దల దయ వలన మనకు భక్తి జ్ఙానం మనకు మన ఆచారంలోనే మనకు ఒక అలవాటుగా వచ్చేసింది. కాబట్టి కొత్తగా నేర్చుకోవలసినది ఏముంది? మన కుటుంబంలో మన పూర్వికులు చేసిన దైవారాధననే మనము చేస్తున్నాము…. చేస్తాము. అలా మనకు మన భక్తి జ్ఙానమును ఆచారములో మనకు ఒక అలవాటుగా అందించేసిన మన పూర్వికులందరికీ మనస్పూర్తిగా కృతజ్ఙతలు.

దీపావళి రోజున ఇంటి గుమ్మంలోనే దీపాలను వెలిగించడం మాత్రమే కాదు మన మనసులో గూడు కట్టుకుని ఉండే ఆజ్ఙానమును జ్ఙానదీపంతో తరిమివేసే సాధనకు పూనుకోవడం చేయాలని పెద్దలంటారు.

అటువంటి పరమ పవిత్రమైన దీపారాధన మీ ఇంటిల్లిపాది జీవితపర్యంతము చేయగలిగే శక్తి, అష్టైశ్వర్యాలు ఆ యొక్క లక్ష్మీదేవి మీకు కలుగజేయాలని ప్రార్ధిస్తూ… మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు మీ మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు.

తెలుగు నాట దీపావళి పండుగ

తెలుగు నాట దీపావళి పండుగ చక్కగా జరుపుకుంటారు. నరకుడిని సత్యభామ సంహరించిన తర్వాత నరకపీడ వదిలిందని లోకంలోని జనులంతా సంతోషంతో దీపాలు వెలిగించి తమ తమ ఆనందాన్ని వ్యక్తం చేసిన సందర్భంగా దీపావళి పండుగ ప్రారంభం అయినట్టుగా పురాణ గాధలు చెబుతూ ఉంటాయి.

ఇంతకీ నరకుడు ఎవరు అంటే భూదేవి పుత్రుడని అంటారు. కానీ ద్వాపరయుగంలో భూదేవి సత్యభామగా అవతారం స్వీకరించింది. కృష్ణుడికి ఆమె భార్య అయ్యింది.

వరప్రసాదం వలన నరకుడు తనకన్నా శక్తివంతుడు లేడని లోకంలో సాధు జనుల దగ్గర నుండి అందరినీ పీడించే పనిలో పడ్డాడు. పడతులను సైతం పీడించడం వలన అతని దుష్ట కార్యముల గురించి విన్న శ్రీకృష్ణుడు, భక్తుల మొరమేరకు నరకవధ చేయడానికి సంకల్పించడంతో, శ్రీకృష్ణుడితోబాటు యుద్దరంగానికి సత్యభామ కూడా రావడం విశేషం.

రణరంగంలో కృష్ణుడు తన మాయచేత తాను మూర్ఛపోయినట్టు నటించగా, సత్యభామ నరకునితో యుద్దం చేసి నరకుడిని మట్టుబెట్టినట్టుగా పురాణ ప్రశస్థ్యం.

దుష్టుడు, లోక కంఠకుడు అయిన వారిని కన్నతల్లి సైతం సహించదని ఈ నరకుని వధ తెలియజేయబడుతుంది. దుష్టభావనలకు తావివ్వకుండా, అజ్ఙానం మనసుని ఆవరించకుండా అంత:దృష్ఠిలో జ్ఙానదీపం నిత్యం వెలుగుతూ ఉండాలని అంటారు.

నరకుడి మరణానంతరం లోకమంతా సంతోషించిందంటే అర్ధం చేసుకోవచ్చు… నరకుడి దురాగాతాలు ఏమేరకు ప్రజలను పట్టి పీడించాయో… తెలియబడుతుంది. ఏనాడు అయినా ప్రజలను పీడించినవాడు ఎంతటి శక్తివంతుడు అయినా సరే అతనికి వినాశనం తప్పదని దీపావళి పందర్భంగా చెప్పే గాధలో తెలియబడుతుంది.

మన తెలుగు నాట దీపావళి పండుగ జరుపుకునే రోజున లక్ష్మీపూజ చేస్తారు. దీపారాధన ప్రారంభిస్తారు. కార్తీకమాస పుణ్యదినాలు ఈ దీపావళి రోజునుండే ప్రారంభం అవుతాయి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు